Thursday, April 25, 2024

భారత్ కు రానున్న పుతిన్

- Advertisement -
- Advertisement -

Russia President Vladimir putin will come to India

ఢిల్లీ: సోమవారం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత దేశానికి రానున్నారు. ప్రధాని నరేంద్ర మోడీతో 21వ వార్షిక భారత్-రష్యా శిఖరాగ్ర సమావేశంలో పాల్గొననున్నారు. సాయంత్రం గం.5.30లకు ప్రధాని నరేంద్ర మోదీ, పుతిన్‌ మధ్య ద్వైపాక్షిక చర్చలు జరగనున్నాయి. కీలకమైన రక్షణ, వాణిజ్యం, పెట్టుబడులు, ఇంధనం, సాంకేతిక రంగాల్లో మరింత సహకారం కోసం ఇరు దేశాలు పలు ఒప్పందాలు చేసుకునే అవకాశం ఉంది. మొదట విదేశాంగ, రక్షణ మంత్రుల స్థాయిలో చర్చలు జరుగుతాయి. కీలక ద్వైపాక్షిక, ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలు, అఫ్గానిస్థాన్‌ పరిస్థితులు, లష్కరే తొయిబా, జైషే మహ్మద్‌ల నుంచి పెరుగుతున్న ఉగ్రవాద ముప్పుపై చర్చలు జరపనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News