Home Search
గత ఎన్నికల్లో - search results
If you're not happy with the results, please do another search
అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్న బిఆర్ఎస్ అభ్యర్ధుల జాబితా
తెలంగాణలో జరగనున్న శాసన సభ ఎన్నికలకు బిఆర్ఎస్ అభ్యర్థుల జాబితాను పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రకటించారు.
నియోజవర్గం అభ్యర్థి
1. సిర్పూర్ - కోనేరు కోనప్ప
2. చెన్నూరు (ఎస్సీ)- బాల్క సుమన్
3....
ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలి
బిజెపి జిల్లా అధ్యక్షుడు చింతలపూడి భాస్కర్ రెడ్డి
ములుగు జిల్లా ప్రతినిధి: గత ఎన్నికల్లో తెలంగాణ ప్రజలకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్ ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలంటూ ములుగు మండల బిజెపి అధ్యక్షుడు...
ఎన్నికల్లో ఓపెన్ రిగ్గింగ్ కు మోడీ సర్కారు కుట్ర
తెలంగాణ రెడ్కో చైర్మన్ వై.సతీష్ రెడ్డి
హైదరాబాద్ : కేంద్రంలోని బిజెపి సర్కారు రాబోయే ఎన్నికల్లో దేశవ్యాప్తంగా ఓపెన్ రిగ్గింగ్ కు ప్రయత్నాలు చేస్తోందని తెలంగాణ రెడ్కో చైర్మన్ వై.సతీష్ రెడ్డి ఆరోపించారు. నిష్పక్షపాతంగా,...
తెలంగాణ వచ్చిన తర్వాత ఆదివాసీల ప్రగతి పెరిగింది: సత్యవతి రాథోడ్
హైదరాబాద్: ఆదివాసీల ప్రగతి తెలంగాణ వచ్చిన తర్వాత ఎంతో పెరిగిందని, వారికి తెలంగాణ వచ్చాకే మేలు జరిగిందని మంత్రి సత్యవతి రాథోడ్ పేర్కొన్నారు. బిఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మంత్రి...
వచ్చే ఎన్నికల్లో బిఆర్ఎస్కు 90 సీట్లు
ప్రజాస్వామ్యంలో ఎవరైనా సీట్లు అడుగుతారు
కల్వకుర్తి అభివృద్ధి జరగాలంటే సిట్టింగ్ ఎమ్మెల్యేను మార్చాలి
కసిరెడ్డికి టికెట్ ఇవ్వకపోతే అభ్యర్థిని ఓడిస్తాం
అధిష్టానానికి మాజీ మంత్రి చిత్తరంజన్ దాస్ అల్టిమేటం
కల్వకుర్తి రూరల్: వచ్చే...
లోక్సభ ఎన్నికల్లో ఒంటరిగానే జేడీ (ఎస్) పోటీ : దేవెగౌడ
బెంగళూరు : లోక్సభ ఎన్నికల్లో జేడీ(ఎస్) ఒంటరి గానే పోటీ చేస్తుందని పార్టీ అధినేత హెచ్డి దేవెగౌడ మంగళవారం స్పష్టం చేశారు. కానీ ఇటీవల జెడి(ఎస్), బీజేపీ మధ్య కొన్ని సర్దుబాటు ఎంపికలు...
లోక్సభ ఎన్నికల్లో స్వతంత్రంగా పోటీ చేస్తాం: దేవెగౌడ
బెంగళూరు: వచ్చే లోక్సభ ఎన్నికల్లో జనతా దళ్(సెక్యులర్) స్వతంత్రంగా పోటీ చేస్తుందని ఆ పార్టీ అధినేత, మాజీ ప్రధాని హెచ్డి దేవెగౌడ మంగళవారం ప్రకటించారు. అధికార ఎన్డిఎతో ఎన్నికల పొత్తు కుదుర్చుకునే ప్రసక్తి...
పట్టణ ప్రగతికి అహర్నిశలు కృషి
మంథని రూరల్: ప్రజలకు తామున్నామనే భరోసా కల్పించే నాయకులు రాజకీయాల్లో అతి తక్కువ మంది మాత్రమే ఉంటారని, ప్రభుత్వాల ద్వారా అధికారుల ద్వారా అవార్డులు అందుకుంటూ పొంగిపోయే నాయకులను ఎందరినో చూస్తున్నాం కానీ...
వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్షంగా ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేయాలి
కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాల
చేగుంట: తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో బిజెపి కార్యకర్తలు నాయకులు, అన్ని విభాగాల నాయకులు గెలుపే లక్షంగా కృషి చేయాలని కేంద్ర మత్స శాఖ మంత్రి పురుషోత్తం రూపాల...
పేద, మధ్యతరగతి జీవితాలను దుర్భరంగా మార్చేస్తున్న మోడీ ప్రభుత్వం
సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పశ్య పద్మ
హైదరాబాద్ : అడ్డు అదుపు లేకుండా పెరుగుతున్న ద్రవ్యోల్బణం, అధిక ధరలు కట్టడి చేయడంలో ఫుర్తిగా విఫలమై మోడీ ప్రభుత్వం పేద, మధ్యతరగతి...
ఎన్నికల్లోపు అభివృద్ధి పనులన్ని పూర్తి చేస్తాం
కరీంనగర్: మట్టి రోడ్డు లేని నగరంగా కరీంనగర్ కార్పొరేషన్ ను తీర్చిదిద్దుతామని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మం త్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. ఆదివారం మంత్రి మీ సేవ కార్యాలయంలో...
బెంగాల్ పంచాయతీ ఎన్నికల్లో టిఎంసి జోరు.. చతికిలపడ్డ బిజెపి
కోల్కతా: పశ్చిమ బెంగాల్ పంచాయతీ ఎన్నికల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ( టిఎంసి) జోరు కొనసాగుతోంది. మంగళవారం సాయంత్రం 4.30గంటల వరకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రకటించిన వివరాల ప్రకారం మొత్తం 63,229...
ఎన్నికల్లో పోటీ చేయడంపై వైఎస్ షర్మిల కీలక వ్యాఖ్యలు
హైదరాబాద్: వైఎస్ఆర్టీపీ (వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ) అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తన తండ్రి దివంగత వైఎస్ రాజశేఖర్రెడ్డి జయంతి సందర్భంగా కీలక నిర్ణయం తీసుకున్నారు. ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో, ఆమె...
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో నేను ఎక్కడా పోటీ చేసేది లేదు: గుత్తా సుఖేందర్రెడ్డి
హైదరాబాద్ : ఎంఎల్సిగా తనకు ఇంకా నాలుగేళ్ల పదవీకాలం ఉందని.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తాను ఎక్కడా పోటీ చేసేది లేదని రాష్ట్ర శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి తెలిపారు. పార్టీ అధిష్టానం...
మంత్రిపై వ్యక్తిగత ఆరోపణలు సరికావు
కరీంనగర్ : రాష్ట్ర బిసి సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్పై కరీంనగర్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ వ్యక్తిగత ఆరోపణలు సరికావని భారత రాష్ట్ర సమితి, కరీంనగర్ నగర అధ్యక్షుడు...
ఎన్నికల్లో గెలిపిస్తే సంగారెడ్డి నుంచి హయత్నగర్ మెట్రో వస్తుంది
రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిపిస్తే సంగారెడ్డి టూ హయత్నగర్ వరకు మెట్రోకు మంజూరు చేస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరావు వెల్లడించారు. గురువారం సంగారెడ్డి జిల్లాలో పర్యటించిన సిఎం కెసిఆర్ పటాన్ చెరులో రూ.183 కోట్లతో...
తన వ్యక్తిగత భద్రతపై పవన్ సంచలన ఆరోపణలు
కాకినాడ: తన వ్యక్తిగత భద్రతపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ సంచలన ఆరోపణలు చేశారు. కాకినాడలో నిన్న రాత్రి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జనసేన పార్టీ నేతలతో పవన్ సమావేశమైన సందర్భంగా తనకు...
రాబోయే ఎన్నికల్లో 100సీట్లు గెలుచుకుంటాం : హోంమంత్రి
ముషీరాబాద్: రానున్న సా ధారణ ఎన్నికల్లో బిఆర్ఎస్ 100సీట్లు గెల్చుకుంటుందని రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమ్మద్ మహమూద్ అలీ ధీమా వ్యక్తం చేశారు. ప్రజా సంక్షేమ పథకాలను అందించడంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే...
మోడీ ప్రగతి నివేదికను విస్తృతంగా ప్రచారం చేయాలి
కేంద్రంలోని మోడీ ప్రభుత్వం గత 9 ఏళ్లుగా చేస్తున్న అభివృద్ధిని, సంక్షేమ పథకాలను ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని రాజ్యసభ సభ్యులు, బిజెపి ఓబీసీ సెల్ విభాగం జాతీయ అధ్యక్షులు డాక్టర్ కె.లక్ష్మణ్...
ప్రగతి పథంలో పదేళ్ళ తెలంగాణ
నీళ్ళు, నిధులు, నియామకాలు, సొంత సాంస్కృతిక, సామాజిక వైభవం కోసం దశాబ్దాల పోరాటం తర్వాత 2014 జూన్ 2వ తేదీన ప్రత్యేక రాష్ట్రంగా అవతరించిన తెలంగాణ అనేక ప్రజాభ్యుదయ పథకాలు, వినూత్న కార్యక్రమాలతో...