Wednesday, April 24, 2024

సివిల్స్ 20వ ర్యాంకర్ శ్రీజను అభినందించిన సత్యవతి రాథోడ్

- Advertisement -
- Advertisement -

Satyawathi rathode wishes to srija

హైదరాబాద్: మొదటి ప్రయత్నంలోనే సివిల్స్ లో 20వ ర్యాంక్ సాధించిన డాక్టర్ పి.శ్రీజను రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ ఫోన్ లో శనివారం అభినందించారు. వరంగల్ జిల్లాకు చెందిన శ్రీజ తల్లిదండ్రులు శ్రీనివాస్, కీర్తిలతా మేడ్చల్ జిల్లా ఉప్పల్ లోని చిలుకా నగర్ లో స్థిరపడ్డారు. మంత్రి సత్యవతి రాథోడ్ శ్రీజ విజయం పట్ల తల్లిదండ్రుల ప్రోత్సాహం, తోడ్పాటును అభినందించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News