Home Search
ధాన్యం - search results
If you're not happy with the results, please do another search
రేపు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం
సిఎం కెసిఆర్ అధ్యక్షతన మధ్యాహ్నం రెండు గంటలకు ప్రగతి భవన్లో ప్రారంభం
కొత్త వేరియెంట్, ధాన్యం కొనుగోళ్లు, యాసంగ పంటల సాగుపై ప్రధాన చర్చ
దీనిపై ఒక విధానపరమైన నిర్ణయం తీసుకునే అవకాశం
హైదరాబాద్ : ముఖ్యమంత్రి...
నేడు టిఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ భేటీ
ముఖ్యమంత్రి కెసిఆర్ అధ్యక్షతన ప్రగతిభవన్లో ఉ.11 గంటలకు ప్రారంభం
పార్లమెంట్లో పార్టీ వ్యూహంపై ఎంపిలకు దిశానిర్దేశం చేయనున్న సిఎం
ధాన్యం కొనుగోళ్లు, రాష్ట్ర విభజన అంశాలు, నదీ జలాల గెజిట్లపై కేంద్రాన్ని నిలదీయాలని...
యాసంగిలో వరి వద్దు
ఇతర ప్రాంతాల నుంచి వచ్చే ధాన్యాన్ని అపండి
కలెక్టర్లకు సిఎస్ సోమేష్ కుమార్ ఆదేశం
మనతెలంగాణ/హైదరాబాద్ : యాసంగిలో వరి సాగుచేయవద్దని తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర రైతాంగాన్ని కోరింది. అదే విధంగా గత వానాకాలంలో పండించిన...
కేంద్రం దగా
యాసంగిలో వరి వేయొద్దని చెప్పేసింది, నిరాశతో వెనుదిరుగుతున్నాం, వరి వేయాలని రాష్ట్ర బిజెపి చేస్తున్న
ప్రచారాన్ని కేంద్రమంత్రి దృష్టికి తెచ్చాం, రాష్ట్ర బిజెపి నేతలకు చెబుతామని హామీ ఇచ్చిన కేంద్రమంత్రి : పీయూష్...
కేంద్రం వల్లే కొనుగోలు జాప్యం
ఇప్పటికైనా పునరాలోచించి తేమ
శాతం నిబంధనలను సడలించాలి
ప్రతిరోజు భారీగా ధాన్యాన్ని
కొంటున్నాం, సేకరణలో జాతీయ
రికార్డు సాధించాం, ఈ గొప్పతనం
సిఎం కెసిఆర్కే చెందుతుంది :
రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ చైర్మన్ మారెడ్డి...
కోతలు, వాతలు తప్ప బిజెపి చేసిందేమీ లేదు: హరీష్ రావు
సంగారెడ్డి: బలం లేకపోయినా కాంగ్రెస్ పోటీలో ఉందని ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. పటాన్ చెరులో మెదక్ స్థానిక సంస్థల సన్నాహక సమావేశంలో హరీష్ రావు మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం...
మరోసారి పీయూష్ గోయెల్ తో భేటీ కానున్న మంత్రుల బృందం..
హైదరాబాద్: కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ శాఖ మంత్రి పీయూష్ గోయెల్ తో మరోసారి మంత్రి కెటిఆర్ నేతృత్వంలో మంత్రుల బృందం భేటి కానుంది. శుక్రవారం సాయంత్రం 7.30 గంటలకు ఢిల్లీలోని కృషి...
స్వీడన్ తొలి మహిళా ప్రధానిగా మగ్దలినా అండర్సన్
కొపెన్హెగెన్ : సోషల్ డెమోక్రాట్స్ నాయకురాలు మగ్దలినా అండర్సన్ స్వీడన్ ప్రధానిగా ఎంపికయ్యారు. దేశ ఆర్థిక మంత్రిగా ఉన్న మగ్దలినా ఇటీవలనే సోషల్ డెమోక్రటిక్ పార్టీ కొత్తనేతగా నియామకమయ్యారు. బుధవారం స్వీడన్ పార్లమెంట్లో...
తెలంగాణ పట్ల కేంద్రం వివక్ష
ప్రభుత్వ నిర్ణయం మేరకు ఎదురుచూస్తున్నాం..
రేవంత్రెడ్డి పగటివేషాలు మానుకోవాలి
బండి సంజయ్ మాటలకు విలువలేదు
విలేకరుల సమావేశంలో మంత్రి ఎర్రబెల్లి, ఎంఎల్ఎ పెద్ది
వరంగల్: తెలంగాణ రాష్ట్రంపై కేంద్రప్రభుత్వం వివక్షత చూపిస్తుందని మంత్రి ఎర్రబెల్లి...
‘కోటిన్నర లక్షల’ టన్నులు కొనాలి
70లక్షల టన్నులే కొంటాం : కేంద్రం
కేంద్రమంత్రులు పీయూష్ గోయెల్, నరేంద్ర సింగ్ తోమర్లతో మంత్రి కెటిఆర్ బృందం చర్చల్లో తేలని అంకె
26న మరోసారి భేటీ కావాలని నిర్ణయం...
రాగల మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు
ఉత్తర తెలంగాణలో పలు చోట్ల భారీ వర్షాలు
హైదరాబాద్: రాష్ట్రంలో రాగల మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఉత్తర తెలంగాణలో...
ఆరుగురూ ఏకగ్రీవం
ఎంఎల్ఎ కోటా
ఎంఎల్సిలుగా
టిఆర్ఎస్ అభ్యర్థులు
గుత్తా సుఖేందర్ రెడ్డి,
కడియం శ్రీహరి, బండ ప్రకాశ్,
తక్కెళ్లపల్లి రవీందర్రావు,
కౌశిక్ రెడ్డి,
వెంకట్రామిరెడ్డి ఎన్నిక
ధ్రువపత్రాల అందజేత
మన తెలంగాణ/హైదరాబాద్ : ఎంఎల్ఎ కోటా ఎంఎల్సి ఎన్నికల్లో నామినేషన్లు...
ఏకగ్రీవంగా ఆరుగురు ఎమ్మెల్సీలు….
హైదరాబాద్: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో నామినేషన్లు దాఖలు చేసిన ఆరుగురు టిఆర్ఎస్ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గుత్తా సుఖేందర్ రెడ్డి, కడియం శ్రీహరి, బండా ప్రకాశ్, తక్కెళ్లపల్లి రవీందర్ రావు, పాడి...
రాజస్తాన్లో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ
మంత్రులుగా 15 మంది ప్రమాణస్వీకారం
జైపూర్ : రాజస్థాన్ ప్రభుత్వ కేబినెట్ మళ్లీ కొలువు తీరింది. ముఖ్యమంత్రి అశోక్గెహ్లాట్ ముందుగా నిర్ణయించుకున్నట్టు గానే మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరించారు. ఆదివారం సాయంత్రం 4 గంటలకు 15 మంది...
ఢిల్లీలో సిఎం కెసిఆర్ బృందం
ధాన్యం కొనుగోలుపై కేంద్రంతో తేల్చుకోవడానికి పలువురు మంత్రులు, అధికారులతో ప్రత్యేక విమానంలో వెళ్లిన ముఖ్యమంత్రి కెసిఆర్
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్రావు ఆదివారం సాయంత్రం ఢిల్లీకి చేరుకున్నారు. ధాన్యం...
సోయి లేని బండి మాటలు
అతడికి ఇంకా బుద్ధి వచ్చినట్టు లేదు, తిక్క తిక్క మాట్లాడుతున్నారు, అవగాహన ఉందో లేదో
మరోసారి రాష్ట్ర రైతులను మరోసారి ఆగంచేసేందుకు ప్రయత్నిస్తున్నాడు : బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్పై మంత్రి...
ఢిల్లీలో తేల్చుకుంటాం
వానాకాలం ధాన్యం ప్రతి గింజా కొంటాం
మంత్రులు, అధికారులతో వెళ్లి కేంద్రమంత్రులను కలుస్తాం, వీలైతే ప్రధాని మోడీతోనూ మాట్లాడుతాం, ఏడాదిలో ఎంత ధాన్యం కొంటారో కేంద్రం చెప్పాలి, అనూరాధ కార్తె వచ్చేసింది, పంటలపై...
బండి సంజయ్ నీచ రాజకీయాలు మానుకోవాలి: ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి
నల్గొండ: ఇప్పటికైనా రాష్ట్ర బిజెపి నాయకులు కళ్ళు తెరిచి.. వచ్చే యసంగిలో కేంద్రం ధాన్యం కొనిగోళ్ళు చేసేలా ప్రయత్నం చేయాలని ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి అన్నారు. శనివారం నల్లగొండలో ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి...
కెసిఆర్ ధర్నాతో వెనక్కి తగ్గిన ప్రధాని మోడీ: గుత్తా సుఖేందర్ రెడ్డి
నల్లగొండ: రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ చేపట్టిన ధర్నాతో చలనం వచ్చి, ప్రధాని మోడీ మూడు వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవడం హర్షణీయమని, కానీ కేంద్రం తెలంగాణాలో ఎంత మొత్తంలో ధాన్యం కొంటారో స్పష్టత...
రద్దు సరే.. మద్దతు ధర మాటేంటీ?
స్వామినాధన్ నివేదిక హామీ నెరవేర్చరా
2022నాటికి రెంట్టింపు ఆదాయం ఇచ్చే విధానం ఏదీ..
మనతెలంగాణ/హైదరాబాద్ : కేంద్రప్రభుత్వం నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్టు ప్రకటించినప్పటికీ రైతుల్లో ఆగ్రహావేశలు చల్లారటం లేదు. కేంద్రం గతంలో ఇచ్చిన...