Home Search
తెలంగాణ - search results
If you're not happy with the results, please do another search
పలు జిల్లాలో తేలికపాటి వర్షాలు
మనతెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణలో ఏప్రిల్ 18వ తేదీ వరకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. శనివారం రాష్ట్రవ్యాప్తంగా పలు...
బిజెపి పాలిత రాష్ట్రాల్లో అధిక విద్యుత్ ఛార్జీలు
24 గంటల నాణ్యమైన విద్యుత్ సరఫరా తెలంగాణ ఘనత
బిజెపి నాయకులారా..! వాస్తవాలు గ్రహించండి.. బురద చల్లడం మానుకోండి
రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్
హైదరాబాద్ : బిజెపి పాలిత రాష్ట్రాల్లో...
పచ్చదనం పెంపు… సామాజిక బాధ్యత
అన్ని శాఖలు, అన్ని వర్గాల నుంచి హరితనిధికి నిధుల జమ
అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి
హైదరాబాద్ : రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న హరితహారంలో ప్రతి ఒక్కరి భాగస్వామ్యం, సామాజిక స్పృహ...
రాష్ట్రంలో రాహుల్ పర్యటన తేదీలు ఖరారు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో రాహుల్ గాంధీ పర్యటన తేదీలు శనివారం ఖరారయ్యాయి. మే 6,7 తేదీల్లో రాహుల్ రాష్ట్రంలో పర్యటించనున్నారు. మే 6న వరంగల్ ఆర్ట్స్ కాలేజీలో జరగనున్న బహిరంగ సభలో పాల్గొనున్నారు....
బండిది సంగ్రామ యాత్ర కాదు…. విద్రోహ యాత్ర: కడియం
హన్మకొండ: తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ది ప్రజాసంగ్రామ యాత్ర కాదని, విద్రోహ యాత్ర అని ఎంఎల్సి కడియం శ్రీహరి మండిపడ్డారు. ఈ సందర్భంగా కడియం మీడియాతో మాట్లాడారు. తెలంగాణ అభివృద్ధిని చూసి...
కొండగట్టులో పెరిగిన భక్తుల రద్దీ
జగిత్యాల: హనుమాన్ జయంతి సందర్భంగా కొండగట్టులో భక్తుల రద్దీ పెరిగింది. కొండగట్టుకు దీక్షాపరులు, భక్తులు తరలివస్తున్నారు. ఇవాళ్టి నుంచి కొండగట్టులో అఖండ హనుమాన్ చాలీసా పారాయణం జరుగుతోంది. కొండగట్టు అంజన్న సేవా సమితి...
ఏపీలో తొలి ఎయిర్ బెలూన్ థియేటర్…
రాజమహేంద్రవరం: సినీ ప్రియులను ఆకట్టుకునేందుకు ఆధునిక హంగులతో సరికొత్త థియేటర్లు సిద్ధమవుతున్నాయి. మల్టీప్లెక్స్ హంగులు కల్పిస్తూ.. ఎక్కడకి కావాలంటే అక్కడికి, ఎప్పుడు కావాలంటే అప్పుడు తరలించగలిగే సినిమా థియేటర్ను తూర్పుగోదావరి జిల్లా రాజానగరంలో...
రైతు బంధువు!
కేంద్రం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మధ్య గత కొంత కాలం సాగిన యాసంగి వరి ధాన్య సేకరణ వివాదాన్ని చాలా మంది రాజకీయమైనదిగానే చూశారు గాని, అందులోని మానవీయ కోణాన్ని గమనించినవారు అరుదు....
సిజెఐ చొరవ అమోఘం
హైకోర్టులో జడ్జీల సంఖ్య పెరిగింది
42మంది న్యాయమూర్తులకు 30 నుంచి 40 ఎకరాల
స్థలంలో ఒకేచోట క్వార్టర్స్ నిర్మిస్తాం: సిఎం కెసిఆర్
మన తెలంగాణ / హైదరాబాద్ : సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వి ర...
కెసిఆర్ చేతికి ఎముక లేదు
న్యాయాధికారుల సమావేశంలో
భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్వి రమణ
మన తెలంగాణ / హైదరాబాద్ : చేతికి ఎముక లేదనడానికి సిఎం కెసిఆర్ ఒక ట్రేడ్మార్క్ అని, న్యాయ వ్యవస్థకు ఆయనొక మంచి మిత్రుడని...
ప్రజా వంచన యాత్ర
బండి సంజయ్ది ముమ్మాటికీ
ప్రజలను మోసంచేసే నిర్వాకం
తెలంగాణ అంటేనే గిట్టని పార్టీ
బిజెపి కృష్ణ రివర్ మేనేజ్మెంట్
బోర్డు అనే శిఖండి సంస్థను ఏర్పాటు
చేసి కృష్ణ జలాల్లో పాలమూరు
వాటాను...
కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు రూ.31,105 కోట్లు
కేంద్రానికి రికార్డు స్థాయిలో రూ.5లక్షల కోట్ల అదనపు ఆదాయం
రాష్ట్రానికి మాత్రం మొండిచెయ్యి
మన తెలంగాణ / హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వం ప్రత్యక్ష పన్నులు, పరోక్ష పన్నుల పేరుతో ప్రజల నుంచి నిధులను వసూలు...
గోనె సంచుల కోసం టెండర్లు
మన తెలంగాణ / హైదరాబాద్ : యాసంగి ధాన్యం కొనుగోలుకు సంబంధించి అవసరమైన గోనె సంచులకోసం తెలంగాణ రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ టెండర్లు ఆహ్వానించింది. ఈ సీజన్లో ధాన్యం కొనుగోళ్లను దృష్టిలో ఉంచుకొని...
వ్యవసాయానికి ‘కోత’ ఉండదు
ఇప్పట్నుంచి రైతాంగానికి 24గంటలూ ఉచిత నాణ్య విద్యుత్
అనివార్య కారణాల వల్ల
గురువారం నాడు కొన్ని
ప్రాంతాల్లో వ్యవసాయ
విద్యుత్ సరఫరాలో
అంతరాయం ఏర్పడింది
ఇకనుంచి ఎక్కడా
అటువంటిది ఉండదు
ఆందోళన వద్దు : ట్రాన్స్కో
జెన్కో...
రానున్న మూడు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా వానలు
శుక్రవారం పలు ప్రాంతాల్లో వగడళ్ల వానలు, కొన్ని ప్రాంతాల్లో చిరుజల్లులు
మనతెలంగాణ/హైదరాబాద్ : రానున్న మూడు రోజుల పాటు తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని...
హైదరాబాద్ లో వేసవి క్రీడా శిబిరాలు
16వ తేదీ నుంచి 31వ తేదీ వరకు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో...
వచ్చేనెల 01వ తేదీ నుంచి అన్ని జిల్లాలో వేసవి క్రీడా శిబిరాలు
మంత్రి శ్రీనివాస్గౌడ్
మనతెలంగాణ/హైదరాబాద్: ఈనెల 16 వ తేదీ నుంచి మే...
29వ తేదీ నుంచి మే 01వ తేదీ వరకు క్రెడాయ్ హైదరాబాద్ ప్రోపర్టీ షో
ఈనెల 29వ తేదీ నుంచి మే 01వ తేదీ వరకు
క్రెడాయ్ హైదరాబాద్ ప్రోపర్టీ షో
మనతెలంగాణ/హైదరాబాద్: క్రెడాయ్ హైదరాబాద్ ప్రోపర్టీ షో ఈనెలాఖరులో మూడురోజుల పాటు నిర్వహించనున్నట్టు క్రెడాయ్ హైదరాబాద్ అధ్యక్షుడు పి.రామకృష్ణా రావు,...
నేడు కాంగ్రెస్ నేతలతో సమావేశం :పిసిసి
మనతెలంగాణ/ హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా 40 లక్షలకు పైగా కాంగ్రెస్ పార్టీ సభ్యత్వాల నమోదు అయ్యాయని పిసిసి కార్యనిర్వహక అధ్యక్షుడు మహేష్కుమార్గౌడ్ అన్నారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ ఈ రోజుతో సభ్యత్వ నమోదు...
అడవుల్లో అగ్ని ప్రమాదాల నివారణకు చర్యలు
మనతెలంగాణ/ హైదరాబాద్ : వేసవిలో అనుకొని అగ్నిప్రమాదాల నుంచి అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ని రక్షించేందుకు అటవీశాఖ, అగ్నిమాపక విభాగం కృషి చేస్తున్నాయి. అడవుల్లో స్థానిక చెంచులను అగ్నిమాపక పరిశీలకులుగా నియమించి.. వారితో నిరంతరం...
ఒలెక్ట్రా ఎలక్ట్రిక్ టిప్పర్ ట్రయల్స్ సక్సెస్
భారత్లో మొట్ట మొదటి హెవీ డ్యూటీ టిప్పర్
త్వరలో హైద్రాబాద్ యూనిట్లో ఉత్పత్తి ప్రారంభం
మనతెలంగాణ/ హైదరాబాద్ : ఓలెక్ట్రా గ్రీన్ టెక్ లిమిటెడ్ తన ఉత్పత్తులను ట్రక్ విభాగంలోకి విస్తరించే ప్రయత్నంలో భాగంగా 6...