Home Search
పంజాబ్ - search results
If you're not happy with the results, please do another search
పంజాబ్లో ‘ఆప్’ ఆధిక్యత !
ఛండీగఢ్: పంజాబ్లో ఆమ్ ఆద్మీ పార్టీ సునాయాస విజయం వైపుకు దూసుకుపోతోంది. మొత్తం 188 అసెంబ్లీ సీట్లలో 88 స్థానాల్లో ఆదిక్యతలో ఉంది. తొలి రౌండ్ల నుంచే ఆధిక్యతను చాటుకుంటోంది. ముఖ్యమంత్రి చరణ్జిత్...
పంజాబ్ కింగ్స్ కెప్టెన్ గా మయాంక్ అగర్వాల్..
న్యూఢిల్లీ: ఐపిఎల్ 2022 మెగా టోర్నీలో పంజాబ్ కింగ్స్ యాజమాన్యం తమ జట్టుకు యువ ఆటగాడు మయాంక్ అగర్వాల్ను కెప్టెన్ గా నియమించింది. ఈ విషయాన్ని సోమవారం పంజాబ్ కింగ్స్ టీమ్ మేనేజ్మెంట్...
పంజాబ్లో 63% పోలింగ్.. ప్రశాంతం
63 శాతానికి పైగా పోలింగ్
ఓటేసిన ప్రధాన పార్టీల నేతలు
తొలిసారి ఓటు హక్కు వినియోగించుకున్న అవిభక్త సోదరులు
చండీగఢ్: పంజాబ్ అసెంబ్లీకి ఆదివారం జరిగిన ఎన్నికల్లో సాయంత్రం 5 గంటల వరకు 63 శాతానికి పైగా...
పంజాబ్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం
చండీగఢ్/ లక్నో: పంజాబ్ లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఆదివారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. పంజాబ్ లోని 117 స్థానాలకు నేడు పంజాబ్ లో ఒకే విడతలో పోలింగ్ జరగనుంది. ఈ...
నేడు పంజాబ్లో పోలింగ్
యూపిలో మూడో దశలో 59 స్థానాలకు
చండీగఢ్/ లక్నో: పంజాబ్లోని మొత్తం 117 స్థానాలకు, ఉత్తర్ప్రదేశ్లోని 59 స్థానాలకు (మూడో దశ) ఎన్నికలు ఆదివారం జరగనున్నాయి. పంజాబ్లో ప్రధానంగా కాం గ్రెస్, ఆప్, శిరోమణి...
పంజాబ్లో డ్రగ్స్ వ్యాప్తికి కారణం కాంగ్రెసే: ప్రధాని మోడీ
పఠాన్కోట్ (పంజాబ్): కాంగ్రెస్, ఆమ్ఆద్మీ పార్టీలపై ప్రధాని మోడీ బుధవారం తీవ్రంగా విరుచుకుపడ్డారు. పంజాబ్ శాసనసభ ఎన్నికల సందర్భంగా బీజేపీ కూటమి తరఫున ఓ బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్, ఆమ్...
పంజాబ్లో దూకుడు పెంచిన ఇడి
ముఖ్యమంత్రి చన్నీ మేనల్లుడు అరెస్ట్
చండీగఢ్: ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో ఇడి, సిబిఐ వంటి జాతీయ దర్యాప్తు సంస్థల దాడులు, అరెస్టులు సాధారణమైపోయాయి. ఈ నెలాఖరులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న పంజాబ్లో ఇడి...
పంజాబ్కు నిజాయితీగల సిఎం అవసరం : కేజ్రీవాల్
చండీగఢ్ : పంజాబ్లో రోజురోజుకూ ఎన్నికల వేడి పెరుగుతోంది. మూడు రోజుల పంజాబ్ పర్యటనకు వచ్చిన ఆమ్ఆద్మీ అధినేత కేజ్రీవాల్ శుక్రవారం ఫిల్లౌర్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఓ సభలో...
పంజాబ్లో సీట్ల పంపకం ఖరారు : 65 స్థానాల్లో బిజెపి పోటీ
న్యూఢిల్లీ : పంజాబ్లో తమ భాగస్వామ్య పార్టీల మధ్య సీట్ల పంపకం ఒప్పందం కుదిరిందని భారతీయ జనతా పార్టీ సోమవారం ప్రకటించింది. ఇందులో భాగంగా 65 సీట్లలో బిజెపి పోటీ చేస్తుందని, ఆ...
పంజాబ్లో ఈడీ దాడులు.. సీఎం చన్నీ బంధువు ఇంట్లో సోదాలు
చండీగఢ్ : పంజాబ్లో అసెంబ్లీ ఎన్నికల సందడి సాగుతున్న సమయంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సోదాలు కలకలం సృష్టిస్తున్నాయి. అక్రమ ఇసుక తవ్వకాలకు సంబంధించిన కేసు దర్యాప్తులో భాగంగా మంగళవారం ఈ సోదాలు జరిగాయి....
పంజాబ్లో ఎన్నికలు ఆపండి..
న్యూఢిల్లీ: పంజాబ్ ఎన్నికలను వాయిదా వేయాలంటూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత చరణ్జిత్ సింగ్ చన్నీ కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారికి లేఖ...
పంజాబ్లో కాంగ్రెస్కు రెబెల్స్..
స్వతంత్ర అభ్యర్థిగా సిఎం సోదరుడు..!
చండీగఢ్: పంజాబ్లో కాంగ్రెస్కు రెబెల్స్ బెడద మొదలైంది. స్వయానా ముఖ్యమంత్రి చరణ్జీత్సింగ్చన్నీ సోదరుడు మనోహర్సింగ్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని స్పష్టం చేశారు. బస్సీపతానా నుంచి కాంగ్రెస్ టికెట్...
యుపి, పంజాబ్లలో బిజెపికి షాక్ తప్పదు
బిజెపిపై కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు
హైదరాబాద్: టిఆర్ఎస్ సీనియర్ నేత, ఎంఎల్సి కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ బిజెపికి వచ్చే ఎన్నికల్లో...
పంజాబ్లో ఉద్రిక్తత
గురుద్వారాల్లోకి ఆగంతకుల వరుస చొరబాట్లు, అపవిత్రం
24గంటల వ్యవధిలో ఇద్దరిని
కొట్టిచంపిన ఘటనలు, స్వర్ణ
ఆలయం ఘటనపై సిట్ విచారణ
కపుర్తల: అమృత్సర్ స్వర్ణ దేవాలయంలో సిక్కుల పవిత్ర గ్రంథం గురు గంథి సాహిబ్ను...
పంజాబ్లో కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు
చండీగఢ్: రైతు నాయకుడు గుర్నామ్ సింగ్ చదూని శనివారం సంయుక్త్ సంఘర్ష్ పార్టీ పేరిట రాజకీయ పార్టీని ఏర్పాటు చేశారు. వచ్చే ఏడాది జరగనున్న పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ పోటీ...
పంజాబ్లో కూటమి కోసం అమరీందర్, ధిండ్సాతో బిజెపి చర్చలు: అమిత్ షా
యూపీలో బిజెపి మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది!
కశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు చేశాక శాంతి, ప్రగతి కనిపిస్తున్నాయి
న్యూఢిల్లీ: పంజాబ్లో జరుగబోయే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్, శిరోమణి...
పంజాబ్లో హిందూ మత గ్రంథాల పరిశోధన కేంద్రం : సిఎం చన్నీ
చండీగఢ్ : హిందూ మత పవిత్ర గ్రంథాలైన రామాయణం, మహాభారతం, భాగవతాలపై పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేయబోతున్నట్టు పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్జింత్ సింగ్ చన్నీ ప్రకటించారు. గురువారం పగ్వారా జిల్లాలో పరశురామ తపోస్తల్...
పంజాబ్లో బిజెపితో కలసి ప్రభుత్వం ఏర్పాటు
మాజీ సిఎం అమరీందర్ జోస్యం
చండీగఢ్: బిజెపి, అకాలీ చీలిక వర్గంతోకలసి తన పార్టీ పంజాబ్లో తదుపరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ సోమవారం జోస్యం చెప్పారు. హర్యానా...
పంజాబ్లో ధాన్యం కొంటారు… తెలంగాణలో ఎందుకు కొనరు…
హైదరాబాద్: తెలంగాణ రైతాంగం కోసం కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వం యుద్ధానికి దిగింది. సిఎం కెసిఆర్ పిలుపుమేరకు రైతులకు మద్దతుగా గురువారం ఇందిరాపార్కు వద్ద దగ్గర టిఆర్ఎస్ పార్టీ శ్రేణులు మహాధర్నా చేపట్టనున్నారు. మంత్రులు...
పంజాబ్లో మాదిరిగా ఎందుకు కొనరు?
తెలంగాణ రైతుల పట్ల కేంద్రం వివక్ష
మంత్రులు నిరంజన్రెడ్డి, గంగుల ఆగ్రహం
మన తెలంగాణ/హైదరాబాద్ : పంజాబ్లో ధాన్యం కొనుగోలు చేసిన విధంగా తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు కొనదో కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేయాలని...