Saturday, April 20, 2024
Home Search

భారత - search results

If you're not happy with the results, please do another search

యుఎస్‌లో మరో భారత విద్యార్థి మృతి

అమెరికాలోని ఓహియో రాష్ట్రంలో ఒక భారతీయ విద్యార్థి మరణించినట్లు, పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నట్లు న్యూయార్క్‌లోని భారత దౌత్య కార్యాలయం వెల్లడించింది. అమెరికాలో భారతీయ సమాజాన్ని దిగ్భ్రాంతికి గురి చేస్తున్న విషాద ఘటనల్లో...
Twitter deleted Kangana Ranaut tweets

భారత మొదటి ప్రధాని బోస్: కంగనా వ్యాఖ్యలు వైరల్!

వివాదాస్పద వ్యాఖ్యలు చేసి రెచ్చగొట్టడంలో బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ని మించినవారు లేరు. ఒక్కమాటలో చెప్పాలంటే కంగనా ఎక్కడుంటే వివాదాలు అక్కడుంటాయి. కొన్నేళ్ల క్రితం భారతీయ జనతాపార్టీ అధికారంలోకి వచ్చిన 2014లోనే...
Advani

అద్వానీ ఇంటికెళ్లి భారత రత్న ప్రదానం చేసిన రాష్ట్రపతి ముర్ము

న్యూఢిల్లీ: బిజెపి సీనియర్ నేత లాల్ కృష్ణ అద్వానీ ఇంటికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వెళ్లి ‘భారత రత్న’పురస్కారాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ, ఉపరాష్ట్రపతి జగదీప్ దన్ఖర్, మాజీ ఉపరాష్ట్రపతి...
Bharat Ratna Awards proof of Modi governments commitment

భారత రత్న అవార్డీలు మోడీ ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనం

రైతులు, అణగారిన వర్గాల పట్ల ప్రభుత్వ అంకితభావం హోమ్ మంత్రి అమిత్ షా ప్రశంస న్యూఢిల్లీ : మాజీ ప్రధానులు పివి నరసింహారావు, చౌదరి చరణ్ సింగ్, వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్, రెండు...
35 thousand crore Indian equities owned by FPI

రూ.35 వేల కోట్ల భారత ఈక్విటీలు ఎఫ్‌పిఐల వశం

రూ.35 వేల కోట్ల భారత ఈక్విటీలు ఎఫ్‌పిఐల వశం మార్చిలో నమోదు న్యూఢిల్లీ : కాస్త ఆలస్యంగా విక్రయాలు జరిగినప్పటికీ విదేశీ పోర్ట్‌ఫోలియో మదుపరులు (ఎఫ్‌పిఐలు) రూ. 35098 కోట్లు విలువ చేసే ఈక్విటీ కొనుగోళ్లతో...
President Droupadi Murmu awarded the Bharat Ratna to P V Narasimha Rao

భారత రత్నలు ప్రదానం చేసిన రాష్ట్రపతి ముర్ము

పివి నరసింహారావు తనయుడు ప్రభాకర్ రావు స్వీకరణ పివికి భారత రత్న దేశ ప్రజలందరికీ గర్వకారణం: మోడీ న్యూఢిల్లీ: మరణానంతరం దేశ అత్యున్నత పురస్కారం భారత రత్నకు ఎంపికైన మాజీ ప్రధాన మంత్రులు పివి నరసింహారావు,...
Droupadi Murmu presents Bharat Ratna award to former PM PV Narasimha Rao

రాష్ట్రపతి చేతుల మీదుగా భారతరత్న అవార్డు అందుకున్న పివి కుమారుడు

ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో భారతర్న అవార్డుల ప్రధానోత్సవం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ప్రధానమంత్రి పివి నరసింహరావు తరుపున ఆయన కుమారుడు పివి ప్రభాకర్ రావు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము...
Arabian Sea

సముద్రపు దొంగల నుంచి పాక్ సిబ్బందిని రక్షించిన భారత్ నేవీ

అరేబియా సముద్రంలో భారత నావికాదళం మరో సాహసోపేత ఆపరేషన్ చేసింది. ఈ క్రమంలో సముద్ర దొంగల నుంచి పాకిస్థానీయులను ఇండియన్ నేవీ సురక్షితంగా కాపాడింది. శుక్రవారం సాయంత్రం యెమెన్ సమీపంలోని సోకోత్రా గుండా...
CM Revanth Reddy met Chief Justice of India DY Chandrachud

భారత ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్‌ను కలిసిన సిఎం రేవంత్‌ రెడ్డి

మనతెలంగాణ/హైదరాబాద్: భారత ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్‌ను తెలంగాణ ముఖ్యమంత్రి సిఎం రేవంత్ రెడ్డి గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్‌లోని తాజ్ ఫలక్‌నుమాలో సిజెఐతో సిఎం రేవంత్‌ రెడ్డి భేటీ అయ్యారు. రాజేంద్రనగర్‌లో...

370 కోట్లతో మయన్మార్ సరిహద్దులో కంచె భారత్ యోచన

అక్రమ రవాణా, ఇతర అక్రమ కార్యకలాపాల నిరోధానికి మయన్మార్‌తో సరిహద్దులో ఒక దశాబ్దంలోగా రూ. 370 కోట్లతో కంచె నిర్మించాలని భారత్ యోచిస్తోందని ఒక ప్రతినిధి తెలిపారు. 1610 కిలో మీటర్ల నిడివి...
'Bharat Mata Ki Jai' is Muslim slogan

‘భారత్ మాతా కీ జై’ నినాదం ఒక ముస్లింది

సంఘ్ పరివార్ దానిని విడనాడుతుందా? కేరళ సిఎం విజయన్ మలప్పురం (కేరళ) : ‘భారత్ మాతా కీ జై’, ‘జై హింద్’ నినాదాలను ముందుగా చేసింది ఇద్దరు ముస్లింలు అని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్...
Indian PHD Student Ends Life in London

లండన్ లో భారత పిహెచ్ డి విద్యార్థిని మృతి

లండన్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో భారత్ పిహెచ్ డి విద్యార్థిని మృతి చెందింది. భారత్ కు చెందిన 33ఏళ్ల చేష్ఠా కొచ్చర్‌ అనే విద్యార్థిని లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌లో పిహెచ్...
Indian Girl Ends Life in Car Accident in US

అమెరికాలో కారు ప్రమాదం.. భారతీయ యువతి మృతి

న్యూయార్క్: విదేశాల్లో చదువుతున్న భారతీయ విద్యార్థులు అనేక ప్రమాదాలకు గురవుతున్నారు. తాజాగా మరో భారతీయ యువతి ఆర్షియా జోషి (24) అమెరికాలోని పె న్సిల్వేనియా రాష్ట్రంలో కారు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయింది. ఆమె మృతదేహాన్ని...

అమెరికాలో కారు ప్రమాదంలో భారతీయ యువతి మృతి

విదేశాల్లో చదువుతున్న భారతీయ విద్యార్థులు అనేక ప్రమాదాలకు గురవుతున్నారు. తాజాగా మరో భారతీయ యువతి ఆర్షియా జోషి (24) అమెరికా లోని పెన్సిల్వేనియా రాష్ట్రంలో శనివారం కారుప్రమాదంలో ప్రాణాలు కోల్పోయింది. ఆమె మృతదేహాన్ని...
Nausena Bhawan Symbol of Naya Bharat: Chief Admiral of the Navy

నయా భారత్‌కు చిహ్నం నౌసేనా భవన్: నేవీ చీఫ్ అడ్మిరల్

న్యూఢిల్లీ: భారత్ నేవీ ప్రధాన కేంద్రం నౌసేనా భవన్, కేవలం భవనం మాత్రమే కాదని, నయాభారత్‌కు, నయీ నౌసేనకు సంకేతమని నేవీ చీఫ్ అడ్మిరల్ ఆర్. హరికుమార్ వెల్లడించారు. ఢిల్లీ కంటోన్మెంట్‌లో ఉన్న...

కేజ్రీవాల్ అరెస్ట్‌పై జర్మనీ ప్రకటన..భారత్ నిరసన

ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అరెస్ట్‌పై జర్మనీ స్పందించిన తీరుకు భారత్ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది.జర్మనీ విదేశాంగ మంత్రిత్వశాఖ కేజ్రీవాల్ అరెస్టుపై విడుదల చేసిన ప్రకటన దుమారం రేపింది. కేజ్రీవాల్ విచారణ పారదర్శకంగా...
India's existence is in danger with CAA...

సిఎఎతో భారత ఉనికి ప్రమాదంలో…

మన తెలంగాణ/హైదరాబాద్ : ఎంతో వివాదాస్పదమైన సిఎఎ చట్టాన్ని భారత ప్రభుత్వం మళ్లీ తీసుకు రావడం అనేది ప్రపంచ దేశాల్లో భారత దేశానికి ఉన్న విలువను, ఔన్నత్యాన్ని తగ్గిస్తుందని సిపిఐ జాతీయ కార్యదర్శి,...

వాట్సాప్‌లో వికసిత్ భారత్ మెసేజ్‌లు ఆపండి

మొబైల్ యూజర్లకు ఇప్పటికీ వికసిత్ భారత్ పేరుతో వాట్సాప్‌లో మెసేజ్‌లు వస్తున్నాయి. అది ఎన్నికల నిబంధనలకు విరుద్ధం అని కేంద్ర ఎన్నికల సంఘానికి పలు ఫిర్యాదులు వచ్చాయి. దాంతో ఈసీ చర్యలకు ఉపక్రమించింది....
US Slams China over Arunachal Pradesh Dispute

అరుణాచల్ భారత్‌దే.. చైనా తీరుపై అమెరికా ఆగ్రహం

వాషింగ్టన్: భారత భూభాగమైన అరుణాచల్ ప్రదేశ్‌పై చైనా అసంబద్ధ వైఖరిని అగ్రరాజ్యం అమెరికా తీవ్రంగా తప్పుబట్టింది. ఆ భూభాగం ఎప్పటికీ భారత్‌దేనని తేల్చి చెప్పింది. దాన్ని మార్చడానికి చేసే ప్రయత్నాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని...

భారత్‌లో ప్రజాస్వామ్యం ఉందనేది వట్టిమాట: రాహుల్ గాంధీ

హైదరాబాద్: బ్యాంకు ఖాతా ఫ్రీజ్ ఏం జరుగుతుందో అందరికీ తెలుసునని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెలిపారు. ఢిల్లీలోని ఎఐసిసి కార్యాలయంలో రాహుల్ ప్రసంగించారు. ఈ రోజుల్లో బ్యాంకు ఖాతా స్తంభిస్తే అంతా...

Latest News