Home Search
కరెంట్ ఖాతా - search results
If you're not happy with the results, please do another search
స్వల్ప ఊరట
గతవారం పుంజుకున్న మార్కెట్లు
1,410 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
(మార్కెట్ సమీక్ష)
ముంబై : దేశీయ స్టాక్మార్కెట్లు గతవారం స్వల్పంగా పుంజుకున్నాయి. ఇన్వెస్టర్లకు కాస్త ఊరటనిచ్చాయి. అయితే ఇప్పటికీ సూచీలు ఒడిదుడుకులను ఎదుర్కొంటూనే ఉన్నాయి. దేశీయ ఈక్విటీ...
సమీప కాలంలో సవాళ్లు
సమస్యలను భారత్ పరిష్కంచుకోగలదు
ఇప్పటికీ ఇతర దేశాల కంటే మెరుగ్గా ఉన్నాం: ఆర్థిక మంత్రిత్వశాఖ
న్యూఢిల్లీ : ద్రవ్య లోటు, స్థిరమైన ఆర్థిక వృద్ధి, కరెంట్ ఖా లోటు, ద్రవ్యోల్బణం కట్టడి చేసే ప్రయత్నంలో సమీప...
వడ్డీ రేటు 0.50% పెంపు
4.90 శాతానికి పెరిగిన రెపో రేటు
రేటు పెంపు ఐదు వారాల్లో రెండోసారి
ద్రవ్యోల్బణం ఆందోళనల కారణంగానే నిర్ణయం
యుపిఐతో క్రెడిట్ కార్డ్ల అనుసంధానానికి అనుమతి
వెల్లడించిన ఆర్బిఐ గవర్నర్ శక్తికాంత దాస్
ముంబై : ద్రవ్యోల్బణం పెరుగుదల...
భారత్ జిడిపి 8.8 శాతానికి కోత
మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీసెస్ అంచనా
న్యూఢిల్లీ : భారత్ జిడిపిపై ద్రవ్యోల్బణం ప్రభావం కనిపిస్తోంది. తాజాగా మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీసెస్ భారత్ జిడిపి (స్థూల దేశీయోత్పత్తి) అంచనాను గతంలో పేర్కొన్న 9.1 శాతం నుంచి...
వర్క్ఫ్రం హోం పేరుతో ఛీటింగ్
రూ.2.5లక్షలు ముంచిన నిందితులు
చైనా నేరస్థులతో కలిసి మోసాలు
అరెస్టు చేసిన నగర సిసిఎస్ పోలీసులు
హైదరాబాద్: ఇంటి వద్ద కూర్చుని సులభంగా డబ్బులు సంపాదించవచ్చని చెప్పి ఓ బాధితురాలిని మోసం చేసిన ఇద్దరు నిందితులను నగర...
రూ.5లక్షల వరకు సురక్షితం
బ్యాంక్ దివాలా తీసినా సురక్షితంగా కస్టమర్ల సొమ్ము
90 రోజుల్లో డబ్బు పొందొచ్చు
డిఐసిజిసి చట్టంలో సవరణలకు కేంద్ర కేబినెట్ ఆమోదం
బ్యాంక్ డిపాజిటర్లకు ప్రభుత్వం శుభవార్త వినిపించింది. కస్టమర్ల సొమ్ముకు భద్రత కల్పిస్తూ డిఐసిజిసి(డిపాజిట్...
మోడీకి చమురు ధరల పీడ కలలు!
సోమవారం నాడు అంతర్జాతీయ మార్కెట్లో పీపా ముడి చమురు ధర 70.82 డాలర్లు (2019 మే తరువాత ఇది గరిష్ఠం) పలికి 68 డాలర్లకు పడిపోయింది. మంగళవారం భారతీయ కాలమానం ప్రకారం ఉదయం...
హెచ్డీఎఫ్సీ బ్యాంక్కు ఆర్బీఐ షాక్
హెచ్డీఎఫ్సీకి కోటి రూపాయల జరిమానా
కేవైసీ నిబంధనలు పాటించలేదని ఆరోపణ
ముంబై: ప్రయివేటు బ్యాంకింగ్ దిగ్గజం హెచ్డీఎఫ్సీ బ్యాంకుకు రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) భారీ జరిమానా విధించింది. నో యువర్ కస్టమర్ (కెవైసీ)...
100 రోజులు..తప్పులు
పదేళ్ల తరువాత రైతులకు తిప్పలు
నాలుగు కోట్ల ప్రజలను నమ్మించి మోసం చేసిన ‘అబద్ధాల హస్తం’
వంద రోజుల కాంగ్రెస్ పాలనపై ఎక్స్ వేదికగా
వంద ప్రశ్నలు సంధించిన బిఆర్ఎస్
మనతెలంగాణ/హైదరాబాద్ : 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో...
మహిళలకు లక్ష కోట్ల రుణాలు
మన తెలంగాణ / హైదరాబాద్ : కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలోని మహిళలను మహలక్ష్మిలుగా గుర్తించి గౌరవిస్తున్నాదని, ఈ ఐ దు సంవత్సరాల్లో ఎస్హెచ్జి మహిళలకు వ డ్డి లేకుండ లక్ష కోట్ల రూపాయలను...
అడిగినవి ఇవ్వకపోతే.. చాకిరేవే..
మా ప్రభుత్వాన్ని టచ్ చేస్తే పండబెట్టి తొక్కి పేగులు తీస్తా
మర్యాదపూర్వకంగానే ప్రధాని మోడీని
కలిశా.. రాష్ట్ర ప్రయోజనాల కోసమే
వినతిపత్రం ఇచ్చా సహకరించకపోతే
మోడీనైనా ఉతికి ఆరేస్తా మా ప్రభుత్వం
జోలికి వస్తే...
లోక్సభ ఎన్నికల తరువాత బిజెపిలోకి రేవంత్
మన తెలంగాణ/సిరిసిల్ల ప్రతినిధి : లోక్సభ ఎన్నికల తరువాత ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి బిజెపిలోకి వెళ్లడం ఖాయమని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి, సిరిసిల్ల శాసనసభ్యుడు కెటిఆర్ జోస్యం చెప్పారు. మంగళవారం జరిగిన...
కోటి ఇళ్లకు ఉచిత విద్యుత్
లబ్ధిదారుల ఖాతాలో త్వరలో రూ. 78 వేలు
న్యూఢిల్లీ : కోటి కుటుంబాలకు ఉచిత విద్యుత్ను అందించే పథకానికి కేంద్రం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. మొత్తం రూ.75,021 కోట్లతో కోటి ఇళ్లలో రూఫ్ టాప్...
నేడు వర్చువల్గా రెండు గ్యారంటీలు ప్రారంభం
మన తెలంగాణ/హైదరాబాద్: ఎఐఇసిసి అగ్ర నాయకురాలు ప్రియాంక గాంధీ తెలంగాణ పర్యటన రద్దైంది. మంగళవారం ఆమె చేతుల మీదు గా చేవెళ్ల బహిరంగ సభా వేదికగా 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ.500కే...
ప్రియాంక గాంధీ తెలంగాణ పర్యటన రద్దు – నేడు వర్చువల్ గా 2 పథకాలు ప్రారంభం
మన తెలంగాణ/హైదరాబాద్ : ఎఐఇసిసి అగ్ర నాయకురాలు ప్రియాంక గాంధీ తెలంగాణ పర్యటన రద్దయింది. మంగళవారం ఆమె చేతుల మీదుగా చేవెళ్ల బహిరంగ సభా వేదికగా 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ.500కే...
పేటీఎంపై ఆర్బిఐ ఆంక్షలు
ఈ నెల 29 తర్వాత డిపాజిట్ల నిలిపివేత
న్యూఢిల్లీ : ఫిన్టెక్ కంపెనీ పేటీఎంపై ఆర్బిఐ (భారతీయ రిజర్వు బ్యాంక్) ఆంక్షలు విధించింది. కొత్త కస్టమర్లను చేర్చుకోకుండా పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ను నిషేధించింది. ఈ...
రంది వొద్దు.. 6న రైతుబంధు నిధుల పంపిణీ
మళ్లీ అధికారంలోకి వచ్చేది మన సర్కారే, కెసిఆర్ బతికున్నంతవరకు పెట్టుబడి సాయం ఆగదు
మన తెలంగాణ/చేవెళ్ళ, షాద్నగర్, జోగిపేట, సంగారెడ్డి బ్యూరో : దుర్మార్గపు కాంగ్రెస్ పార్టీ రైతుబంధు పథకంతో రైతన్నలకు వచ్చే నిధుల...
జనవరిలో కొత్త రేషన్ కార్డులు
అదే నెలలో గల్ఫ్ పాలసీ ప్రకటన
చొప్పదండి, సిరిసిల్ల రోడ్ షోలో కెటిఆర్
మన తెలంగాణ/ చొప్పదండి/నర్సాపూర్ : ఎన్నికలు పూర్తి అయిన తరువాత జనవరిలో కొత్త రేషన్కార్డులు ఇస్తామని బిఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు,...
జనవరిలో కొత్త రేషన్ కార్డులు పంపిణీ
నర్సాపూర్: తెలంగాణ ఎన్నికలు పూర్తి అయిన తరువాత జనవరిలో కొత్త రేషన్కార్డులు ఇస్తామని బిఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఐటి, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు తెలిపారు. మూడు గంటల కరెంటు ఇస్తామన్న...
నా బొండిగె పిసికేందుకు వాళ్లిద్దరి మధ్య చీకటి బంధం
కాంగ్రెస్, బిజెపిపై ముఖ్యమంత్రి ఫైర్
మన తెలంగాణ/ సిద్దిపేట ప్రతినిధి/చేర్యాల : కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వస్తే రాష్ట్రమంతా కటకటాల పాలవుతుందని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అన్నారు. సిద్దిపేట జిల్లా చేర్యాల...