Saturday, April 20, 2024

ట్రైనీ కలెక్టర్‌గా సంతోషి నియామకం

- Advertisement -
- Advertisement -

Santoshi appointed as Trainee Collector

 

యాదాద్రి భువనగిరి : తెలంగాణ ప్రభుత్వం దేశ సరిహద్దుల్లో వీరమరణం పొందిన కల్నల్ సంతోష్ భార్య సంతోషిని యాదాద్రి జిల్లా డిప్యూటీ కలెక్టర్ గా నియమించింది. ఇప్పటికే శిక్షణ పూర్తి చేసుకున్న సంతోషిని రాష్ట్ర ప్రభుత్వం యాదాద్రి జిల్లాకు కేటాయించింది. ఈ నేపథ్యంలోనే దివంగత కల్నల్ సంతోష్ బాబు సతీమణి సంతోషి యాదాద్రి జిల్లాలో ట్రైనీ కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించారు. ఈ మేరకు సంతోషి యాదాద్రి జిల్లా కలెక్టర్ అనితారామచంద్రన్ కు ఆమె రిపోర్టు చేశారు. భారత, చైనా సరిహద్దుల్లో ఇటీవల ఇరు దేశాల సైనికుల మధ్య ఏర్పడిన ఘర్షణలో కల్నల్ సంతోష్ వీరమరణం పొందిన విషయం తెలిసిందే.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News