Home Search
ఇండియా - search results
If you're not happy with the results, please do another search
అసమాన సంఘ సంస్కర్త అంబేడ్కర్
బాబా సాహెబ్ అంబేడ్కర్ అనబడే భీం రావ్ రాంజీ అంబేడ్కర్ మధ్య ప్రావిన్స్ (మధ్యప్రదేశ్, చత్తీస్గఢ్, మహారాష్ట్ర)లో బ్రిటిష్ సైనిక స్థావరం మ్హౌ (Military Headquarters Of Warfare -MHOW)లో 14.04. 1891న...
విద్య, వైద్య రంగాలే గీటురాళ్లు!
దేశ దశ, దిశలను నిర్ణయించే ప్రమాణాలుగా అందరికీ అందుబాటులో నాణ్యమైన విద్య, ప్రజారోగ్య పరిరక్షణకు అవసరమైన వైద్య సదుపాయాలు అనబడే రెండు ముఖ్య అంశాలు గుర్తించబడ్డాయి. విద్యావంతులు పెరిగితే పేదరికం, నిరక్షరాస్యత, జనాభా...
ధాన్యం కొనుగోలు ‘రేపటి నుంచే’
పటిష్టంగా ఏర్పాట్లు క్వింటాలుకు కనీస మద్దతుధర రూ.1960
పక్క రాష్ట్రాల నుంచి వచ్చే గింజ కూడ కొనం రాష్ట్ర సరిహద్దుల్లో 51చెక్పోష్టులు
మే చివరికి లేదా జూన్ మొదటి వారానికి ధాన్య సేకరణ...
మాది రైతు ప్రభుత్వం.. కేంద్రానిది కార్పొరేట్ ప్రభుత్వం
కేంద్ర ప్రభుత్వంపై ఎంఎల్సి కవిత ఫైర్
మన తెలంగాణ/హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వంపై ఎంఎల్సి కల్వకుంట్ల కవిత నిప్పులు చెరిగారు. మాది (టిఆర్ఎస్) రైతు ప్రభుత్వమని....కేంద్రంలోని మోడీ సర్కార్ది కార్పొరేట్ ప్రభుత్వమని దుయ్యబట్టారు. వారికి...
సిఎం కెసిఆర్ చేస్తున్న కృషి, విజన్ ను వివరించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్
హైదరాబాద్: రాష్ట్ర అబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మహబూబ్ నగర్ పట్టణంలోని పాలమూరు విశ్వవిద్యాలయంలో ఎక్సెల్ ఇండియా మ్యాగజైన్ ఆధ్వర్యంలో సిఎం కెసిఆర్ విజన్-పాలమూరు యూనివర్సిటీ గ్రోత్'...
మొక్కలు నాటిన సినీ నటి మీనాక్షి గోస్వామి
హైదరాబాద్: రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్ లో బాగంగా సినీ నటి మీనాక్షి గోస్వామి జూబ్లీహిల్స్ జిఎచెంసి పార్క్ లో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా...
జలియన్ వాలాబాగ్ దురాగతం
జలియన్ వాలాబాగ్ దురంతం భారత స్వాతంత్య్ర సంగ్రామ సమయం లో జరిగిన అత్యంత దురదృష్టమైన సంఘటన. జలియన్ వాలాబాగ్ అనేది ఉత్తర భారతదేశంలోని అమృత్సర్ పట్టణంలో ఒక తోట. ఏప్రిల్ 13, 1919...
స్వచ్ఛ భారత్లో తెలంగాణే అగ్రగామి!
బహిరంగ మలవిసర్జన నుంచి దేశానికి విముక్తి కలిగించడానికి 2014లో దేశమం తా కేంద్ర ప్రభుత్వం అమలులోకి తెచ్చిన స్వచ్ఛభారత్ మిషన్ గ్రామీణ్(ఎస్బిఎంజి) పథకానికి వచ్చే అక్టోబర్ నాటికి ఎనిమిదేళ్లు పూర్తవుతాయి. ఇన్నేళ్లుగా ఈ...
మేమే కొంటాం
యాసంగి ధాన్యం ప్రతి గింజా
డబ్బు నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేస్తాం
యుద్ధ ప్రాతిపదికన మూడు,నాలుగు రోజుల్లోనే కొనుగోలు పూర్తి చేస్తాం
కేంద్ర ప్రభుత్వం ఆహార భద్రత బాధ్యతను విస్మరించింది
ధాన్యం కొనాలని...
బిజెపి అంటే బుద్ది జ్ఞానం లేని పార్టీ: జీవన్ రెడ్డి
హైదరాబాద్: బిజెపి అంటే బుద్ది జ్ఞానం లేని పార్టీ గా మారిందని పియుసి చైర్మన్ ఎ జీవన్ రెడ్డి తెలిపారు. నిన్నటి ధర్నా తర్వాత బిజెపి నేతలు అడ్డగోలుగా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. రైతులు...
పాక్ కొత్త ప్రధాని
పాకిస్తాన్లో పరిణామాలు చకచకా జరిగిపోయాయి. పిఎంఎల్ ఎన్ (పాకిస్తాన్ ముస్లిం లీగ్ నవాజ్) పార్టీ అధ్యక్షుడు షెహబాజ్ షరీఫ్ కొత్త ప్రధానిగా ఎన్నికయ్యారు. ఇమ్రాన్ ఖాన్ మాజీ ప్రధాని అయిపోయారు. కత్తి మీద...
500 మంది డ్యాన్సర్లతో భారీ పాట
తన ప్రతి సినిమాకి విభిన్నమైన కథలు ఎంచుకుంటూ ప్రేక్షకులను అలరిస్తున్న నేచురల్ స్టార్ నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో మాస్, యాక్షన్ ఎంటర్టైనర్ గా ‘దసరా’ చిత్రం రూపొందుతోంది. ప్రముఖ నిర్మాత...
నేషనల్ హెరాల్డ్ కేసులో ఖర్గేను ప్రశ్నించిన ఇడి
న్యూఢిల్లీ : నేషనల్ హెరాల్డ్ కేసులో దర్యాప్తులో భాగంగా రాజ్యసభలో విపక్ష కాంగ్రెస్ నేత మల్లికార్జున ఖర్గేను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సోమవారం నాడు ప్రశ్నించింది. కొన్ని అంశాలపై అవగాహన కోసం ప్రివెన్షన్...
సిపిఐ(ఎం) ప్రధాన కార్యదర్శిగా మూడోసారి ఏచూరి ఎన్నిక!
కన్నూర్: కేరళలోని కన్నూర్లో ఆదివారం జరిగిన 23వ పార్టీ కాంగ్రెస్ చివరి రోజున కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) పార్టీ ప్రధాన కార్యదర్శిగా సీతారాం ఏచూరిని వరుసగా మూడోసారి తిరిగి ఎన్నుకున్నారు....
భారీగా తగ్గిన కొవిడ్ టీకాల రేట్లు
ప్రైవేట్లోనే ఇస్తున్న కొవిషీల్డ్, కొవాగ్జిన్ డోస్ రేటు రూ.225 మాత్రమే, గరిష్ఠంగా రూ.150 సర్వీస్ చార్జీ
న్యూఢిల్లీ : దేశంలో 18 ఏళ్లు పైబడిన వారందరికీ ఆదివారం నుంచి ప్రికాషన్ డోసు పంపిణీ ప్రారంభం...
విభిన్నమైన కథతో కమర్షియల్ మూవీ
విజయ్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ సంస్థ నిర్మించిన చిత్రం ‘బీస్ట్’. పూజా హెగ్డే హీరోయిన్గా నటించిన ఈ చిత్రాన్ని తెలుగులో ప్రముఖ నిర్మాత దిల్రాజు విడుదల చేస్తున్నారు....
మరో బ్యాంక్కు ఆర్బిఐ షాక్
రూ.5 వేలకు మించి విత్డ్రా చేయరాదు
ముంబై : నిబంధనలను పాటించని బ్యాంకులపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొరడా ఝళిపిస్తోంది. గత నెలలో సుమారు 8 బ్యాంకుల ఆపరేషన్స్ నిలిపివేస్తున్నట్లు పేర్కొన్న విషయం...
ప్రైవేట్లోనూ కొవిషీల్డ్, కొవాగ్జిన్ డోసు రేటు రూ.225
టీకా ధరలు భారీగా తగ్గింపు
న్యూఢిల్లీ : దేశంలో 18 ఏళ్లు పైబడిన వారందరికీ ఆదివారం నుంచి ప్రికాషన్ డోసు పంపిణీ ప్రారంభం కానున్న సమయంలో వ్యాక్సిన్ తయారీ సంస్థలు సీరమ్ ఇనిస్టిట్యూట్...
ఇమ్రాన్ ఖాన్కు మర్యమ్ నవాజ్ ఝలక్!
ఇస్లామాబాద్: పాకిస్థాన్లో ప్రతిపక్ష నాయకురాలుగా ఉన్న మర్యమ్ నవాజ్ ప్రస్తుత ప్రధాని ఇమ్రాన్ ఖాన్కు మాటల తూటాలతో ఝలక్ ఇచ్చింది. ఇండియాను అంతగా ప్రేమించేట్టయితే అక్కడికే వెళ్లిపో అంటూ సూచించింది. ఈ మర్యమ్...
యశోద హాస్పిటల్స్తో యుబిఐ ఒప్పందం
మన తెలంగాణ/ హైదరాబాద్ : యశోద హాస్పిటల్స్తో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(యుబిఐ) ఒప్పందం కుదుర్చుకుంది. వైస్ ప్రెసిడెంట్ సి.కె.వాగ్రే, అసిస్టెంట్ మేనేజర్ అర్జున్, కార్పొరేట్ రిలేషన్స్ అసిస్టెంట్ మేనేజర్ సుమంత్ సమక్షంలో...