Home Search
బెంగాల్ - search results
If you're not happy with the results, please do another search
బెంగాల్లో టిఎంసి యువ నేత హత్య
ఐదుగురు వ్యక్తులు అరెస్టు
బారక్పూర్(బెంగాల్): పశ్చిమ బెంగాల్లోని 24 పరగణాల జిల్లాలో అధికార టిఎంసికు చెందిన ఒక యువ నాయకుడిని కొందరు గుర్తు తెలియని దుండగులు శనివారం తెల్లవారుజామున కాల్చి చంపారు. ఈ హత్యకు...
బెంగాల్లో టిఎంసిలో చేరిన బిజెపి ఎమ్మెల్యే
న్యూఢిల్లీ: బిజెపి ప్రతీకార రాజకీయాలకు పాల్పడుతోందని ఆరోపిస్తూ ఆ పార్టీకి చెందిన పశ్చిమ బెంగాల్ ఎమ్మెల్యే తన్మయ్ ఘోష్ సోమవారం అధికార తృణమూల్ కాంగ్రెస్లో చేరారు. బిష్ణుపూర్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న తన్మయ్...
బెంగాల్లో టిఎంసి యువ నేత హత్య
ఐదుగురు వ్యక్తులు అరెస్టు
బారక్పూర్(బెంగాల్): పశ్చిమ బెంగాల్లోని 24 పరగణాల జిల్లాలో అధికార టిఎంసికు చెందిన ఒక యువ నాయకుడిని కొందరు గుర్తు తెలియని దుండగులు శనివారం తెల్లవారుజామున కాల్చి చంపారు. ఈ హత్యకు...
బెంగాల్లో జలవిలయం
డివిసి తీరుపై మమత ఫిర్యాదు
కోల్కతా: పశ్చిమ బెంగాల్లో భారీ వర్షాలతో జనం నానా బాధలకు గురయ్యారు. మహానగరం కోల్కతాలో పలు ప్రాంతాలు నీటమునిగాయి. గత కొద్దిరోజులుగా రాష్ట్రంలో పలు ప్రాంతాలలో కుండపోత...
గవర్నర్ ధన్కర్ బెంగాల్కు రావద్దు: టిఎంసి
కోల్కతా : రాజ్యాంగ నిబంధనలను ఉల్లంఘిస్తున్న పశ్చిమ బెంగాల్ గవర్నర్ జగదీప్ ధన్కర్ రాష్ట్రంలో అడుగుపెట్టరాదని అధికార టిఎంసి బుధవారం స్పష్టం చేసింది. గవర్నర్ ఇప్పుడు ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఆయన రాజ్యాంగ...
పశ్చిమబెంగాల్ నుంచి 8 లక్షలు, ఒడిశా నుంచి 2 లక్షల మంది తరలింపు
పశ్చిమబెంగాల్లో 5 వేల మంది గర్భిణులు ఆస్పత్రులకు తరలింపు
జార్ఖండ్కు ఈ విపత్తు ఎదురుకావడం ఇదే మొదటిసారి
న్యూఢిల్లీ : యాస్ తుపాను తీవ్ర రూపం దాలుస్తుందని భారత వాతావరణ శాఖ హెచ్చరించడంతో పశ్చిమబెంగాల్,...
బెంగాల్లో స్థానిక రైళ్ల రద్దు
బ్యాంకుల పని వేళల కుదింపు
కోల్కతా: కరోనా నియంత్రణకు బెంగాల్లోని మమతా బెనర్జీ ప్రభుత్వం కొత్తగా మరికొన్ని ఆంక్షలు విధించింది. స్థానిక రైళ్లను రద్దు చేసింది. మెట్రో, ప్రజా రవాణా సర్వీసుల్ని 50 శాతానికి...
బెంగాల్లో హింసపై ప్రధాని ఆందోళన
కోల్కతా: పశ్చిమ బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత రాష్టరంలో చెలరేగిన హింస చర్చకు దారి తీసింది. దీనిపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాష్ట్రప్రభుత్వాన్ని నివేదిక కోరారు. రాష్ట్రంలో చోటు చేసుకున్న...
బెంగాల్లో ఒంటిగంట వరకు 54.56 శాతం పోలింగ్
కోల్కతా: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలలో ఏడవ దశ ఓటింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. సోమవారం ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. బెంగాల్లో ఐదు జిల్లాల్లో 34 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరుగుతుంది....
పశ్చిమ బెంగాల్ లో ఆరో విడత పోలింగ్ ప్రారంభం…
కోల్ కతా: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఆరో విడత పోలింగ్ గురువారం ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైంది. సాయంత్రం ఆరు గంటల వరకు జరుగుతోంది. ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఓటర్లు పోలింగ్...
ఢిల్లీ బిజెపి నేతలతో బెంగాల్లో కరోనా జోరు
టిఎంసి అధినేత్రి మమత ఆగ్రహం
తెహట్టా: ఢిల్లీ నుంచి వస్తున్న బిజెపి నేతలతోనే బెంగాల్లో కొవిడ్ తీవ్రస్థాయికి చేరుకొంటోందని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ మండిపడ్డారు. కొవిడ్ పరీక్షలు వంటివి ఏమీ లేకుండా...
మమత ఓటమితోనే బెంగాల్లో మార్పు సాధ్యం
నందిగ్రామ్ రోడ్షోలో అమిత్ షా
నందిగ్రామ్: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై నందిగ్రామ్ అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ చేస్తున్న బిజెపి అభ్యర్థి సువేందు అధికారి గెలుపు ఖాయమని కేంద్ర హోం మంత్రి అమిత్...
బెంగాల్లో హంగ్ ఏర్పడితే టిఎంసికే మా మద్దతు: కాంగ్రెస్ ఎంపి అబూహసెమ్
ఇంగ్లీష్బజార్: బెంగాల్లో హంగ్ అసెంబ్లీ ఏర్పడితే ప్రభుత్వ ఏర్పాటుకు టిఎంసికి మద్దతు ఇస్తామని కాంగ్రెస్ ఎంపి అబూ హసెమ్ఖాన్చౌదరి తెలిపారు. ఆ రాష్ట్రం నుంచి నాలుగుసార్లు ఎంపీగా ఎన్నికైన చౌదరి మాటలు రాజకీయ...
బెంగాల్లో టిఎంసికి ఆర్జెడి మద్దతు
బీహారీలను కోరిన ఆ పార్టీ నేత తేజస్వీ
కోల్కతా: బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో టిఎంసిని గెలిపించాలని ఆర్జెడి నేత తేజస్వీయాదవ్ ఆ రాష్ట్రంలోని బీహారీలకు పిలుపునిచ్చారు. అక్కడ ఆర్జెడి పోటీ చేస్తుందన్న వార్తల నేపథ్యంలో...
బెంగాల్లో ఎన్నికల ప్రచారానికి ఎఐఎంఐఎం శ్రీకారం
మెటియాబ్రజ్ స్థానం నుంచి ఓవైసీ తొలిర్యాలీ ప్రారంభం
హైదరాబాద్: ఎఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైపీ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. మైనారిటీల ఆధిపత్యం ఉన్న మెటియాబ్రజ్ ప్రాంతంలో ఈ నెల 25న ర్యాలీ తీయనున్నారు. గతేడాది...
రేపటి నుంచి బెంగాల్లో అమిత్ షా పర్యటన
టిఎంసి నుంచి పెద్ద ఎత్తున వలసలు?
కోల్కత: త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న పశ్చిమ బెంగాల్లో పార్టీ సన్నద్ధతను పరిశీలించేందుకు కేంద్ర హోం మంతి, బిజెపి సీనియర్ నాయకుడు అమిత్ షా శనివారం నుంచి...
బెంగాల్ను నాశనం చేస్తున్న మమత
న్యూఢిల్లీ: బెంగాల్ రైతాంగానికి అక్కడి మమత ప్రభుత్వం ద్రోహం చేస్తోందని ప్రధాని మోడీ విమర్శించారు. కేంద్రం తరఫున అందే ప్రయోజనాలను రైతులకు అందకుండా తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డుకొంటోందని ఆరోపించారు. పిఎం కిసాన్...
బెంగాల్లో వామపక్షాలతో కాంగ్రెస్ పొత్తు ఖరారు
న్యూఢిల్లీ: రానున్న పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలలో వామపక్షాలతో ఎన్నికల పొత్తుకు కాంగ్రెస్ గురువారం అంగీకరించింది. అసెంబ్లీ ఎన్నికలలో వామపక్షాలతో ఎన్నికల పొత్తు కుదుర్చుకోవాలని పశ్చిమ బెంగాల్ పిసిసి గతంలో సిఫార్సు చేసిన...
బెంగాల్పై హోంశాఖకు ఫిర్యాదు
బెంగాల్పై హోంశాఖకు ఫిర్యాదు
ఎన్సిడబ్లు ఛైర్పర్సన్ రేఖాశర్మ
కోల్కతా: పశ్చిమ బెంగాల్లో మహిళలపై దాడుల ఘటనలపై రాష్ట్ర ప్రభుత్వ తీరు పట్ల జాతీయ మహిళా కమిషన్ (ఎన్సిడబ్లు) తీవ్రంగా స్పందించింది. తమకు ఇప్పటికే 260...
పశ్చిమ బెంగాల్లో జూలై 31వరకు లాక్డౌన్ పొడిగింపు..
కొల్కతా: పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో మహమ్మారి కరోనా వైరస్ కేసులు భారీగా పెరుగుతుండడంతో రాష్ట్ర ప్రభుత్వం లాక్ డౌన్ ను పొడిగించింది. రాష్ట్రంలో పలు సడలింపులతో వచ్చే నెల(జూలై) 31వ తేదీ వరకు...