- Advertisement -
వికారాబాద్: జిల్లాలోని పూడూరు మండలం కొత్తపల్లి సర్పంచ్ ఆనంద్(32) ఆత్మహత్య చేసుకున్నాడు. మానసిక వేదనతో ఇంట్లో ఉరేసుకుని ఆనంద్ బలవన్మరణానికి పాల్పడ్డాడు. గమనించిన కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. సర్పంచ్ చనిపోవడానికి మానసిక వేదననే కారణమా? లేదా ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనే దిశగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Sarpanch Committed Suicide At Vikarabad District
- Advertisement -