Home Search
తెలంగాణ భవన్ - search results
If you're not happy with the results, please do another search
పోడు భూములపై కేబినెట్ సబ్ కమిటీ భేటీ
మనతెలంగాణ/హైదరాబాద్ : పోడు భూముల సమస్యకి శాశ్వత పరిష్కారం కోసం ముఖ్యమంత్రి కెసిఆర్, రాష్ట్ర గిరిజన, స్త్రీ- శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ అధ్యక్షతన మంత్రులు ఇంద్ర కరణ్ రెడ్డి,...
తారాస్థాయికి చేరిన కాంగ్రెస్లో లుకలుకలు
టిపిసిసి చీఫ్ రేవంత్ తీరుపై
ఆవేశంతో ఊగిపోయిన జగ్గారెడ్డి
ఇది కాంగ్రెస్ పార్టీయా?
లేక ప్రైవట్ లిమిటెడ్ కంపెనీయా? అని ఘాటు వ్యాఖ్యలు
గజ్వేల్ సభలో తనకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదని ఆగ్రహాం
హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్...
నేడు ఢిల్లీకి సిఎం కెసిఆర్
26న హోం శాఖ సమావేశానికి హాజరు కానున్న ముఖ్యమంత్రి
మనతెలంగాణ/హైదరాబాద్ : ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్రావు నేడు ఢిల్లీకి వెళ్లనున్నారు. మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కేంద్ర హోంశాఖ ఈ నెల 26వ తేదిన...
మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల సిఎంలతో కేంద్ర హోంశాఖ సమావేశం…
మన తెలంగాణ/హైదరాబాద్ : ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్రావు నేడు ఢిల్లీకి వెళ్లనున్నారు. మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కేంద్ర హోంశాఖ ఈ నెల 26వ తేదిన నిర్వహించనున్న సమావేశంలో పాల్గొనేందుకు హస్తినకు పయనమవుతున్నారు....
మంత్రి కెటిఆర్తో సమావేశమైన డాక్టర్ నోరి దత్తాత్రేయుడు
మన తెలంగాణ/హైదరాబాద్ : ప్రపంచ వ్యాప్తంగా ప్రఖ్యాతి గాంచిన ప్రముఖ క్యాన్సర్ చికిత్స నిపుణుడు డాక్టర్ నోరి దత్తాత్రేయుడు బుధవారం మంత్రి కె తారకరామారావును ప్రగతి భవన్లో మర్యాద పూర్వకంగా కలిశారు. దశాబ్దాల...
చక్రాలకు మళ్లీ చమురు
ఆర్టిసి, విద్యుత్ ఛార్జీలు పెరిగే అవకాశం
ఆర్టిసిని, విద్యుత్ సంస్థలను
గట్టెక్కించేందుకు తగు ప్రతిపాదనలతో
రావాలని అధికారులకు సిఎం కెసిఆర్
ఆదేశం వచ్చే మంత్రివర్గ సమావేశంలో
చర్చించి నిర్ణయాలు తీసుకుంటామని
వెల్లడి...
కేంద్రం వల్లే ప్రభుత్వ రంగ సంస్థ ఆస్తులను విక్రయించం
ఆర్టిసికి త్వరలోనే పూర్వ వైభవం తీసుకొస్తాం
ఆదాయాన్ని పెంచుకుంటాం..నష్టాలకు పూర్తి స్థాయిలో చెక్పెడతాం
బస్సు భవన్లో నూతన చైర్మన్గా పదవీ బాధ్యతలు స్వీకరించిన బాజిరెడ్డి
మన తెలంగాణ/హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వం మాదిరిగా ప్రభుత్వ రంగ సంస్థలకు...
జలమండలి ఉద్యోగులకు ఆరోగ్యభద్రత
5015 మంది ఉద్యోగులు, పెన్షనర్లకు హెల్త్ కార్డులు
దేశవ్యాప్తంగా వెయ్యి ఆసుపత్రుల్లో వైద్యసేవలు
ప్రతిఏటా హెల్త్ ఇన్యూరెన్స్కు రూ. 6.78 కోట్లు చెల్లింపు
ప్రగతిభవన్లో హెల్త్కార్డులు పంపిణీ చేసిన మంత్రి కెటిఆర్
మన తెలంగాణ, హైదరాబాద్ :...
పర్యావరణ మార్పులను ఎదుర్కోవటం మానవాళి ముందున్న అతిపెద్ద సవాల్
అడవుల పునరుద్దరణ దిశగా తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు భేష్
ఫారెస్ట్ ప్లస్ 2.0 సమీక్షా సమావేశంలో యుఎస్ఎఐడి మిషన్ డైరెక్టర్ వీణా రెడ్డి
మన తెలంగాణ/హైదరాబాద్ : ప్రపంచవ్యాప్తంగా వస్తున్న పర్యావరణ మార్పులను ఎదుర్కోవటమే...
వరికి మారుగా
ప్రత్యామ్నాయ పంటలకు ప్రోత్సాహం ఇస్తూ యాసంగి సాగు ప్రణాళిక
కసరత్తు చేస్తున్న రాష్ట్ర వ్యవసాయ శాఖ అధికారులు
మనతెలంగాణ/హైదరాబాద్: వ్యవసాయరంగంలో రాసి కన్నా వాసికే అధిక ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. వానాకాలపు పంటసాగు సీజన్...
నేడే నిమజ్జనం
శనివారం నాడు ప్రగతి భవన్లో గణపతి హోమం నిర్వహిస్తున్న సిఎం కె.చంద్రశేఖర్రావు శోభమ్మ దంపతులు. మంత్రి కెటిఆర్ శైలిమ దంపతులు, సిఎం మనుమడు హిమాన్షు, మనుమరాలు అలేఖ్య తదితరులున్నారు.
సర్వం సిద్ధం చేసిన అధికారులు
హైదరాబాద్...
మద్యం షాపుల్లో 30% కోటా
మొదటిసారిగా వచ్చే సంవత్సరం నుంచి అమలు
గౌడ్లకు 15%, ఎస్సిలకు 10%, ఎస్టిలకు 5%
ప్రగతిభవన్లో ఆరు గంటల పాటు సాగిన మంత్రివర్గ భేటీలో నిర్ణయం సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాలకు ఆమోదం,...
నేడు రాష్ట్ర కేబినెట్ భేటీ
మధ్యాహ్నం 2గం.కు సిఎం కెసిఆర్ అధ్యక్షతన ప్రగతిభవన్లో సమావేశం
కొత్త మైనింగ్ పాలసీ, ఉద్యోగాల ఖాళీలపై సబ్ కమిటీ నివేదిక మున్నగు
కీలక అంశాలపై నిర్ణయాలు తీసుకునే అవకాశం
మన తెలంగాణ/హైదరాబాద్ : నేడు...
రేపు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం
సిఎం కెసిఆర్ అధ్యక్షతన ప్రగతిభవన్లో మధ్యాహ్నం 2 గం.కు
శాసనసభ వర్షాకాల సమావేశాల
తేదీని ఖరారు చేసే అవకాశం
చర్చించి కేబినెట్
ఆమోదముద్ర వేసే సూచన
వరి సేకరణపై కేంద్రం నిర్ణయాన్ని
గురించి చర్చించనున్నట్టు సమాచారం
మన తెలంగాణ/హైదరాబాద్:...
నిమజ్జనంపై సుప్రీంకోర్టులో పిటిషన్
నేడు సిజెఐ విచారణకు వచ్చే అవకాశం
పిఒపి విగ్రహాల నిమజ్జనం నిషేధాన్ని సవాల్ చేసిన రాష్ట్రం
మన తెలంగాణ/హైదరాబాద్ : హుస్సేన్ సా గర్లో పివొపి విగ్రహాలను నిమజ్జనం చేయొద్ద ని హైకోర్టు ఇచ్చిన తీర్పుపై...
మెట్రోను ఆదుకుంటాం
పూర్వవైభవ పునరుద్ధరణ చర్యలపై
అత్యున్నత స్థాయి కమిటీ ఏర్పాటు
కమిటీలో మంత్రి కెటిఆర్, రాజీవ్శర్మ,
సోమేశ్కుమార్ తదితరులు
సమీక్ష సమావేశంలో సిఎం కెసిఆర్
మన తెలంగాణ/హైదరాబాద్: కరోనా నేపథ్యంలో ప్రయాణాలు తగ్గడం వల్ల హైదరాబాద్ మెట్రో ఆర్థికంగా...
వ్యాపారవర్గంగా దళితులు
తరతరాలుగా వారిని వెంటాడుతున్న ఆర్థిక, సామాజిక వివక్షను బద్దలుకొట్టాలి
సంవత్సరానికి 2లక్షల దళిత కుటుంబాలకు
ప్రయోజనం, వ్యాపార రంగాల్లో రిజర్వేషన్
రాష్ట్రం నలుదిక్కుల గల నాలుగు
మండలాల్లో పైలట్ ప్రాజెక్టుగా
మూడు వారాల్లోనే వీటికి...
దొడ్డు బియ్యం సేకరించండి
ఎఫ్సిఐ నిర్ణయం రైతులకు గొడ్డలిపెట్టు వంటిది
అర్ధంతరంగా ఆపివేయడం తగదు
సిఎం కెసిఆర్ మార్గదర్శకత్వంలో రాష్ట్రం
వ్యవసాయ అనుకూల విధానాలతో
ముందుకు సాగుతోంది
ఎఫ్సిఐ సేకరణకు 141.01 లక్షల మెట్రిక్ టన్నుల
వరి ధాన్యాన్ని ఇచ్చి...
గిఫ్ట్ ఏ స్మైల్కు రూ.10 లక్షల విరాళం
దివ్యాంగులు చేయూతనివ్వాలని మంత్రి కెటిఆర్ పిలుపు
మనతెలంగాణ/హైదరాబాద్ : ప్రతి ఒక్కరూ దివ్యాంగులకు తమవంతు సహాయం చేయాలని రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కె.తారకరామారావు అన్నారు. మంత్రి కెటిఆర్ తన పుట్టిన రోజు...
వరికి గడ్డుకాలం
ఒక్క కిలో బాయిల్డ్ రైస్నూ కొనలేమని చెప్పిన కేంద్రం
రాష్ట్రంలో ఆ మిల్లులు మూతపడే ప్రమాదం
వ్యవసాయ ఎగుమతులను ప్రోత్సహించి, ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలకు తోడ్పాటు ఇవ్వకుండా, ఆహార నిల్వలు పేరుకుపోతున్నాయంటూ బాధ్యతల నుంచి...