Home Search
ఆత్మహత్యకు - search results
If you're not happy with the results, please do another search
హరిత హోటల్లో చిట్స్ వ్యాపారి ఆత్మహత్య
వరంగల్ : హనుమకొండ హరిత కాకతీయ హోటల్లో కనకదుర్గ చిట్ఫండ్స్ మాజీ డైరెక్టర్ నల్ల భాస్కర్ రెడ్డి ఫ్యాన్కి చున్నీతో ఉరేసుకొని ఆదివారం మధ్యాహ్నం ఆత్మహత్యకు పాల్పడ్డా డు. భాస్కర్ రెడ్డి గతంలో...
ఎస్ సి బాలిక సంక్షేమ హాస్టల్ లో దారుణం
భువనగిరి: భువనగిరి జిల్లా కేంద్రంలో దారుణం చోటుచేసుకుంది. పట్టణ శివారులోని ఓ ప్రైవేట్ హాస్టల్ లో ఏర్పాటు చేసిన ప్రభుత్వ ఎస్సీ బాలికల సంక్షేమ వసతి గృహంలో పదోతరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థినులు...
కోటలో బిటెక్ విద్యార్థి ఆత్మహత్య
కోట: రాజస్థాన్ కోటలో బిటెక్ చివరి సంవత్సరం చదువుతున్న ఒక విద్యార్థి తన పేయింగ్ గెస్ట్ రూములో ఆత్మహత్య చేసుకున్నాడు. నూర్ మొహమ్మద్ అనే 27 ఏళ్ల విద్యార్థి బుధవారం తన గదిలో...
ప్రేమ వ్యవహారంలో ఇద్దరు టీచర్లను కాల్చి చంపిన సహోపాధ్యాయుడు
గొడ్డా( జార్ఖండ్): జార్ఖండ్లోని గొడ్డా జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ప్రేమ వ్యవహారంలో ఓ ప్రభుత్వ టీచర్ ఇద్దరు తోటి టీచర్లను కాల్చి చంపాడు. అనంతరం తనను తాను కాల్చుకున్నాడు. చనిపోయిన వారిలో...
నేను ఓడిపోయానంటూ.. కోటాలో మరో విద్యార్థిని ఆత్మహత్య
కోటా ( రాజస్థాన్) : రాజస్థాన్ లోని కోటాలో జెఈఈ మెయిన్స్కు సిద్ధమౌతున్న 18 ఏళ్ల విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ పోటీ పరీక్షలో తాను ఉత్తీర్ణత సాధించలేనంటూ తల్లిదండ్రులకు సూసైడ్ నోట్లో...
భార్యాబిడ్డలను ఉరితీసిన తరువాత ఆత్మహత్యాయత్నం
జెమ్షెడ్పూర్ : ఝార్ఖండ్ లోని కొక్మార గ్రామంలో శుక్రవారం రాత్రి 29 ఏళ్ల సుభేందు బెరా అనే వ్యక్తి తన భార్యను, మూడేళ్ల కొడుకును ఉరితీయడమే కాక, తాను కూడా చెట్టుకు ఉరిపోసుకోడానికి...
అంగన్ వాడీ సెంటర్ లో పంతులమ్మ ఆత్మహత్య
అమరావతి: అంగన్ వాడీ సెంటర్ లో అంగన్ వాడీ కార్యకర్త ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పల్నాడు జిల్లా శావల్యపురం మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... మతుకుమల్లి...
కోట హాస్టల్ గదిలో విద్యార్థి ఆత్మహత్య
కోట (రాజస్థాన్) : ఉత్తరప్రదేశ్ లోని మొరాదాబాద్ జిల్లాకు చెందిన మొహ్మద్ జైద్ (19) అనే విద్యార్థి కోట హాస్టల్ గదిలో మంగళవారం రాత్రి సీలింగ్ ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కోట...
ధోనీ వీరాభిమాని ఆత్మహత్య..
టీమిండియా మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీ వీరాభిమాని ఆత్మహత్య చేసకున్నాడు. గోపి కృష్ణన్(34) అనే ధోనీ అభిమాని తన ఇంట్లో ప్యాన్ కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన తమిళనాడు...
యువకులతో వైద్యుడు హోమోసెక్స్..
గోషామహల్: సమాజంలో ఎంతో గౌరవ ప్రదమైన వైద్య వృత్తిలో కొనసాగుతూ పేద యువకులను టార్గెట్ చేసి, మొబైల్ ఫోన్లు, ల్యాప్ టాప్లను గిఫ్డ్లుగా ఇచ్చి, వారిని లోబర్చుకుని హోమో సెక్స్కు పాల్పడుతున్న వైద్యుడు...
మొయినాబాద్ యువతి సజీవదహనం కేసు: హబీబ్ నగర్ ఎస్ఐ సస్పెండ్
మన తెలంగాణ/హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా మొయినాబాద్లో సంచలనం రేపిన యువతి సజీవదహనం కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించిన హబీబ్ నగర్ ఎస్ఐ శివను సస్పెండ్ చేస్తూ హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ కొత్తకోట...
ఎస్ఆర్ యూనివర్సిటీ విద్యార్థిని ఆత్మహత్య
హసన్పర్తి: మండలంలోని ఎస్ఆర్ యూనివర్సిటీలో అగ్చికల్చర్ రెండో సంవత్సరం చదువుతున్న దీప్తి రాథోడ్ అనే విద్యార్థిని హాస్టల్లో ఉరి వేసుకొని మృతిచెందింది. హన్మకొండ జిల్లా హసన్పర్తి మండలం అనంతసాగర్ ఎస్ఆర్ యూనివర్సిటీలో బీఎస్సీ...
మొయినాబాద్ లో యువతి మృతి కేసులో ట్విస్ట్
మొయినాబాద్ లో అనుమానాస్పద స్థితిలో యువతి మరణించిన కేసు కొత్త మలుపు తిరిగింది. హబీబ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మల్లేపల్లికి చెందిన తైసీన్ అనే యువతి నాలుగు రోజుల క్రితం కనబడకుండా...
భర్త మరణాన్ని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న భార్య
హైదరాబాద్: భర్త మరణాన్ని తట్టుకోలేక భార్య ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మంగళ్ హాట్ పోలీస్టేషన్ పరిధిలో మంగళవారం చోటు చేసుకుంది. వివరాలలోకి వెళితే.. పోలీసుల కథనం ప్రకారం.. అప్పర్ దూల్ పేట ఆరాంఘర్...
మెడికో ప్రీతిపై సైఫ్ వేధింపులు నిజమే!
మెడికో ప్రీతిని సీనియర్ విద్యార్థి సైఫ్ వేధించడం నిజమేనని ర్యాగింగ్ నిరోధక కమిటీ స్పష్టం చేసింది. కాకతీయ మెడికల్ కాలేజీలో ఎంబిబిఎస్ మొదటి సంవత్సరం చదువుతున్న ప్రీతి.. సీనియర్ విద్యార్థి సైఫ్ వేధింపుల...
సిఎస్, డిజిపికి జాతీయ మానవహక్కుల సంఘం నోటీసులు..!
మన తెలంగాణ/హైదరాబాద్ : ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారితో పాటు డిజిపి రవిగుప్తాకు జాతీయ మానవహక్కుల సంఘం నోటీసులు జారీ చేసింది. గీతం యూనివర్సిటీ విద్యార్థిని ఆత్మహత్య ఘటనపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది....
గురుకులంలో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య
జహీరాబాద్ : గురుకుల కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న సంఘటన సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మున్సిపల్ పరిధిలోని రంజోల్ సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలలో ఆదివారం చోటుచేసుకుంది....
5వ అంతస్థుపై నుంచి దూకి ఇంజినీరింగ్ విద్యార్థిని ఆత్మహత్య
పటాన్చెరు: ఇంజినీరింగ్ విద్యార్థి భవనం నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న సంఘటన సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండల పరిధిలోని రుద్రారం గీతం విశ్వ విద్యాలయంలో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం... గీతం...
ఒకే కుటుంబంలోని ఐదుగురు అనుమానాస్పద మృతి
చండీగఢ్ : పంజాబ్ లోని జలంధర్ జిల్లా అదంపూర్లోని గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఇంట్లో అనుమానాస్పదంగా మృతి చెందారు. 59 ఏళ్ల మన్మోహన్సింగ్ మృతదేహం సీలింగ్ ఫ్యాన్కు వేలాడుతుండగా, ఆయన...
పెరుగుతున్న డ్రాపౌట్స్
బడి మానేస్తున్న పదో తరగతి విద్యార్థుల్లో ఆంధ్రప్రదేశ్ దేశంలో 5 స్థానంలో వుంది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సోమవారం లోక్సభలో కళానిధి వీరాస్వామి అడిగిన ప్రశ్నకు ఇచ్చిన సమాధానం ద్వారా...