Saturday, April 20, 2024
Home Search

మహాత్ముడి - search results

If you're not happy with the results, please do another search
Question on Mahatma Gandhi triggers row at Bengal

సెకండరీ పరీక్షలో మహాత్ముడిపై వివాదాస్పద ప్రశ్న: బెంగాల్‌లో దుమారం

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎగ్జామినేషన్(డబ్లుబిబిఎస్‌ఇ) నిర్వహిస్తున్న సెకండరీ పరీక్షకు చెందిన చరిత్ర ప్రశ్నాపత్రంలో పొందుపరిచిన ఒక వివాదాస్పదమైన ప్రశ్నపై బెంగాల్‌లో దుమారం రేగుతోంది. జాతిపిత మహాత్మా గాంధీకి సంబంధించిన...
CM KCR paying floral tributes toMahatma Gandhi at MG Road

మహాత్ముడికి సిఎం కెసిఆర్‌ నివాళి…

హైదరాబాద్‌: మహాత్మ గాంధీజీ 153వ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి కెసిఆర్ నివాళులర్పించారు. సికింద్రాబాద్‌ ఎంజీ రోడ్డులో ఉన్న మహాత్మా గాంధీ విగ్రహం వద్ద సిఎం పుష్పాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు హరీశ్‌...
Governors tribute to Mahatma gandhi

మహాత్ముడికి నివాళులర్పించిన గవర్నర్లు, మంత్రులు

హైదరాబాద్: మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని లంగర్‌హౌస్‌లోని బాపుఘాట్‌లో గవర్నర్లు డా. తమిళిసై సౌందరరాజన్‌, బండారు దత్తాత్రేయ, మంత్రులు కెటిఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్,  వి. శ్రీనివాస్ గౌడ్, మహమూద్ అలీ, సత్యవతి...
Governor And CM KCR Pay Tributes To Mahatma Gandhi

మహాత్ముడికి గవర్నర్, సిఎం కెసిఆర్ ఘన నివాళి

హైదరాబాద్: మహాత్మగాంధీ 151వ జయంతిని పురస్కరించుకొని ఆయనకు తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్, ముఖ్యమంత్రి కెసిఆర్ ఘన నివాళులర్పించారు. లంగర్ హౌస్ లోని బాపూఘాట్ దగ్గర గాంధీ విగ్రహానికి అంజలి ఘటించారు. స్వీకర్...
Parliament security breach

ప్రథమ చికిత్సే పదివేలు!

గ్రామాలే దేశానికి పట్టుగొమ్మలని, గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి సాధిస్తేనే దేశం ప్రగతి పథంలో పరుగులు పెడుతుందని మహాత్ముడు ఏనాడో చెప్పారు. గ్రామ స్వరాజ్యం వెల్లివిరియాలన్నది ఆయన ప్రగాఢ వాంఛ. అయితే మహాత్ముడి అనేక...
Prime Minister Modi emphasis on Sabarmati Ashram

వారసత్వ సంపదను విస్మరించిన గత పాలకులు

మహాత్మా గాంధీ దార్హనికతే స్ఫూర్తిగా మా పాలన సబర్మతి ఆశ్రమంలో ప్రధాని మోడీ ఉద్ఘాటన అహ్మదాబాద్: దేశ వారసత్వ సంపదను పరిరక్షించడంలో గత ప్రభుత్వాలకు రాజకీయ చిత్తశుద్ధి లేదని ప్రధాని నరేంద్ర మోడీ విమర్శించారు. తన...

మన పివి భారత ‘రత్నం’

న్యూఢిల్లీ:కేంద్రప్రభుత్వం మరోసారి ‘భారత రత్న’పురస్కారాలను ప్రకటించింది. మాజీ ప్రధానులు పివి నరసింహారావు, చరణ్ సింగ్, ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త ఎం ఎస్ స్వామినాథన్‌లను అత్యున్నత పౌర పురస్కారాలతో సత్కరించింది. ప్రధాని నరేంద్ర మోడీ...
Gandhi is an inspiration

మనందరికీ గాంధీజీ స్ఫూర్తి: సత్యవతి

మహబూబాబాద్: స్వాతంత్య్ర ఉద్యమంలో సత్యం, అహింస మార్గం ఎంచుకుని మనందరికీ గాంధీజీ స్ఫూర్తిదాయకంగా నిలిచారని మంత్రి సత్యవతి రాథోడ్  కొనియాడారు. గాంధీ జయంతి సందర్భంగా మహాత్మా గాంధీ సేవలను రాష్ట్ర గిరిజన స్త్రీ...
TDP MPs sitting at Raj Ghat in Delhi

ఢిల్లీలోని రాజ్ ఘాట్ వద్ద టిడిపి ఎంపిల మౌనదీక్ష

దేశరాజధానిలో కొనసాగుతున్న నిరసనలు మన తెలంగాణ / హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్‌లో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ..మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడును తప్పుడు కేసులతో జైలుకు పంపడాన్ని నిరసిస్తూ దేశ రాజధాని ఢిల్లీలో టిడిపి నేతల...

దళిత ఆత్మగౌరవ పతాక

ఏ కులమంచు నన్ను వివరింపుల గూడిన కుంటి ప్రశ్నలన్ -/ వ్యాకుల పెట్టబోకుడది వ్యర్థము లోకపు మంచిచెడ్డలన్/ దూకియు మున్గకుండ నిటుదూరములన్ బడివచ్చినాడ ఈ/ యాకతి నేమికల్గు? హదయాకతి జూచి సమాదరించరే!/ అని...
My path Gandhism: KCR

గాంధేయం నా మార్గం

ఉద్యమానికి, పాలనకు మహాత్ముడి బోధనలే స్ఫూర్తి మనతెలంగాణ/ హైదరాబాద్ : మనది న్యాయపథం.. మ నది ధర్మపథం, సకల జనుల సంక్షేమమే మనకు సమ్మ తం.. సర్వతోముఖాభివృద్ధే మన అభిమతం అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు...
Bhumana Karunakar Reddy as Chairman of TTD Board

టిటిడి చైర్మన్‌గా భూమన కరుణాకర్ రెడ్డి

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి చైర్మన్‌గా భూమన కరుణాకర్‌ రెడ్డిని నియమించింది. ప్రస్తుతం ఉన్న బోర్డు పదవీకాలం ఆగస్టు 8న ముగియనున్న నేపధ్యంలో కొత్త పాలక...

సిఎం కెసిఆర్ పాలనలోనే గ్రామ స్వరాజ్యం

మహాత్ముడి కలలు సాకరం చేస్తున్నాం తెలంగాణలోని ప్రతి సంక్షేమ పథకం దేశానికి ఆదర్శం అభివృద్ధిలో ముందుంది ‘కోహెడ మండలం’ రూ. 2 కోట్ల 66 అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవంలో హుస్నాబాద్...
Let's protect the environment: Kishan Reddy

పర్యావరణాన్ని పరిరక్షించుకుందాం : కిషన్‌రెడ్డి

హైదరాబాద్ : ప్రకృతిని కాపాడుకుందాం.. పర్యావరణాన్ని పరిరక్షించుకుందాం.. అని - ఐక్యరాజ్యసమితి వేదికగా ప్రపంచ దేశాలకు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి. కిషన్‌రెడ్డి పిలుపునిచ్చారు. పర్యాటక రంగంలో ఆర్థిక ప్రగతి, సామాజిక,...

సర్వసుందరంగా పంచాయతీలు

పంచాయతీ రాజ్ వ్యవస్థను 1993లోని 73వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా పంచాయతీ రాజ్ రాజ్యాంగబద్ధం చేయబడింది. ఈ బిల్లును 22 డిసెంబర్ 1992న లోక్‌సభ, అదే విధం గా 23 డిసెంబర్...
RSS Jamaat

ఆర్‌ఎస్‌ఎస్-జమాతే చర్చలు!

ప్రస్తుతం మన దేశంలో ఆర్‌ఎస్‌ఎస్‌కు ఏదీ అసాధ్యం కాదు. గుర్రం, ఏనుగులను కూడా ఎగిరేట్లు, తాబేళ్లను పరుగెట్టేట్లు చేయగలదు. అలాంటిది ముస్లిం సంస్థలను తమ దారికి తెచ్చుకోవటం అసాధ్యమా? కొద్ది వారాల క్రితం...
Revanth Reddy Sensational Comments

దేశ భద్రతను పట్టించుకోని బిజెపి: రేవంత్ రెడ్డి

హైదరాబాద్ : వ్యక్తిగత అంశాలపై చర్చ పెట్టకుండా ప్రజల సమస్యలపై పోరాడేందురు ముందుకు రావాలని పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పార్టీ శ్రేణులకు విజ్ఞప్తి చేశారు. మనకున్న చిన్న చిన్న సమస్యల కంటే...
Arvind Kejriwal asks Gujarat people on AAP CM Candidate

కరెన్సీ నోట్లపై దేవుళ్ల చిత్రాలు ఉంచుదాం

ప్రధాని మోడీకి కేజ్రీవాల్ విజ్ఞప్తి న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్రమోడీకి ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అరుదైన విజ్ఞప్తి చేశారు. కొత్త కరెన్సీ నోట్లపై మహాత్ముడి చిత్రంతోపాటు లక్ష్మి, విఘ్నేశ్వరుడి దేవతా రూపాలను ఉంచాలని...
Hindu Mahasabha condemned for portrayal of Mahatma as Mahishasura

నవరాత్రుల ముసుగులో జాతిపితకు చేసిన పరాభవాన్నిముక్తకంఠంతో ఖండించాలి: ఉప్పల శ్రీనివాస్ గుప్త

మన తెలంగాణ /సిటీ బ్యూరో: దేవీ నవరాత్రులు దేశంలోనే అత్యాద్భుతంగా సాగే కోల్ కతా లోని రూభి క్రాసింగ్ వద్ద అఖిల భారత హిందూ మహాసభ ఏర్పాటు చేసిన దుర్గామాత విగ్రహంలో మహిషాసుని...
CM KCR Inaugurates Gandhi Statue at Gandhi Hospital

గాంధీలో బాపూజీ విగ్రహాన్ని ఆవిష్కరించిన సిఎం కెసిఆర్‌

హైదరాబాద్: సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో హెచ్ఎండిఏ ఆధ్వర్యంలో 16 అడుగుల మహాత్ముడి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదివారం బాపూజీ విగ్రహాన్ని ఆవిష్కరించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో...

Latest News