- Advertisement -
హైదరాబాద్ః తెలంగాణలో కరోనా కేసులు భారీగా పెరగడంతోపాటు మరణాలు కూడా పెరుగుతుండడంతో రాష్ట్ర ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం కరోనాతో సంగారెడ్డి మున్సిపాలిటీకి చెందిన మహిళా కౌన్సిలర్ మృతి చెందారు. ఇటీవల సదరు మహిళా కౌన్సిలర్కు పాజిటీవ్ రావడంతో చికిత్స కోసం హైదరాబాద్లోని చెస్ట్ ఆస్పత్రిలో చేరింది. అయితే, ఆమె పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ ఈ రోజు చనిపోయినట్లు జిల్లా వైద్యాధికారి తెలిపారు.
Sangareddy Women Councilor died due to Corona
- Advertisement -