Home Search
కోటక్ బ్యాంక్ - search results
If you're not happy with the results, please do another search
మళ్లీ నష్టాల్లోకి మార్కెట్లు
581 పాయింట్లు పడిపోయిన సెన్సెక్స్
ముంబై : దేశీయ స్టాక్మార్కెట్లు మళ్లీ నష్టాల బాటపట్టాయి. గురువారం మార్కెట్ మళ్లీ భారీగా పతనమైంది. సెన్సెక్స్ 581 పాయింట్లు నష్టపోయి 57,276 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ...
ఎస్బిఐ ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేటు పెంపు
0.10 శాతం మేరకు పెంచిన బ్యాంక్
న్యూఢిల్లీ : దేశీయ అతిపెద్ద ప్రభుత్వరంగ ఎస్బిఐ(స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) ఫిక్స్డ్ డిపాజిట్ల(ఎఫ్డి) వడ్డీ రేట్లను 10 బేసిస్ పాయింట్లు లేదా 0.10 శాతం చొప్పున...
మళ్లీ బుల్ జోరు
886 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
ముంబై : సోమవారం భారీ పతనం నుంచి మార్కెట్లు కోలుకుని మంచి లాభాలను నమోదు చేశాయి. మంగళవారం బుల్ ర్యాలీ కనిపించింది. మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 886...
ఆన్లైన్ బెట్టింగ్ ముఠా అరెస్టు
నలుగురి అరెస్టు, పరారీలో ముగ్గురు
రూ.8,65,000 స్వాధీనం చేసుకున్న పోలీసులు
హైదరాబాద్ : ఆన్లైన్లో బెట్టింగ్ నిర్వహిస్తున్న ముఠాను నార్త్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. ముఠాలోని నలుగురు నిందితులను అరెస్టు చేయగా, మరో...
తగ్గిన రిటైల్ ద్రవ్యోల్బణం
ఏప్రిల్లో 4.29 శాతం నమోదు
మార్చిలో 22.4 శాతానికి పెరిగిన పారిశ్రామిక ఉత్పత్తి
న్యూఢిల్లీ : ఆహార వస్తువుల ధరలు దిగిరావడం వల్ల ఏప్రిల్లో రిటైల్ ద్రవ్యోల్బణం 1.23 శాతం తగ్గి 4.29శాతాని కి చేరుకుంది....
మూడో రోజూ నష్టాలు
379 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్, ఫైనాన్స్, ఆటో స్టాక్స్లో వెల్లువెత్తిన అమ్మకాలు
న్యూఢిల్లీ : దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం కూడా పతనమయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు పడిపోవడం, ఫైనాన్స్, ఆటో షేర్లలో...
భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు
ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. బుధవారం లాభాల్లో ప్రారంభమైన సూచీలు.. ఒక్కసారిగా కుప్పకూలిపోయాయి. దీంతో సెన్సెక్స్ వెయ్యికి పైగా పాయింట్ల క్షీణించి 72,930 వద్ద నష్టాల్లో ట్రేడవుతోంది. మరోవైపు...
సెన్సెక్స్ @ 74,000
జీవితకాల గరిష్ఠానికి మార్కెట్లు
ముంబై : దేశీయ స్టాక్మార్కెట్లు మరో సరికొత్త శిఖరానికి చేరుకున్నాయి. సెన్సెక్స్, నిఫ్టీ సూచీలు రెండూ కీలక మార్క్ను దాటి చరిత్ర సృష్టించాయి. ట్రేడింగ్లో తొలిసారిగా సెన్సెక్స్ 74,000 పాయింట్లను...
నష్టాల్లో ముగిసిన మార్కెట్లు
ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు శనివారం నష్టాల్లో ముగిశాయి.అంతర్జాతీయ మార్కెట్లనుంచి వచ్చిన సానుకూల సంకేతాలతో ఉదయం లాభాలతో మొదలైనా చివరికి నష్టాల్లో ముగిశాయి. ఎఫ్ఎంసిసి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ,రియల్టీ సెక్టార్లలో అమ్మకాలతో సూచీలు అస్థిరతకు...
నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం నాడు నష్టాల్లో ప్రారంభమై, నష్టాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 1613.64 పాయింట్ల నష్టంతో 71515.13 వద్ద ముగిసింది. నిఫ్టీ 461.45 పాయింట్ల నష్టంతో 27570.45 వద్ద ముగిసింది.
ఎస్బీఐ లైఫ్...
లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు..
దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. సోమవారం ప్రారంభమైన నిఫ్టీ, సెన్సెక్స్ లు గత అన్ని రికార్డులను బద్దలు కొడుతూ దూసుకుపోతున్నాయి. ఈరోజు ట్రేడింగ్ 128 పాయింట్లు లాభపడి సెన్సెక్స్ 69,954కు చేరుకుంది....
ఇద్రిస్ అదుర్స్.. తమిళతంబి ఖాతాలోకి రూ 753 కోట్లు
చెన్నై : స్థానిక ఫార్మసీ చిరుద్యోగి ముహమ్మది ఇద్రిస్ బ్యాంకు ఖాతాలోకి అమాంతం రూ 753 కోట్లు వచ్చిపడ్డాయి. కోటక్ మహీంద్రా బ్యాంక్ ఖాతా నుంచి శుక్రవారం ఇద్రిస్ తన స్నేహితుడికి రూ...
ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్లో తగ్గింపు ధరతో నథింగ్ ఫోన్-2..
లండన్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న కన్స్యూమర్ టెక్ బ్రాండ్, నథింగ్ ఇటీవల విడుదల చేసిన ఫోన్(2), అసలు ధర రూ.44,999, ఇప్పుడు అక్టోబర్ 8న ప్రారంభమయ్యే ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్లో...
రెండో రోజు లాభాల్లో మార్కెట్లు
ముంబై : దేశీయ స్టాక్మార్కెట్లు వరుసగా రెండో రోజు లాభాలను నమోదు చేశాయి. మెటల్, పవర్, ఫైనాన్షియల్ షేర్స్ లాభపడడంతో మార్కెట్లు ఉత్సాహంగా కనిపించాయి. అయితే ఇండెక్స్ దిగ్గజ షేర్లు అయిన రిలయన్స్...
నష్టాల నుంచి కోలుకుని లాభాల్లోకి
ముంబై : స్టాక్మార్కెట్లు భారీ నష్టాల నుంచి కోలుకుని స్వల్వ లాభాలతో ముగిశాయి. సోమవారం ప్రారంభంలోనే మార్కెట్లు భారీగా పతనం కాగా, ఆ తర్వాత ట్రేడింగ్ ముగిసే సమయానికి సూచీలు లాభాల బాటపట్టాయి....
2024లో దేశంలో అతిపెద్ద ఐపిఒకు సిద్ధమవుతున్న ఓలా ఎలక్ట్రిక్
న్యూఢిల్లీ : దేశంలో అతిపెద్ద ఎలక్ట్రిక్ వెహికల్(ఇవి) కంపెనీ ఓలా ఇండియా ఐపిఒ(ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్)కు సిద్ధమవుతోంది. 2024 సంవత్సరం ప్రారంభంలో ఐపిఒ తీసుకొచ్చేందుకు గాను కంపెనీ ఆర్థిక, న్యాయ సంస్థలతో చర్చలు...
ఉద్యోగాల పేరుతో మోసం
ముగ్గురు ప్రధాన నిందితుల అరెస్టు
పోలీసుల అదుపులో 32మంది టెలీకాలర్లు
వివరాలు వెల్లడించిన సైబర్ క్రైం డిసిపి స్నేహామెహ్రా
హైదరాబాద్: డేటా ఎంట్రి ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి అమాయకుల వద్ద డబ్బులు వసూలు చేస్తున్న ముగ్గురు నిందితులను...
గచ్చిబౌలిలో బ్యాడ్మింటన్ శిక్షణా కేంద్రం ప్రారంభం..
హైదరాబాద్: కోటక్ మహీంద్రా బ్యాంక్ లిమిటెడ్ (“KMBL” / “బ్యాంక్”), దాని CSR అసోసియేట్ పుల్లెల గోపీచంద్ బ్యాడ్మింటన్ ఫౌండేషన్, బ్యాడ్మింటన్లో ప్రపంచ స్థాయి శిక్షణా కేంద్రమైన “కోటక్ పుల్లెల గోపీచంద్ బ్యాడ్మింటన్...
రేపటి నుంచే డిజిటల్ కరెన్సీ ‘పైలట్’ : ఆర్ బిఐ
న్యూఢిల్లీ: ప్రభుత్వ సెక్యూరిటీలలో లావాదేవీల కోసం సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ - డిజిటల్ రూపాయి (హోల్సేల్ విభాగం) యొక్క మొదటి ‘పైలట్’ మంగళవారం ప్రారంభించబడుతుందని రిజర్వ్ బ్యాంక్ తెలిపింది. ప్రభుత్వ సెక్యూరిటీలలో.....
మూడు బ్యాంకుల్లో ఎఫ్డి రేట్లు పెరిగాయ్
న్యూఢిల్లీ : ఐసిఐసిఐ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ ఈ మూడు దిగ్గజ ప్రైవేటురంగ బ్యాంకులు ఎఫ్డి(ఫిక్స్డ్ డిపాజిట్ల) రేట్లను పెంచాయి. ఐసిఐసిఐ బ్యాం క్ తర్వాత యాక్సిస్ బ్యాంక్...