Friday, March 29, 2024

బోల్తాపడిన ఆర్ టిసి బస్సు…

- Advertisement -
- Advertisement -

మర్పల్లి: వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలం పరిధిలో శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.  గుర్రంగట్టు తాండ చౌరస్తా దగ్గర సంగారెడ్డి డిపోకు చెందిన ప్రైవేటు బస్సు బోల్తాపడింది. ఈ ప్రమాదంలో పలువురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. బస్సు తాండూర్ కు వెళ్తుండగా బోల్తాపడింది. గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News