Home Search
మధ్యప్రదేశ్ - search results
If you're not happy with the results, please do another search
కాంగ్రెస్ నావను రేవంత్ గట్టెక్కించేనా?
చాలా కాలంగా తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షులెవరన్న ప్రశ్నకు ఎవరి నుండీ సమాధానం వచ్చేది కాదు. తెలంగాణలో కె.సి.ఆర్ రెండవ సారి అధికారం చేజిక్కించుకొన్న నాటి నుండి కూడా తెలంగాణ కాంగ్రెస్కు త్వరలో కొత్త...
చెన్నైలోనూ రూ.100 దాటిన పెట్రోల్ ధర
న్యూఢిల్లీ: దేశంలో శుక్రవారం పెట్రోల్ ధరను లీటర్కు 35 పైసల చొప్పున చమురు కంపెనీలు పెంచాయి. దాంతో, చెన్నైతోపాటు పంజాబ్, కేరళలోని కొన్ని ప్రాంతాల్లో పెట్రోల్ ధర రూ.100 మార్క్ దాటింది. ఢిల్లీ,...
కరోనా టీకాలపై భయాందోళనలు వద్దు : ప్రధాని మోడీ
మన్కీబాత్లో ప్రజలకు ప్రధాని మోడీ విజ్ఞప్తి
అమ్మకు వందేళ్లున్నా రెండు టీకాలు వేసుకున్నారు.
న్యూఢిల్లీ : కరోనా టీకాలు తీసుకోవడంలో అనుమానాలు, భయాందోళనలు విడిచిపెట్టాలని, ప్రధాని నరేంద్రమోడీ ప్రజలకు పిలుపునిచ్చారు. వ్యాక్సినేషన్ వేగవంతంగా జరుగుతోందని, ప్రతి...
11 రాష్ట్రాలు.. 48 కేసులు
రోజురోజుకు విస్తరిస్తున్న ‘డెల్టాప్లస్’ వైరస్
మహారాష్ట్రలో అత్యధికంగా 20 కేసులు
న్యూఢిల్లీ: దేశంలో కరోనా రెండో దశ ఉధృతి తగ్గుముఖం పడుతున్న వేళ ‘డెల్టాప్లస్’ వేరియంట్ చాపకింద నీరులా వ్యాప్తి చెందుతోంది. ఇప్పటివరకు ఈ కొత్త...
దేశంలో డెల్టా ప్లస్ కేసులు 22
మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కేరళల్లో..
ఆసక్తికర వేరియంట్గా వర్ణించిన కేంద్రం
అమెరికా, బ్రిటన్సహా 9 దేశాలకు పాకిన వైరస్
బ్రిటన్లో థర్డ్ వేవ్కు కారకంగా గుర్తింపు
న్యూఢిల్లీ: దేశంలో థర్డ్ వేవ్ అంచనాలకు ప్రధాన కారకంగా భావిస్తున్న డెల్టా...
సవాళ్ల సుడిగుండంలో యోగి
మరో ఎనిమిది నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగే సమయంలో, రాజకీయంగా దేశ రాజకీయాలను నిర్దేశింపగల ఉత్తరప్రదేశ్లో ఒక విధమైన రాజకీయ అనిశ్చిత కనిపిస్తున్నది. పాలనా వైఫల్యాల గురించి అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్నప్పటికీ ప్రజాదరణతో...
సోషల్ మీడియాలో రాష్ట్ర సిఎంవొ రికార్డ్..
సోషల్ మీడియాలో రాష్ట్ర సిఎంవొ రికార్డ్
దేశవ్యాప్తంగా ట్విట్టర్లో మొదటి స్థానం
ఫేస్బుక్లో మూడవ స్థానం
మనతెలంగాణ/హైదరాబాద్: సోషల్ మీడియా వేదికల ద్వారా రాష్ట్ర సిఎం కెసిఆర్ కార్యాలయం ప్రజలకు చేరువ కావడంలో సంచలనం సృష్టించింది. 2020...
రాహుల్కు జన్మదిన శుభాకాంక్షల వెల్లువ
వేడుకలకు దూరంగా రాహుల్
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ 51వ జన్మదినం సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఇతర పార్టీల అగ్రనేతలు శనివారం ఆయనకు శుభాకాంక్షలు తెలియచేశారు. కొవిడ్-19 రెండవ దశను దృష్టిలో...
7 మామిడిపండ్ల కోసం నలుగురు సిబ్బంది, 6 శునకాలు..
జబల్పూర్: అంతర్జాతీయ మార్కెట్లో అత్యంత డిమాండ్ ఉన్న మామిడి పండ్లు దొంగల పాలు కాకుండా ఉండేందుకు ఆరు శునకాలను, నలుగురు సిబ్బందిని కాపలాగా నియమించారు. మధ్యప్రదేశ్ లోని జబల్పూర్ జిల్లాకు చెందిన రాణి,...
దేశంలో తొలి గ్రీన్ ఫంగస్ కేసు
న్యూఢిల్లీ : దేశంలో మొదటిసారి గ్రీన్ఫంగస్ కేసు నమోదైంది. మధ్యప్రదేశ్ ఇండోర్ లోని ఓ వ్యక్తిలో గ్రీన్ఫంగస్ లక్షణాలు కనిపించాయి. బ్లాక్, వైట్ఫంగస్ల కంటే ఈ ఫంగస్ ప్రమాదమని వైద్యులు చెబుతున్నారు.అరబిందో ఇనిస్టిట్యూట్...
టీకా కోసం ముందుగా రిజిస్ట్రేషన్ అక్కరలేదు : కేంద్రం
న్యూఢిల్లీ : కరోనా టీకా కోసం ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవలసిన అవసరం లేదని, 18 ఏళ్లు దాటిన వారెవరైనా సమీపాన గల వ్యాక్సిన్ కేంద్రానికి వెళ్లి అప్పటికప్పుడు కొవిడ్ యాప్లో నమోదు చేయించుకుని...
కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోలు, డీజిల్పై అమ్మకం పన్ను ఎత్తేయాలి
కేంద్ర పెట్రోలియం మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వ్యాఖ్య
బిజెపి పాలిత రాష్ట్రాలపై పెదవి విప్పని మంత్రి
న్యూఢిల్లీ : పెట్రోల్, డీజిల్ ధరలపై ఆందోళన చేస్తున్న కాంగ్రెస్ పాలిత రాజస్థాన్, మహారాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర...
పెట్రో- డీజిల్ పోటాపోటీ
పలు రాష్ట్రాలలో వందదాటి పరుగులు
న్యూఢిల్లీ : డీజిల్ ధరలకు రెక్కలు వచ్చాయి. రాజస్థాన్, కర్నాటక ఇతర ప్రాంతాలలో ఇప్పటికే డీజిల్ ధరలు లీటర్కు రూ 100 దాటాయి. ఇటీవలి కాలంలో వరుసగా ఇంధన...
పెట్రో ‘శతకం’
దేశం ఏమైపోయినా, ఎంతటి దారిద్య్రంలో కూరుకుపోయి ఎన్నెన్ని బాధలు పడుతున్నా, అకాల కొవిడ్ మరణాలతో ఎంతగా కన్నీటి కుండ అయి పోయినా క్రమం తప్పకుండా విరుచుకుపడుతున్న పెట్రో ధరల పెంపు శుక్రవారం నాడు...
రాహుల్ నాయకత్వం ప్రశ్నార్థకం?
విధానపర అంశాలపై, పాలనపర వైఫల్యాలపై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని నిత్యం నిలదీసే నేతగా రాహుల్ గాంధీ గుర్తింపు పొందుతున్నప్పటికీ, ఆయన నాయకత్వం పట్ల ఓటర్లకు మాత్రమే కాకుండా, ఆయన పార్టీ నేతలకు...
పెట్రోల్,డీజిల్ ధరలు పెంపు
న్యూఢిల్లీ: పెట్రోల్, డీజిల్ ధరలను బుధవారం మళ్లీ ఆల్టైమ్ గరిష్ట స్థాయికి పెంచినట్లు దేశంలోని అతిపెద్ద ఇంధన రిటైలర్ ఇండియన్ ఆయిల్ డేటా తెలిపింది. దేశంలో పెట్రోల్ ధరల పెరుగుదలకు ఇప్పట్లో బ్రేక్...
కరోనా వల్ల 30వేల మంది చిన్నారులు అనాథలయ్యారు..
కొవిడ్ మహమ్మారి వల్ల 30 వేలమందికిపైగా అనాథలయ్యారు
274మంది అపహరణకు గురయ్యారు: సుప్రీంకోర్టుకు బాలల కమిషన్ నివేదిక
న్యూఢిల్లీ: కొవిడ్19 మహమ్మారి వల్ల దేశంలో ఇప్పటివరకు 30,071మంది చిన్నారులు అనాథలుగా మారారని జాతీయ బాలల హక్కుల...
మామిడి పండు ఒకటి రూ.1000!
మామిడి పండు ఒకటి రూ.1000!
మధ్యప్రదేశ్లో మాత్రమే పండే ‘నూర్జహాన్ ’ రకానికి ముందే బుకింగ్లు
ఈ సారి పంటతోపాటు పండు సైజు కూడా బాగా ఉందంటున్న రైతులు
ఇండోర్: అందరూ ఎంతో ఇష్టంగా తినే మామిడి...
ఒక నేత అహం కన్నా దేశం మిన్న
ప్రధాన మంత్రిగా నరేంద్ర మోడీ ఏడు సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. ఆయన పాలన పట్ల చరిత్ర ఎలా తీర్పు చెపుతుందో భవిష్యత్తే నిర్ణయించాలి. ప్రస్తుతం ఆయన తీవ్రమైన సవాళ్ళను ఎదుర్కొంటున్నారు. చాలా కాలం...
బ్లాక్ ఫంగస్తో ఒకే ఆస్పత్రిలో 20 రోజుల్లో 32మంది మృతి
ఇండోర్: మధ్యప్రదేశ్లోని ఇండోర్లో 20 రోజుల వ్యవధిలో 32మంది బ్లాక్ ఫంగస్తో మరణించారని ఓ వైద్య అధికారి వెల్లడించారు. మహరాజ యశ్వంతరావు ప్రభుత్వ హాస్పిటల్లో ఈ మరణాలు సంభవించాయి. మృతుల్లో అధికభాగం కొవిడ్...