Home Search
తెలంగాణ - search results
If you're not happy with the results, please do another search
100 పడకల కోవిడ్ వార్డును ప్రారంభించిన మంత్రి హరీశ్
సిద్దిపేట: జిల్లాలోని ములుగు మండలం లక్ష్మక్కపల్లి ఆర్వీఎం ఆస్పత్రిలో 100 పడకల కోవిడ్-19 వార్డులను తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు ప్రారంబించారు. ఈ కార్యక్రమంలో ఎంపి కొత్త ప్రభాకర్,...
ప్రభుత్వ విద్యా వ్యవస్థ బలోపేతానికి కెసిఆర్ కృషి: సబితా ఇంద్రా రెడ్డి
రంగారెడ్డి: తెలంగాణలో రూ.59 కోట్ల 30 లక్షలతో ప్రభుత్వ పాఠశాలల్లో చదివే 26 లక్షల మంది విద్యార్థులకు కోటి 51 లక్షల పాఠ్య పుస్తకాలు పంపిణీ చేస్తామని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు....
మాజీ డిప్యూటీ సిఎంకు కరోనా పాజిటివ్
హైదరాబాద్: తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. సామాన్యుల నుంచి ప్రజాప్రతినిధుల వరకు కరోనా ఎవరినీ వదిలిపెట్టడం లేదు. తాజాగా తెలంగాణ మాజీ డిప్యూటీ సిఎం కడియం శ్రీహరికి కరోనా పాజిటివ్...
హుందాగా.. సౌకర్యవంతంగా
నూతన సెక్రటేరియట్ భవనం హుందాగా, సౌకర్యవంతంగా ఉండాలి
లోపల అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయాలి,డిజైన్లలో మార్పులు చేయాలి
మంత్రులు, అధికారులకు అనుగుణంగా నిర్మాణాలు చేపట్టాలి
భవిష్యత్ తరాలకు అద్ధంపట్టేలా నిర్మాణం జరగాలి
అధికారుల సమీక్షలో సిఎం కెసిఆర్ ఆదేశం
మనతెలంగాణ/హైదరాబాద్:...
పొల్లుపోకుండా హైకోర్టుకు అన్నీ చెప్పండి
కోర్టులో దాఖలవుతున్న పిల్స్, దానిపై కోర్టు జారీ చేసిన ఆదేశాలపై ప్రస్తావన
వైరస్ కట్టడికి చిత్తశుద్ధితో యత్నిస్తున్నా...కొందరు ఉద్దేశపూర్వకంగా కోర్టులను ఆశ్రయిస్తున్నారు
పిల్స్ కారణంగా వైద్య, ఇతర సీనియర్ అధికారులు కోర్టుల చుట్టే తిరగాల్సి వస్తోంది
దేశంలోని...
స్పీడ్ పెంచండి
కాళేశ్వం నుంచి మూడు టిఎంసిల నీటిని త్వరగా తరలించాలి
సీతారామ ప్రాజెక్టు, సమ్మక్క బ్యారేజీ పనులను త్వరితగతిన పూర్తి అవ్వాలి
ప్రాజెక్టులకు అవసరమైన నిధుల సమీకరణలే వేగం పెరగాలి
సంబంధిత అధికారులను ఆదేశించిన సిఎం కెసిఆర్
మన తెలంగాణ/హైదరాబాద్...
‘ఐటి’ కరీం’నగ’ర్
ద్వితీయ శ్రేణి పట్టణాల్లోనూ నైపుణ్యవంతులున్నారు
వరంగల్ తరహాలో కరీంనగర్కు పెద్ద సంస్థలను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం
ఐటి అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజే కాదు ఇంటెలిజెన్స్ టెక్నాలజీ
తొలి రోజే 432 మంది యువతకు ఉద్యోగాలు రావడం సంతోషంగా...
జిల్లాకు ఒక ప్రధానపంట
మన తెలంగాణ/హైదరాబాద్: ఒక జిల్లా ఒక ఉత్పత్తి (వన్ డిస్ట్రిక్ వన్ ప్రొడక్ట్)లో భాగంగా ప్రతి జిల్లాకు ప్రధానమైన ఒక పంట ఉత్పత్తిని ప్రోత్సాహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ...
ఎంపి విజయసాయిరెడ్డికి కరోనా పాజిటివ్..
మనతెలంగాణ/హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డికి కరోనా బారిన పడ్డారు. ఎపిలో ఇప్పటికే నలుగురు ఎంఎల్ఎలు కరోనా బారిన పడిన విషయం విదితమే. కాగా ఎపిలో కరోనా వైరస్...
రాష్ట్రంలో కొత్త కేసులు 1430.. ఏడుగురు మృతి
జిహెచ్ఎంసిలో 703, జిల్లాల్లో 727 మందికి వైరస్
47,705కి చేరిన కరోనా బాధితుల సంఖ్య
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో 16,855 టెస్టులు చేయగా, 1430 కేసులు నమోదైనట్లు వైద్యారోగ్యశాఖ ప్రకటించింది. వీరిలో జిహెచ్ఎంసి పరిధిలో...
రెండురోజుల పాటు భారీ వర్షాలు: వాతావరణ శాఖ హెచ్చరిక
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రానికి వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. రెండురోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ మేరకు హైదరాబాద్ వాతావరణ విభాగం సీనియర్ సైంటిస్టు...
25న రాష్ట్రబంద్కు మావోయిస్టుల పిలుపు..
మనతెలంగాణ/హైదరాబాద్: ఆడవుల నుంచి గ్రేహాండ్స్ బలగాలను తక్షణమే ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని మంగళవారం మావోయిస్ట్ తెలంగాణ కార్యదర్శి జగన్ రాశారు. విరసం నేత వరవరరావును వెంటనే విడుదల చేయాలని ఉపా, ఎన్ఐఎ కేసులు ఎత్తివేయాలని...
1191 పిజీ వైద్యుల నియామకానికి నోటిఫికేషన్..
మన తెలంగాణ/హైదరాబాద్: కోవిడ్ చికిత్స మరింత వేగవంతంగా కొనసాగాలని ప్రభుత్వం నూతన వైద్యులను నియమిస్తుంది. దీనిలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా మరో 1191 రెసిడెంట్ డాక్టర్లను కాంట్రాక్ట్ బేసిక్ మీద తీసుకోవాలని నిర్ణయించుకుంది....
కరీంనగర్లో ఏ పని ప్రారంభించిన విజయమే: కెటిఆర్
కరీంనగర్: ఏ పని ప్రారంభించిన కరీంనగర్లో నాంది పలకడం సంప్రదాయంగా మారిందని మంత్రి కెటిఆర్ తెలిపారు. కరీంనగర్లో ఐటి టవర్ ప్రారంభించిన సందర్భంగా కెటిఆర్ మీడియాతో మాట్లాడారు. కరీంనగర్లో ఏ పని ప్రారంభించిన...
24 గంటల్లో 37,148 కొత్త కేసులు..587 మరణాలు
న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు, మరణాలు భారీగా పెరుగుతున్నాయి. భారత్ లో గత 24 గంటల్లో 37,148 కొత్త కోవిడ్-19 పాజిటివ్ కేసులు, 587 మరణాలు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ...
ఆగస్టు 20 నుంచి ఫైనల్ సెమిస్టర్ పరీక్షలు?
సెప్టెంబర్లోగా పూర్తి చేసేలా వర్సిటీల ఏర్పాట్లు
త్వరలో అధికారికంగా పరీక్షల తేదీల వెల్లడి
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో ఆగస్టు 20 నుంచి డిగ్రీ, పిజి ఫైనల్ సెమిస్టర్ పరీక్షలు ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. దేశవ్యాప్తంంగా...
సచివాలయం కూల్చివేతపై జోక్యం చేసుకోలేం: ఎన్జీటీ
హైదరాబాద్ః తెలంగాణ సచివాలయం కూల్చివేతపై జోక్యం చేసుకోలేమని నేషనల్ గ్రీన్ బ్య్రునల్(ఎన్జిటీ) స్పష్టం చేసింది. మల్కాజ్ గిరి కాంగ్రెస్ ఎంపి ఎ రేవంత్ రెడ్డి సచివాలయం పాత భవనం కూల్చివేతలను ఆపాలని కోరుతూ...
విటమిన్లకు విపరీతమైన గిరాకీ
విటమిన్ టాబ్లెట్స్కి పెరిగిన డిమాండ్
50 శాతం పెరిగిన డ్రైఫ్రూట్స్ వినియోగం
పండ్లు, ఆకుకూరలతో ఇమ్యూనిటీ పెంపుదల
ట్రెడ్మిల్, సైక్లింగ్పై పెరిగిన ఆసక్తి
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో కరోనా నానాటికి కోరలు చాస్తోంది. కరోనా...
కుత్బుల్లాపూర్ ఎంఎల్ఎకు కరోనా..
హైదరాబాద్: కుత్బుల్లాపూర్ టిఆర్ఎస్ ఎంఎల్ఎ కెపి వివేకానంద గౌడ్కు కరోనా వైరస్ సోకింది. కరోనా లక్షణాలు కన్పించడంతో ఆయన టెస్టు చేయించుకోగా, పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. దీంతో ఆయన భార్య సౌజన్య, కుమారుడు...
కేంద్రీయ విద్యాలయాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల..
మనతెలంగాణ/హైదరాబాద్: దేశవ్యాప్తంగా ఉన్న కేంద్రీయ విద్యాలయాల్లో(కేవీ) 2020-21 విద్యా సంవత్సరానికి సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైంది. ఒకటో తరగతిలో ప్రవేశాలకు ఈనెల 20 నుంచి ఆగస్టు 7వ తేదీ వరకు, రెండో తరగతిలో ఈనెల...