Home Search
అమిత్ షా - search results
If you're not happy with the results, please do another search
తెలంగాణలో రెండు భారీ బహిరంగ సభలు : బిజెపి
హైదరాబాద్ : నరేంద్ర మోడీ ప్రధానిగా తొమ్మిదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నెలరోజుల పాటు మహాజన్ సంపర్క్ అభియాన్ నిర్వహిస్తున్నామని బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మినారాయణ తెలిపారు. బుధవారం...
సిఎం కెసిఆర్ జనరంజక పాలనకు ఆకర్శితులై.. యువత బిఆర్ఎస్ పార్టీలో చేరిక
పార్టీ నిర్మాణంలో భాగస్వాములు కావడానికే బిఆర్ఎస్లో చేరుతున్నారు
200 యువకులకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన మంత్రి వేముల
హైదరాబాద్: ముఖ్యమంత్రి కెసిఆర్ జనరంజక పాలనకు ఆకర్శితులై యువత బిఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని రాష్ట్ర రోడ్లు,...
ఇరు జట్లకు కీలకమే.. నేడు ముంబైతో లక్నో పోరు
లక్నో: ఐపిఎల్ లీగ్ దశ పోటీలు ముగింపు దశకు చేరుకున్నాయి. దీంతో ప్లేఆఫ్కు చేరుకునే జట్లపై ఉత్కంఠ నెలకొంది. మంగళవారం జరిగే కీలక మ్యాచ్లో ముంబై ఇండియన్స్తో లక్నో సూపర్జెయింట్స్ తలపడనుంది. లక్నో...
కర్ణాటకలో బీజేపీ ఓటమికి బాధ్యత నాదే : సిఎం బసవరాజ్ బొమ్మై
షిగ్గాన్ (కర్ణాటక): కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీజేపీ పరాజయం పాలవడానికి ముఖ్యమంత్రిగా తానే పూర్తి బాధ్యత వహిస్తానని మరెవరూ దీనికి కారణం కాదని రాష్ట్రముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై వెల్లడించారు. రానున్న రోజుల్లో...
స్వంత బలంతోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం: సిద్దరామయ్య
మైసూరు: 224 సభ్యుల కర్నాటక శాసన సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 120 సీట్లు గెలుచుకుని అధికారంలోకి వస్తుందని సీనియర్ కాంగ్రెస్ నాయకుడు సిద్దరామయ్య శనివారం తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీ వచ్చి...
నేటితో ముగియనున్న అసెంబ్లీ ఎన్నికల ప్రచారం…
బెంగళూరు: కర్నాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సోమవారంతో ముగియనుంది. బిజెపి, కాంగ్రెస్, జెడిఎస్ పార్టీలు హోరాహోరీగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. వరుసగా రెండోసారి గెలిచి చరిత్ర తిరగరాయాలని బిజెపి ఆరాటం చేస్తుంది. బిజెపిని గద్దె...
రెజ్లర్ల నిరసన: చిక్కుల్లో బిజెపి
భారత దేశానికి అంతర్జాతీయ వేదికపై పేరు ప్రతిష్ఠలు తీసుకు వస్తున్న రెజర్లు తాము లైంగిక వేధింపులకు గురయ్యామని దేశ రాజధానిలో వీధి పోరాటం చేయాల్సి రావడం దేశ ప్రజలందరికీ సిగ్గుచేటైన విషయం. ఎంతో...
కార్పొరేట్ల కోసం దిగుమతులు!
చైనా నుంచి తమ ఆర్థిక వ్యవస్థను విడగొట్టుకోవాలని కోరుకోవటంలేదని అమెరికా వాణిజ్య ప్రతినిధి కాథరీన్ తాయి 2023 ఏప్రిల్ 20న జపాన్ రాజధాని టోకియోలో చెప్పారు. 2022-23లో చైనా నుంచి మన దిగుమతులు...
కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు ఖాయం: బెల్లయ్య నాయక్
హైదరాబాద్ : కర్ణాటక శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం ఖాయమని జాతీయ ఆదివాసీ సెల్ ఉపాధ్యక్షులు బెల్లయ్య నాయక్ అన్నారు. కర్ణాటక ఎన్నికల ప్రచారంలో పాల్గొని వచ్చిన ఆయన శనివారం గాంధీభవన్లో ఏర్పాటు...
కొల్లాపూర్ కోటపై….. వెలమల(ఎ) జెండా ఎగిరేనా?
మూడు సార్లు రెడ్డి సామాజిక వర్గం ఎమ్మెల్యేలు, రెండు సార్లు బిసిలు
అత్యధికంగా వెలమలదే ఆదిపత్యం, ఈ సారి ఎవరిదో, జాపల్లి దారి కాంగ్రెస్సేనా?, బిఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యనే పోటాపోటీ బిజెపికి హోరా...
త్వరలో బిజెపిలోకి పొంగులేటి, జూపల్లి..!
త్వరలో బిజెపిలోకి పొంగులేటి, జూపల్లి!
వారిద్దరితో ఖమ్మంలో బిజెపి చేరికల కమిటీ భేటీ
మనతెలంగాణ/హైదరాబాద్: ఖమ్మం మాజీ ఎంపి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావులు బిజెపిలో చేరేందుకు సుముఖత వ్యక్తం చేసినట్లు తెలిసింది....
రెజ్లర్లతో అర్థరాత్రి పోలీసు బలగాల కుస్తీ
రెజ్లర్లతో అర్థరాత్రి పోలీసు బలగాల కుస్తీ
పలువురు క్రీడాకారులకు గాయాలు
నిరసన ఏర్పాట్ల విచ్ఛిత్తికి దౌర్జన్యం
అడ్డుకున్న వారిపై లాఠీలు దెబ్బలు
న్యూఢిల్లీ: నిరసన దీక్షలో ఉన్న రెజర్లపై ఢిల్లీ పోలీసులు బుధవారం అర్థరాత్రి...
మణిపుర్లో గిరిజనులు, గిరిజనేతరుల మధ్య ఘర్షణ!
ఇంఫాల్: మణిపుర్లో హింసాకాండతో అట్టుడుకుతోంది. నిరసనకారులు వాహనాలను, ప్రార్థనా స్థలాలను తగులబెడుతున్నారు. ఘర్షణలను నియంత్రించేందుకు సైన్యం, అస్సాం రైఫిల్ బలగాలు రంగంలోకి దిగాయి. సైన్యం ఫ్లాగ్ మార్చ్ నిర్వహించింది. మెజారిటీ మైతై కమ్యూనిటీని...
లింగాయత్ల ఆధిపత్యానికి సవాలు
కర్ణాటకలో మరో పది రోజుల్లో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో అనే విషయమై కన్నా 1956లో ఆ రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి రాష్ట్ర రాజకీయాలను తీవ్రంగా ప్రభావితం చేస్తున్న...
రాహుల్ గాంధీపై రాంచీ కోర్టు ఇచ్చిన నోటీసుపై జార్ఖండ్ హైకోర్టు స్టే పొడిగింపు!
రాంచీ: బిజెపి నేత అమిత్ షాను కించపరిచారంటూ దాఖలైన కేసులో వ్యక్తిగతంగా హాజరు కావాలంటూ స్థాని జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ జారీ చేసిన నోటీసుపై జార్ఖండ్ హైకోర్టు శుక్రవారం స్టే పొడగించింది. రాంచీలోని మెజిస్టీరియల్...
దోస పోసిన ప్రియాంక.. హోటల్లో సందడి (వైరల్ వీడియో)
న్యూస్ డెస్క్: కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా డోసమాస్టర్ అవతారమెత్తారు. బుధవారం ఉదయం మైసూరులోని సయ్యాజీ రావు రోడ్డులో ఉన్న మైలారీ అగ్రహార రెస్టారెంట్లో దోస పోసి ఆమె అందరినీ...
ఇంటి మరమ్మతు కోసం రూ. 45 కోట్లా? కేజ్రీవాల్ నిజాయితీ ఇదేనా
న్యూఢిల్లీ: తన అధికారిక నివాసం మరమ్మతుల కోసం రూ.45 కోట్లు ఖర్చుచేసిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ను మహరాజ్గా బిజెపి బుధవారం అభివర్ణించింది. రాజకీయాలలోకి ప్రవేశించిన సమయంలో తనను తాను నిజాయితీకి, నిరాడంబరతకు...
మన్కీబాత్ కాదు.. మౌన్కీ బాత్ తెలియజేయాలి : జైరాం రమేశ్ వ్యాఖ్య
న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్రమోడీ ప్రతినెలాఖరులో నిర్వహించే మన్ కీ బాత్ 100 వ ఎపిసోడ్ ఈ నెల 30 న కానుండడంతో బీజేపీ భారీ స్థాయిలో ప్రసారం చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది....
అత్తమామలను చంపేందుకు యత్నం.. అల్లుడు అరెస్ట్
నారాయణఖేడ్: సంగారెడ్డి జిల్లాలో అత్తమామలను చంపేందుకు ప్రయత్నించిన అల్లుడిని పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. అత్తమామలను కరెంట్ షాక్ తో చంపేందుకు అల్లుడు కుట్ర పన్నాడు. నారాయణఖేడ్ మండలం సంజీవన్ రావు పేటలో...
దేశవ్యాప్తంగా బిఆర్ఎస్కు ఆదరణ చూసి బిజెపికి మైండ్ బ్లాక్
మన తెలంగాణ, హైదరాబాద్ : దేశ వ్యాప్తంగా బీఆర్ఎస్కు అన్ని వర్గాల నుంచి ఆదరణ లభిస్తుండటంతో బిజెపి నేతలకు మైండ్ బ్లాక్ అవుతుందని సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు....