Home Search
ఇంద్రకరణ్రెడ్డి - search results
If you're not happy with the results, please do another search
ఘనంగా గోల్కొండ బోనాలు..
గోల్కొండ బోనాల వేడుకలు అంగరంగ వైభవంగా ప్రారంభమైయ్యాయి. గోల్కొండ కోటలో కొలువుదీరిన జగదాంబికా అమ్మవారికి గురువారం భక్తులు భక్తి శ్రద్దలతో తొలి బోనం సమర్పించారు. దీంతో ఆషాడ మాసం బోనాల ఉత్సవాలకు అంకురార్పణ...
బోనమెత్తిన గొల్కోండ
సిటీ బ్యూరో: గోల్కొండ బోనాల వేడుకలు అంగరంగ వైభవంగా ప్రారంభమైయ్యాయి. గోల్కొండ కోటలో కొలువుదీరిన జగదాంబికా అమ్మవారికి గురువారం భక్తులు భక్తి శ్రద్ధ్దలతో తొలిబోనం సమర్పించారు. దీంతో ఆషాఢ మాసం బోనాల ఉత్సవాలకు...
యాదాద్రిలో వైభవంగా ఆధ్యాత్మిక దినోత్సవ వేడుకలు
- నూతన అన్నప్రసాద సత్రం, బంగారు, వెండి నాణేలు, చిరుధాన్యాల ప్రసాద విక్రయం ప్రారంభం
- ఆన్లైన్ టికెటింగ్కు శ్రీకారం, వేద పాఠశాల భవనానికి శంకుస్థాపన చేసిన మంత్రులు
యాదాద్రి భువనగిరి : తెలంగాణ ప్రసిద్ధి...
హరితహారం ప్రతిఒక్కరి బాధ్యత
ప్రతివ్యక్తి విధిగా మొక్కలు నాటి సంరక్షించాలి
అడవులను పెంచుదాం... ఆరోగ్యంగా జీవిద్దాం
విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి
కందుకూరు: భవిష్యత్లో భావితరాల ప్రజలకు పర్యావరణపరంగా ఏలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రతి ఒక్కరూ...
గిరిజనుల సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది
జైనూర్: ఆదివాసి గిరిజనుల సమగ్రాభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర అటవీ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా జైనూర్ మండలం మార్లవాయిలో నిర్వహించిన గిరిజన ఉత్సవం కార్యక్రమంలో...
సమీకృత వ్యవస్థతో వేగంగా అభివృద్ధి
ఆసిఫాబాద్: రాష్ట్ర ముఖ్యమంత్రి తీసుకోవాల్సిన సమీకృత కలెక్టరేట్ విధానంతో అభివృద్ధి వేగంగా జరుగుతుందని రాష్ట్ర అటవీ దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. త్వరలో జిల్లా కేంద్రంలో నూతన భవనాలు ప్రారంభించనున్న నేపథ్యంలో...
అన్ని వర్గాల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం
నిర్మల్ అర్బన్ : ఐటిడిఎ నిధులతో నిర్మల్లో ప్రారంభించబోతున్న మినరల్ మార్చర్, పాల ఫ్యాకింగ్ ఫ్లాంట్ కొరకు రూ. 56 లక్షలు మంజూరు కాగా గిరిజన దినోత్సవంలో భాగంగా ఆ చెక్కును రాష్ట్ర...
జూలై 7న పాతబస్తీ లాల్దర్వాజా బోనాలు ప్రారంభం
చాంద్రాయణగుట్ట : తెలంగాణలో చారిత్రక ప్రసిద్ధిగాంచిన పాతబస్తీ లాల్దర్వాజా సింహవాహిణి మహంకాళి బోనాల జాతర ఉత్సవాలు జూలై 7వ తేదీ శుక్రవారం ప్రారంభమై 17వ తేదీ సోమవారం ముగుస్తాయని ఆలయ చైర్మన్ సి.రాజేందర్...
దివ్యాంగులకు భరోసా..ఆసరా పెన్షన్: మంత్రి అల్లోల
నిర్మల్ : దివ్యాంగుల అభ్యున్నతికి , సంక్షేమానికి అహర్నిశలు కృషి చేస్తున్నా ఘనత సిఎం కెసిఆర్కే దక్కిందని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ,దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. దివ్యాంగులకు ఫెన్షన్లు రూ....
మహాత్మా గాంధీ కళలను సహకారం చేస్తున్నాం
నిర్మల్ ప్రతినిధి : తెలంగాణ రాష్ట్ర దశాద్ది ఉత్సవాల్లో భాగంగా శనివారం స్థానిక దివ్యా గార్డెన్లో తెలంగాణ సుపరిపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అటవీ, పర్యావరణ, న్యాయ,దేవాదాయశాఖ...
దివ్యాంగులకు దశాబ్ది కానుక
హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా వికలాంగుల ఆసరా పింఛన్ను మరో వెయ్యి రూపాయలు పెంచుతున్నట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు ప్రకటించారు. వచ్చే నెల నుంచి వికలాంగులకు రూ. 4,116 పింఛను చెల్లిస్తామని అన్నారు. తెలంగాణ ఉద్యమ...
ప్రజల కష్టాలెరిగిన ప్రజా పాలకుడు కెసిఆర్
నిర్మల్ ప్రతినిధి : తెలంగాణ రాష్ట్రం ఏర్పాడిన తరువాత సిఎం కెసిఆర్ రాష్ట్రంలో కుల వృత్తులకు పూర్వ వైభవాన్ని తీసుకొస్తున్నారని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నా...
భూమితోనే.. మన మనుగడ
నేడు ప్రపంచ పర్యావరణ దినోత్సవం
మనతెలంగాణ/ హైదరాబాద్ : ‘మనం అడవుల కు ఏం చేస్తున్నామో.. అది అద్దంలో ప్రతిబింబం లాగా... తిరిగి మనకే చెందుతుందన్న’ జాతిపిత -మహాత్మాగాంధీ వ్యాఖ్యలు స్మరణీయం.. 1972 లో...
కాంగ్రెస్ను బంగాళాఖాతంలో కలిపేద్దాం
ధరణిని తొలగిస్తే రైతుల ఖాతాల్లో డబ్బులు పడతాయా?
మళ్లీ పైరవీకారులు, పట్వారీలతో అవినీతికి తెరలేపేందుకు
కుటిల యత్నాలు 50 ఏళ్లు పాలించిన కాంగ్రెస్ ప్రజలకు
మంచినీళ్లు కూడా ఇవ్వలేదు తాలుకా స్థాయిల్లో ఫుడ్
ప్రాసెసింగ్...
ఎవర్గ్రీన్ తెలంగాణ
పర్యావరణహితంలో రాష్ట్రానికి ప్రథమ ర్యాంకు
అడవుల పెంపకం, మున్సిపల్ వేస్ట్ మేనేజ్మెంట్లో భేష్ 7213 పాయింట్లతో అగ్రస్థానం
తెలంగాణకు దరిదాపులోనూ లేని పలు పెద్ద రాష్ట్రాలు ప్రపంచ పర్యావరణ దినోత్సవం
సందర్భంగా కేంద్రం నివేదిక విడుదల...
రేగా కాంతారావు పొదెం వీరయ్య మధ్య వాగ్వాదం
దుమ్ముగూడెం : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన తునికాకు బోనస్ చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని దుమ్ముగూడెం మండలంలో అటవీ శాఖ మంత్రి ఇంద్రకిరణ్రెడ్డి బుధవారం ప్రారంభించారు. చెక్కుల పంపిణీ కార్యక్రమంలో భాగంగా...
అవినీతికి అవిభక్త కవలలు మోదానీ
రాష్ట్రానికి పొలిటికల్ టూరిస్ట్లు వస్తున్నారు
కాంగ్రెస్ మోసకారి.. బిజెపికి మతపిచ్చి
కాంగ్రెస్, బిజెపి పాలిత రాష్ట్రాల్లో రైతుబంధు లేదు.. రైతుబీమా లేదు
ఇలాంటి ప్రభుత్వాలు ప్రజలకు అవసరమా?
ఈ పార్టీల నేతల మాయలో...
స్థానికులకే ఉద్యోగాలివ్వాలి
మన తెలంగాణ/కాసిపేట: ఓరియంట్ సిమెంట్ కంపెనీలో స్థానికులకు ఉద్యోగావకాశాలు కల్పించాలని ఐటి, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. ఓరియంట్ సిమెంట్ కంపెనీలో 2వేల కోట్ల రూపాయలతో 3మిలియన్ టన్నుల...
మూడోసారి కెసిఆర్ ను ముఖ్యమంత్రిని చేద్దాం: కెటిఆర్
బెల్లంపల్లిటౌన్: మనందరి లక్ష్యం కెసిఆర్ మూడోసారి ముఖ్యమంత్రిని చేయాలని పరిశ్రమల మంత్రి కెటిఆర్ అన్నారు. సోమవారం బెల్లంపల్లిలో ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభలో ఆయన మాట్లాడుతూ ప్రపంచంతోనే పోటీ పడే విధంగా...
ఓరియంట్లో నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు ఇవ్వాలి:కెటిఆర్
కాసిపేట: ఓరియంట్ సిమెంట్ కంపెనీలో స్థానికులకు ఉద్యోగావకాశాలు కల్పించాలని ఐటి పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. ఓరియంట్ సిమెంట్ కంపెనీలో 2 వేల కోట్ల రూపాయలతో 3 మిలియన్...