Home Search
ప్రవేశ పరీక్ష - search results
If you're not happy with the results, please do another search
సంపాదకీయం: విద్య కాషాయీకరణ దిశగా…?
ఎక్కిన కొమ్మను నరుక్కోడం మూర్ఖులు చేస్తారు. ప్రజలెక్కిన చెట్టునే మూలమట్టంగా కూల్చివేయడం జనహితం గిట్టని పాలకులే చేయగలరు. ప్రజల సులోచనాలను పగలగొట్టడం, వారి కళ్లకు గంతలు కట్టడం, మెదడుకు పదును పెట్టే అంశాలను...
కరోనా వైరస్కు భారతీయ టీకా?
కరోనా మహమ్మారి కల్లోలం రేపుతోంది. దాని మూలాలు అంతుచిక్కట్లేదు. దాన్నుంచి తేరుకోవడం, ఆ మహమ్మారి అంతు చూడటం ఇప్పుడు విశ్వ మానవాళి ముందున్న పెను సవాలు. కరోనా వైరస్కు వ్యాక్సిన్ (టీకా) కనుగొనడానికి...
మళ్లీ పల్లె బాట
హైదరాబాద్ లాక్డౌన్ సంకేతాలు, సెట్ల వాయిదాతో స్వస్థలాలకు వలసజీవులు, విద్యార్థులు
బస్టాండ్లు, రైల్వే స్టేషన్ల వద్ద క్రమంగా పెరుగుతున్న రద్దీ
జిహెచ్ఎంసి పరిధిలో నిత్యావసరాల కొనుగోళ్లకు జనం బారులు
ముందు జాగ్రత్త పడుతున్న మద్యం ప్రియులు,...
అందరి మనిషి -అందని మనిషి
కూటమి కట్టడం ఎరుగని వ్యక్తి. తనకంటూ ఒక వర్గం లేకపోయినా, అధిష్ఠానంలో తనను ఆదుకొనే, చేదుకొనే వ్యక్తులంటూ ఎవరూ లేకపోయినా, వివాదాలకు అతీతమైన వ్యక్తి కావడం వల్లనే తొలి తెలంగాణ వేర్పాటు ఉద్యమం...
పాక్ నుంచి భారత్ చేరుకున్న ఐదుగురు దౌత్య అధికారులు
అట్టారీ(అమృత్సర్): పాకిస్థాన్లోని భారత రాయబార కార్యాలయంలో పని చేసే ఐదుగురు అధికారులు సోమవారం స్వదేశంచేరుకున్నారు. అట్టారీవాఘా సరిహద్దు వరకు వారు కారులో ప్రయాణించి భారత్లోకి ప్రవేశించారు. సరిహద్దులోని చెక్పోస్ట్ వద్దే వారికి థర్మల్...
విద్యార్థులకు శుభవార్త.. ‘దోస్త్’ నోటిఫికేషన్ విడుదల
హైదరాబాద్ : తెలంగాణలోని డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాల కోసం దోస్త్ నోటిఫికేషన్ను తెలంగాణ ఉన్నత విద్యామండలి విడుదల చేసింది. లాక్డౌన్ కంటే ముందే ఇంటర్మీడియట్ పరీక్షలు పూర్తైన విషయం తెలిసిందే. ఇటీవల ఇంటర్మీడియట్...
మోర్తాజాకు కరోనా పాజిటివ్
ఢాకా : బంగ్లాదేశ్ స్టార్ క్రికెటర్ మశ్రఫె మోర్తాజాకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. మోర్తజా కొన్ని రోజులుగా జ్వరంతో బాధపడుతున్నాడు. అతనికి శనివారం వైద్య పరీక్షలు నిర్వహించారు. ఇందులో కరోనా ఉన్నట్టు...
ఏకంగా బ్రెయిన్పైనే ఎటాక్
శ్వాస కేంద్రంపై ప్రభావం చూపి మరణాలకు దారి తీస్తుంది
బ్రెయిన్కు చేరడం వలన వాసన, రుచి తెలియడం లేదు
సిఎస్ఐఆర్, ఐఐసిబి శాస్త్రవేత్తల అధ్యయనంలో వెల్లడి
కెనడియన్ జర్నల్ ఆఫ్ ఆఫ్తాల్మాలజీలో ప్రచురణ
రాష్ట్రంలో35 మరణాలు ఇదే తీరులో...
టెన్షన్… టెన్షన్
హైదరాబాద్: నగరం లోని ఇంటర్ విద్యార్థులు ఎదురుచూస్తు న్న ప్రథమ, ద్వితీయ పరీక్షల ఫలితాలు నేడు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి సాయంత్రం 4గంటలకు విడుదల చేయనున్నారు. దీంతో విద్యార్థుల్లో టెన్ష...
బీజింగ్ దిగ్బంధం
విమానాలు, రైళ్లు రద్దు, హోల్సేల్ మార్కెట్తో కరోనా తీవ్రం, పరిస్థితి తీవ్రం, రోజుకు లక్ష టెస్టులు, నగరం నుంచి రాకపోకలు రద్దు
బీజింగ్ : చైనా రాజధాని బీజింగ్లో కరోనా వైరస్ను అరికట్టేందుకు యుద్ధ...
కరోనా కారుచీకట్లో కాంతిరేఖ.. డెక్సమెథసోన్
డ్రగ్ను పరిశీలించి ఫలితాలు ప్రకటించిన లండన్ ఆక్స్ఫర్డ్ పరిశోధకులు
మరణాల రేటును గణనీయంగా తగ్గిస్తుంది
యుకెలో ప్రారంభం నుంచి డ్రగ్ను
వాడితే 5 వేల మరణాలు ఆగేవి
లండన్: కరోనా వైరస్కు మందు లభించేసింది. కరోనా వైరస్ కారణంగా...
‘ధోని’ హీరో సుశాంత్ ఆత్మహత్య
తీవ్ర ఒత్తిడిలో ఉరివేసుకుని బలవన్మరణం
‘ధోని’ బయోపిక్తో పేరు ప్రఖ్యాతులు
నాలుగు రోజుల క్రితం సుశాంత్ మేనేజర్ దిశా సలియాన్ సూసైడ్
కొంతకాలంగా దూరమైన గర్ల్ఫ్రెండ్!
రాజ్పుత్ అకౌంట్ నుంచి ఇటీవలే భారీగా డబ్బు విత్ డ్రా?...
కరోనా కట్టడిలో న్యూజిలాండ్ ఆదర్శం
న్యూఢిల్లీ : ప్రపంచంలో అనేక దేశాలు కరోనా మహమ్మారి బారి నుంచి రక్షించుకోడానికి లాక్డౌన్తోసహా అనేక కఠిన నిబంధనలు అమలు చేస్తున్నా ఫలితాలు అంతంత మాత్రం గానే ఉంటున్నాయి. 150 కోట్ల జనాభా...
వైద్యసేవల్లో దేశంలో మూడో స్థానం
హైదరాబాద్ : ప్రభుత్వాసుపత్రుల్లో మెరుగైన వైద్యం అందించడంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే మూడోస్థానంలో నిలిచింది. గత ఆరేళ్ల కాలంలో సుమారు రూ.40409 కోట్లు ఖర్చు పెట్టి సర్కార్ దవాఖానలను టిఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా...
చత్తీస్గఢ్ మాజీ సిఎం అజిత్ జోగి కన్నుమూత
రాయ్పూర్ : ఛత్తీస్గఢ్ మాజీ ముఖ్యమంత్రి అజిత్ జోగి (74) కన్నుమూశారు. ఇటీవల గుండె పోటుతో ప్రైవేటు ఆస్పత్రిలో చేరి 20 రోజులుగా చికిత్స పొందుతున్న ఆయన శుక్రవారం తుదిశ్వాస విడిశారు.
అజిత్ జోగి...
జూన్ 10 వరకు ‘సెట్ల’ దరఖాస్తు గడువు పొడిగింపు
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో ఇంజనీరింగ్, ఫార్మసీ, న్యాయ విద్య, ఉపాధ్యాయ విద్య, వ్యాయామ విద్య తదితర కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ప్రవేశ పరీక్షల దరఖాస్తు గడువును మరోసారి పొడిగించినట్లు రాష్ట్ర ఉన్నత విద్యామండలి...
ఈనెల 31వరకు సెట్ దరఖాస్తుల గడువు పొడిగింపు
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో మరోసారి ప్రవేశ పరీక్షల దరఖాస్తు గడువును పొడిగించినట్లు రాష్ట్ర ఉన్నత విద్యామండలి శుక్రవారం నాడు ప్రకటించింది. రాష్ట్రంలో నిర్వహించనున్న ఎంసెట్, ఇసెట్, లాసెట్, ఐసెట్, పిజి ఇసెట్, పిజి...
ఆన్లైన్ కోర్సులకు భారీ డిమాండ్
విద్యాసంస్థల మూసివేతతో డిజిటల్ బాట పట్టిన విద్యార్థులు
హైదరాబాద్ : కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో దేశవ్యాప్తంగా అన్ని విద్యాసంస్థలు, శిక్షణ సంస్థలు మూసివేతతో విద్యార్థులు డిజిటల్ బాట పట్టారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా లాక్డౌన్...
33 కొత్త కేసులు
గ్రీన్జోన్ జిల్లా యాదాద్రి భువనగిరిలోనూ ఉనికిని చాటిన కరోనా, 4 కేసులు నమోదు
జిహెచ్ఎంసి పరిధిలో 26, మంచిర్యాలలో 3
14 రోజులుగా 24 జిల్లాల్లో కేసులు నిల్
రాష్ట్రంలో 1196కు చేరిన కరోనా పాజిటివ్లు
మన తెలంగాణ/హైదరాబాద్...
కరోనాతో సహజీవనం తప్పదు
వ్యాక్సిన్ వచ్చేంతవరకు వదిలేలాలేదు
సీజనల్ వ్యాధులపై జాగ్రత్తగా ఉండండి
యాక్షన్ ప్లాన్కు సూచనలిస్తూ మున్సిపల్ కమిషనర్లు, అడిషనల్ కలెక్టర్లతో మంత్రి కెటిఆర్ వీడియో కాన్ఫరెన్స్
మన తెలంగాణ/హైదరాబాద్ : ఇప్పట్లో కరోనా వైరస్ మనల్ని వదిలి పెట్టే...