Home Search
భారత - search results
If you're not happy with the results, please do another search
ఇరాన్ ముట్టడించిన నౌక నుంచి భారత నావికురాలు విడుదల
ఇజ్రాయెల్ కు చెందిన నౌకను ఇరాన్ మిలిటరీ ముట్టడించిన సంగతి తెలిసిందే . అందులో చిక్కుకున్న నేవీ బృందంలో 17 మంది భారతీయ నావికులు కూడా ఉన్నారు. వారిలో మహిళా నావికురాలు అన్...
యువభారతానికి ‘విరాట్ కోహ్లీ’ మనస్తత్వం: రఘురామ్ రాజన్
న్యూఢిల్లీ: దేశం నుంచి భారీ సంఖ్యలో యువకులు విదేశాల్లో వ్యాపారాలు నెలకొల్పుడానికి తరలి వెళ్లిపోతున్నారని, దేశంలో వారికి ఎక్కడా ఆనందం లేకపోవడమే కారణమని రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ గవర్నర్ రఘురామ్...
భారతీయ విద్యార్థులకు అండగా అమెరికా
వాషింగ్టన్: భారతీయులు లేదా భారత సంతతికి చెందిన 11 మంది విద్యార్థులు ఈ ఏడాది మరణించినట్లు వెలువడిన వార్తలు ఇక్కడి భారతీయులతోపాటు భారత్లో నివసిస్తున్న విద్యార్థుల తల్లిదండ్రులలో ఆందోళనలు కలిగిస్తున్న నేపథ్యంలో భారత్...
భారత్ ఎన్నికలను గమనిస్తున్నాం: జర్మన్ రాయబారి
న్యూఢిల్లీ: భారత్లో ఈనెల 19 నుంచి ప్రారంభం కానున్న ప్రపంచం లోనే అతి పెద్ద ఎన్నికలను జర్మనీ ఆసక్తిగా గమనిస్తోందని ఆ దేశ రాయబారి ఫిలిప్ అకెర్మాన్ అన్నారు. ఎన్నికల్లో ఎవరు గెలిచినా...
భారత అంతరిక్షయానానికి నలభై ఏళ్ళు
రత దేశ మొట్టమొదటి వ్యోమగామి, వింగ్ కమాండర్ రాకేష్ శర్మ, (విశ్రాంత) అంతరిక్షయానం చేసి 40 సంవత్సరాలు పూర్తయ్యింది. సెప్టెంబరు 20, 1982న భారత వైమానిక దళ పైలట్, స్క్వాడ్రన్ లీడర్ రాకేష్...
దక్షిణ భారత్ కు బుల్లెట్ ట్రైన్: పిఎం మోడీ హామీ
దేశంలో బుల్లెట్ ట్రైన్ సర్వీసులను విస్తరిస్తామని ప్రధాని మోడీ హామీ ఇచ్చారు. ఆదివారం లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో ప్రధాని.. బిజెపి మ్యానిఫెస్టోను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో...
కెనడాలో కాల్పులకు భారత విద్యార్థి మృతి
ఒట్టావా: కెనడాలో చిరాగ్ అంటిల్(24) అనే భారతీయ విద్యార్థి హత్యకు గురయ్యాడు. అతడు కారులో ఉండగా దుండగులు అతడిపై కాల్పులు జరిపారు. దాంతో అతడు మృతి చెందినట్లు దక్షిణ వాంకోవర్ పోలీసులు తెలిపారు....
అమెరికాలో భారతీయుడిపై రూ.2 కోట్ల రివార్డు
వాషింగ్టన్: తొమ్మిదేళ్ల క్రితం భార్యను హత్య చేసి పరారైన భారతీయుడు భద్రేశ్ కుమార్ చేతన్ భాయ్ పటేల్ను అమెరికా ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ టాప్ టెన్ మోస్ట్ వాంటెడ్ జాబితాలో చేర్చింది....
స్పేస్లోకి వెళ్లే మొదటి భారతీయ పౌరుడితడే
గోపీచంద్ తోటకూరకు బెజో కంపెనీ ఛాన్స్
స్పేస్లోకి వెళ్లే మొదటి భారతీయ పౌరుడితడే
బెజవాడ బాబు సాహసాలలో టాప్
న్యూయార్క్ : తొట్టతొలి తెలుగుతేజం అంతరిక్షానికి సాగనుంది. తెలుగువాడైన గోపిచంద్ తోటకూర త్వరలో జరిగే...
రిషి సునాక్ కీలక నిర్ణయం.. భారతీయ కుటుంబాలకు షాక్
ఫ్యామిలీ వీసా కటుతరం
వార్షిక వేతన పరిమితి పెంపు
55 శాతం మేర హెచ్చింపు అమలు
కనీస వార్షిక వేతనం 29000 పౌండ్లు
రిషి సునాక్ అత్యంత కీలక నిర్ణయం
భారతీయ కుటుంబాలకు...
బ్రిటన్లో 12 మంది భారతీయుల అరెస్టు
లండన్: వీసా నిబంధనలను ఉల్లంఘించి బెడ్డింగ్, కేక్ ఫ్యాక్టరీలో అక్రమంగా పనిచేస్తున్నారన్న అనుమానంపై వరుస దాడులు నిర్వహించిన బ్రిటన్కు చెందిన ఇమిగ్రేషన్ అధికారులు ఒక మహిళతోసహా 12 మంది భారతీయులను అరెస్టు చేశారు....
భారతీయ గేమర్లతో మోడీ చర్చలు
న్యూఢిల్లీ: గేమింగ్ ఇండస్ట్రీకి సంబంధించిన అనేక అంశాలపై ప్రధాని నరేంద్ర మోడీ గురువారం భౠరతీయ గేమర్లతో చర్చలు జరిపారు. ఈ విషయాన్ని బిజెపి ఐటి సెల్ అధిపతి అమిత్ మాలవీయ ఎక్స్ వేదికగా...
భారత్లో మస్క్ పర్యటన
ప్రధాని మోడీతో భేటీ
న్యూఢిల్లీ: అమెరికా ఎలక్ట్రిక్ కార్ల తయారీ దిగ్గజం టెస్లా సిఇఒ ఎలాన్ మస్క్ ఈ నెలాఖరున భారత్లో పర్యటించి, ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ కానున్నారు. ఈ సందర్భంగా ఆయన...
కెనడా ఎన్నికలలో భారత్ జోక్యం లేదు
న్యూఢిల్లీ: కెనడా రాజకీయాలలో జోక్యం చేసుకోవడానికి భారత్ ప్రయత్నించలేదని కెనడా ఎన్నికలలో విదేశీ జోక్యం ఆరోపణలపై విచారణ జరుపుతున్న అధికారిక కమిషన్ స్పష్టం చేసింది. 2021లో జరిగిన కెనడా ఎన్నికలలో విదేశీ జోక్యం...
భవిష్యత్తును చూడాలంటే భారత్కు రండి: అమెరికా రాయబారి
న్యూఢిల్లీ/వాషింగ్టన్: మనదేశ అభివృద్ధి ప్రయాణంపై అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టి ప్రశంసలు కురిపించారు. ప్రపంచ భవిష్యత్తును తీర్చిదిద్దడంలో భారత్ కీలక పాత్ర పోషిస్తోందని కొనియాడారు. ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన ఆసక్తికర...
భారత వ్యతిరేక కథనంపై స్పందించిన అమెరికా
న్యూయార్క్: పాకిస్థాన్లో వరుస ఉగ్రవాదుల మిస్టరీ మరణాల వెనుక భారత్ హస్తం ఉందని యూకెకు చెందిన ఓ మీడియా సంస్థ ఆరోపణలు చేస్తూ కథనం వెల్లడించింది. తాజాగా ఆ కథనంపై అగ్రరాజ్యం అమెరికా...
మోడీ మబ్బులో ఉత్తర భారతం
పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ దేశ వ్యాప్తంగా భిన్న వర్గాల నుండి మోడీ పదేళ్ల పాలనపై విశ్లేషణ ఎక్కువైతున్నది. ఆయన పాలన కొనసాగాలని కోరేవాళ్లకన్నా మరో ఐదేళ్లు ఆయనే ప్రధానిగా ఉంటే దేశంలో...
షార్జా అగ్నిప్రమాదంలో ఇద్దరు భారతీయుల మృతి
న్యూఢిల్లీ: షార్జాలో ఇటీవల జరిగిన ఒక అగ్ని ప్రమాదంలో ఇద్దరు భారతీయులు మరణించారు. అల్ నహడాలోని ఒక బహుళ అంతస్తుల నివాస భవనంలో గత గురువారం రాత్రి మంటలు చెలరేగి ఐదుగురు మరణించగా...
భారతీయురాలికి 99 ఏళ్ల వయసులో అమెరికా పౌరసత్వం
భారతీయ మహిళ దైబాయి 99 ఏళ్ల వయసులో అమెరికా పౌరసత్వం పొందారు. ఈ విషయాన్ని యూఎస్ సిటిజన్ షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ (యుఎస్సిఐఎస్) ఎక్స్ వేదికగా ప్రకటించింది. వయసు కేవలం ఒకసంఖ్య...
లావోస్ నుంచి 17 మంది భారతీయ కార్మికుల తరలింపు
లావోస్లో భద్రత లేని, అక్రమంగా పని చేసేలా ప్రలోభానికి గురైన 17 మంది భారతీయ కార్మికులు స్వదేశానికి తిరుగు ప్రయాణం అయ్యారని విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్ శనివారం వెల్లడించారు. ఈ...