Wednesday, April 24, 2024

కరోనాతో సంగారెడ్డి మహిళా కౌన్సిలర్ మృతి 

- Advertisement -
- Advertisement -

Sangareddy Women Councilor died due to Corona

హైదరాబాద్‌ః తెలంగాణలో కరోనా కేసులు భారీగా పెరగడంతోపాటు మరణాలు కూడా పెరుగుతుండడంతో రాష్ట్ర ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం కరోనాతో సంగారెడ్డి మున్సిపాలిటీకి చెందిన మహిళా కౌన్సిలర్ మృతి చెందారు. ఇటీవల సదరు మహిళా కౌన్సిలర్‌కు పాజిటీవ్ రావడంతో చికిత్స కోసం హైదరాబాద్‌లోని చెస్ట్ ఆస్పత్రిలో చేరింది. అయితే, ఆమె పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ ఈ రోజు చనిపోయినట్లు జిల్లా వైద్యాధికారి తెలిపారు.

Sangareddy Women Councilor died due to Corona

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News