Home Search
ఇండియా - search results
If you're not happy with the results, please do another search
రుణాలు మరింత ప్రియం….
25 బేసిస్ పాయింట్లు పెంచిన హెచ్డిఎఫ్సి
ఇదే బాటలో ఇతర బ్యాంకులు
ఆర్బిఐ రెపో రేటును పెంచడమే కారణం
న్యూఢిల్లీ : ఆర్బిఐ (భారతీయ రిజర్వు బ్యాంక్) రెపో రేటు పెంపుతో బ్యాంకు రుణాలు మరింత ప్రియం...
దేశంలో కొత్తగా 12,751 కరోనా కేసులు
న్యూఢిల్లీ: దేశంలో కరోనా పాజిటివ్ కేసులు కాస్త తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 12,751 మందికి కరోనా సోకింది. అదే సమయంలో 16,412 మంది బాధితులు కరోనా మహమ్మారి నుంచి కోలుకున్నారు....
మ్యూచువల్ ఫండ్స్లోకి నిధులు 43% డౌన్
న్యూఢిల్లీ : జూలైలో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లోకి నిధులు తగ్గాయి. గత నెలలో దాదాపు రూ.8,898 కోట్ల మేరకు పెట్టుబడులు వచ్చాయి. అయితే అంతకముందు నెలతో పోలిస్తే ఫండ్స్లోకి నిధులు 43 శాతం...
జాతిని చీల్చే కుట్రలు
స్వాతంత్య్ర సమరం స్ఫూర్తితో మత ఛాందసవాదులపై పోరాటం
విశ్వ మానవుడు, జాతిపిత మహాత్మా
గాంధీనే కించపరుస్తున్నారు ఇలాంటి
శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలి
మహోజ్వలమైన స్వతంత్ర వజ్రోత్సవ
దీప్తి వాడవాడలా ప్రజ్వరించాలి
పేదరికం ఉన్నంతకాలం అలజడులు,
అశాంతులు...
17,500 పైన ముగిసిన నిఫ్టీ
ముంబై: బెంచ్మార్క్ సూచీలు ఆగస్టు 8న లాభాల్లో ముగిశాయి. ముగింపులో, సెన్సెక్స్ 465.14 పాయింట్లు లేదా 0.80% పెరిగి 58,853.07 వద్ద, నిఫ్టీ 127.60 పాయింట్లు లేదా 0.73% పెరిగి 17,525.10 వద్ద...
మాది ‘పోగు’బంధం
కొన ఊపిరితో ఉన్న ఈ రంగంపై జిఎస్టి వేయడం ఎందుకు?
కేంద్రం సహకరించకపోయినా...సిఎం కెసిఆర్ ఆ బాధ్యతను తీసుకున్నారు
రాష్ట్ర నేతన్నల సంక్షేమాన్ని ఆహర్నిశలు శ్రమిస్తున్నారు
అందుకే రైతుబీమా తరహాలో నేత కార్మికుల బీమా సౌకర్యం కల్పిస్తున్నాం
పీపుల్స్ప్లాజాలో...
ఇదేం ‘రాజ’నీతి
రాష్ట్రాలకు పన్నుల వాటాలో 42 శాతం కాదు.. 29.6 శాతం ఇస్తున్నది
కేంద్ర ప్రయోజిత పథకాలకు 60 శాతానికి తగ్గించారు
కేంద్రం తీరు సహకార సమాఖ్య స్పూర్తి విరుద్ధం
రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావు
మనతెలంగాణ/...
ఎంపి సంతోష్ కుమార్కు లేఖ రాసిన సద్గురు
హైదరాబాద్ : దేశంలో 52% వ్యవసాయ భూములు నిస్సారమైనట్లు సద్గురు జగ్జీవాసుదేవ్ తెలిపారు. దేశంలో మట్టి క్షీణత తీవ్రమైన సమస్యగా మారిందని, ఈ విపత్కర పరిస్థితుల్లో మనం మన నేలను కాపాడుకోకపోతే దేశంలో...
‘దసరా’ నుంచి ఫ్రెండ్షిప్ డే స్పెషల్ పోస్టర్ విడుదల
నేచురల్ స్టార్ నాని కథానాయకుడిగా, నూతన దర్శకుడు శ్రీకాంత్ ఒదెల దర్శకత్వంలో, శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై నిర్మాత సుధాకర్ చెరుకూరి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న చిత్రం 'దసరా'. ఈ సినిమాలో నాని...
తగ్గిన ఎస్బిఐ నికర లాభం
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగానికి చెందిన అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బిఐ) త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జూన్తో ముగిసిన త్రైమాసికంలో బ్యాంక్ నికర లాభం స్టాండలోన్ పద్ధతిన...
అమెరికాలో నలుగురిని కాల్చి పరారీ అయిన దుండగుడు
ఓహియో: అమెరికాలోని ఓహియోలో స్టీఫెన్ మార్లో అనే నిందితుడు నలుగురిని శక్రవారం కాల్చి చంపాడు. అతడి కోసం పోలీసులు వెతుకుతున్నారు. ఓహియో పట్టణానికి ఉత్తరాన ఉన్న డేటన్ పట్టణంలో ఈ కాల్పుల ఘటన...
నిరాశలో యువ భారతం
ఆజాది కా అమృతోత్సవ్ (75వ స్వాతంత్య్ర దినోత్సవాలు) జరుపుకొంటున్న సమయంలో భారత దేశ బలం బలహీనతలను గురించి చర్చించుకోడం సమంజసంగా ఉంటుంది. మన బలహీనతలను తొలగించుకోడానికి మనకున్న బలాలను ఎంత చక్కగా వినియోగించుకోగలుగుతున్నాము,...
‘నిష్క్రియా’ ఆయోగ్
నేటి నీతి ఆయోగ్ సమావేశాల బహిష్కరణ
ముఖ్యమంత్రి కెసిఆర్ సంచలన ప్రకటన..
బాధాతప్త హృదయంతోనే ఈ నిర్ణయమని వివరణ
నీతి సిఫార్సులకు కేంద్రమే విలువ ఇవ్వడం లేదు భగీరథ, కాకతీయ పథకాలకు
రూ.24వేల కోట్లు ఇవ్వాలని చెబితే.....
రొమాన్స్లో మునిగితేలుతూ…
పాన్ ఇండియా స్టార్ విజయ్ దేవరకొండ, పాత్ బ్రేకింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ల క్రేజీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘లైగర్’ (సాలా క్రాస్బ్రీడ్) ఈనెల 25న విడుదలకానుంది. ది గ్రేట్ మైక్టైసన్...
లంచం ఇచ్చిన బిజినెస్మెన్ అరెస్టు
ఒడిషా పరదీప్ పోర్టుపై సిబిఐ నిఘా
న్యూఢిల్లీ : లంచం ఇచ్చిన కేసులో సిబిఐ స్పందించింది. ఒడిషాకు చెందిన పారిశ్రామికవేత్త చర్చిత్ మిశ్రాను అరెస్టు చేశారు. ఈ వ్యక్తి ప్రముఖ పారిశ్రామికవేత్త, ఒడిస్సా స్టీవెడోర్స్...
విద్వేష నేరాల నియంత్రణ క్రైస్తవ సంస్థలపై దాడులకు వర్తిస్తుందా ?
కేంద్రాన్ని ప్రశ్నించిన సుప్రీం కోర్టు
న్యూఢిల్లీ : విద్వేష నేరాల నియంత్రణకు సుప్రీం కోర్టు ఆదేశాలతో రూపొందించిన సమగ్ర మార్గదర్శకాలు క్రైస్తవ సంస్థలపై దాడులకు కూడా వర్తిస్తాయా అని కేంద్ర ప్రభుత్వాన్ని అత్యున్నత...
ఎఫ్ఆర్ఎల్ ఫోరెన్సిక్ ఆడిట్కు సెబీ ఆదేశాలు
న్యూఢిల్లీ : అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఫ్యూచర్ రిటైల్ ఆర్థిక వివరాలపై ఫోరెన్సిక్ ఆడిట్ జరపాలంటూ సెబీ (సెక్యూరిటీస్ అండ్ ఎక్సేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా) ఆదేశాలు జారీ చేసింది. గత నెలలో...
స్వాతంత్య్రోద్యమ నినాదాలు
భారత దేశ స్వాతంత్య్ర సంగ్రామంలో ఎంతో మంది త్యాగధనులు తమ రక్తాన్ని, ప్రాణాన్ని ధారపోసి స్వాతంత్య్రాన్ని సాధించి పెట్టారు. దేశం స్వాతంత్య్రం సాధించి ఏడున్నర దశాబ్దాలు అయిన సందర్భాన్ని పురస్కరించుకొని భారత స్వాతంత్య్ర...
నేరాలు జీరో కావాలి
మనతెలంగాణ/హైదరాబాద్: న్యూయార్క్ తరహాలో మన రాష్ట్రంలో నేరాలు పూర్తిగా తగ్గాలని, అందుకు పోలీసులు టెక్నాలజీ పరంగా అప్ డేట్ కావాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ పేర్కొన్నారు.అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించిన పోలీస్ ఇంటిగ్రేటెడ్...
సినిమా పరిశ్రమకు థియేటరే గుడి: ప్రభాస్
స్టార్ హీరో దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా, రష్మిక మందన కీలక పాత్రలో వైజయంతీ మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా పతాకంపై స్టార్ ప్రొడ్యూసర్ అశ్వినీదత్ నిర్మించిన ప్రతిష్టాత్మక చిత్రం ’సీతారామం’...