Wednesday, April 24, 2024

కోలుకున్న సాయిధరమ్ తేజ్

- Advertisement -
- Advertisement -

Sai Dharam Tej

హైదరాబాద్: బైక్ యాక్సిడెంట్‌లో గాయపడి ఆసుపత్రిపాలైన హీరో ధరమ్ తేజ్ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొంది కోలుకున్నారు. ఆయన ఆరోగ్యంపై ప్రత్యేక అప్డేట్ వచ్చింది. ఇప్పుడు మామూలు పరిస్థితికి వచ్చినట్లు తెలిసింది. ప్రస్తుతం ఫిజియో థెరపీ, స్పీచ్ థెరపీ చికిత్స తీసుకుంటున్నారు. ఆయన కోలుకోవడంపై ఆయన కుటుంబసభులు, అభిమానులు ఆనందంగా ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News