Saturday, April 20, 2024

ఆరోగ్యం క్షీణించడంతో ఆస్పత్రిలో చేరిన సత్యేందర్ జైన్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: మనీలాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడి) అరెస్టు చేసిన ఢిల్లీ మాజీ మంత్రి సత్యేందర్ జైన్‌కు ఆరోగ్యం క్షీణించడంతో ఆయనను సఫ్దార్‌జంగ్ ఆసుపత్రికి నేడు తరలించారని పార్టీ వర్గాలు తెలిపాయి. మే నెలలో ఈడి అరెస్టు చేసినప్పటి నుంచి ఆయన తీహార్ జైలులోనే ఉంటున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News