Home Search
మెరుగైన ఫలితాలు - search results
If you're not happy with the results, please do another search
స్కిన్కేర్ కోసం 5% నియాసినమైడ్తో నైకా స్కిన్ఆర్ఎక్స్ 10% విటమిన్ సీ సెరమ్..
హైదరాబాద్: నైకా స్కిన్ఆర్ఎక్స్ యొక్క విటమిన్ సీ శ్రేణికి తాజా జోడింపు–10% విటమిన్ సీ సెరమ్ తో 5% నియాసినమైడ్ జోడించి మీ చర్మాన్ని పునరుజ్జీవింపజేయండి. ప్రకాశవంతంగా మలచండి మరియు ధృడంగా చేయండి....
చేపపిల్లల ఉత్పత్తిలో స్వయం సమృద్ధిని సాధించాలి
మత్స్యశాఖ సమీక్షలో మంత్రి తలసాని
హైదరాబాద్: చేప పిల్లల ఉత్పత్తిలో రాష్ట్రం స్వయం సమృద్ది సాధించేలా ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమ శాఖల మంత్రి మంత్రి తలసాని శ్రీనివాస్...
టెట్ పేపర్ 3?
భాషా పండితుల కోసం టెట్ పేపర్ 3
పరిశీలిస్తున్న ప్రభుత్వం
త్వరలో స్పష్టత వచ్చే అవకాశం
ఇప్పటికే ఎపిలో పేపర్ 3 నిర్వహణ
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో నిర్వహించనున్న టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్)లో భాషా పండితుల కోసం పేపర్...
అన్ని రంగాల్లోనూ సమానపాత్ర
మనతెలంగాణ/హైదరాబాద్ : అంతర్జాతీయ మహిళా దినోత్సవం’ పురస్కరించుకుని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు రాష్ట్రమహిళలకు శుభాకాంక్షలు తెలిపారు. సమాజంలో పురుషుడితో పాటుగా అన్ని రంగాల్లో మహిళలు సమాన పాత్ర పోషిస్తున్నారని సిఎం అ న్నారు. కుటుంబ...
నీరాలో పోషక విలువలు అధికం
క్యాన్సర్ వ్యాధి నిరోధక శక్తి ఉంది
ఇది తాగితే కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండా అరికట్టవచ్చు
మంత్రి శ్రీనివాస్గౌడ్తో తెలిపిన
ఉస్మానియా శాస్త్రవేత్తల బృందం
హైదరాబాద్: నీరాలో (పోషక విలువలు) క్యాన్సర్ వ్యాధి నిరోధక శక్తిని కలిగి ఉన్నాయని,...
వరుస వైఫల్యాలతో సింధు సతమతం
ఇక కెరీర్లో మరో టైటిల్ సాధించడం కష్టమేనా?
మన తెలంగాణ/క్రీడా విభాగం: ఒకప్పుడూ ప్రపంచ మహిళల బ్యాడ్మింటన్లో ఎదురులేని శక్తిగా కొనసాగిన భారత స్టార్ షట్లర్, తెలుగుతేజం పి.వి.సింధు కొన్నేళ్లుగా వరుస వైఫల్యాలు చవిచూస్తోంది....
తప్పిస్తున్నట్టు గంటన్నర ముందు చెప్పారు: విరాట్ కోహ్లి
ముంబై: వన్డే కెప్టెన్సీ నుంచి తనను తప్పిస్తున్న విషయాన్ని సెలెక్టర్లు కేవలం గంటన్నర ముందే చెప్పారని విరాట్ కోహ్లి పేర్కొన్నాడు. అది కూడా టెస్టు జట్టును ప్రకటించడానికి కాల్ చేసినప్పుడూ త్నతో చెప్పారన్నాడు....
లింగ నిష్పత్తి మార్పు సంకేతమేనా?
భారతదేశంలోని ప్రధాన సమస్యలలో లింగవివక్ష ఒకటి. భారతీయ సమాజం పితృస్వామిక సమాజం. దానిని అనుసరించి లింగ వివక్ష అనాదిగా దేశంలో కొనసాగుతూనే ఉంది. ఇది కేవలం భారతదేశానికే పరిమితం కాదు, ప్రపంచ వ్యాప్తంగా...
ఫిట్స్కు నియంత్రణ అందుబాటులో మందులు
మందులతో తగ్గకుంటే సర్జరీ, ఫేస్ మేకరతో తగ్గించే అవకాశం
ఈవ్యాధితో బాధపడుతున్నవారు పెళ్లి చేసుకోవచ్చు: డా. సీతా జయలక్ష్మి
మన తెలంగాణ,సిటీబ్యూరో: ఫిట్స్పై ఇప్పటికే ప్రజల్లో అపోహలున్నాయని, వీటితో బాధపడే వారిని అన్ని పనులకు దూరంగా...
జలియన్వాలా బాగ్ మారణకాండతో పోల్చినందుకే ఐటి దాడులు
కేంద్రంపై శరద్ పవార్ ఆరోపణ
న్యూఢిల్లీ: ఉత్తర్ ప్రదేశ్లోని లఖింపూర్ ఖేరీ హింసాకాండను బ్రిటిష్ పాలనలో జరిగిన జలియన్వాలా బాగ్ మారణకాండతో తాను పోల్చినందుకే మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ బంధువులు, అనుచరుల ఇళ్లపైన...
కోల్కతాకు పరీక్ష!
నేడు బెంగళూరుతో పోరు
దుబాయి: ఐపిఎల్ రెండో దశలో భాగంగా సోమవారం జరిగే మ్యాచ్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో కోల్కతా నైట్రైడర్స్ తలపడనుంది. తొలి దశలో అంతంత మాత్రం ఆటతో నిరాశ పరిచిన కోల్కతా...
అభివృద్ధి పథంలో దక్షిణ మధ్య రైల్వే సరుకు రవాణా
2020 ఆగస్టులో జరిగిన లోడిరగ్తో పోలిస్తే 2021 ఆగస్టులో 51% అధికం
సిమెంట్ లోడిరగ్లో గత సంవత్సరాలోని ఏ ఆగస్టు నెలతో పోల్చినా 2021 ఆగస్టులో మెరుగైన ఫలితాలు నమోదు
హైదరాబాద్: దక్షిణ మధ్య రైల్వే...
తెలంగాణ రైతు కంట పన్నీరు
రైతు ఆత్మహత్యల విషాదశకానికి తెరదించిన కెసిఆర్ వ్యవసాయ విధానాలు
రైతుల ఇంట ఆనందబాష్పాలు
దేశంలోనే రైతు ఆత్మహత్యలు అతి తక్కువగా సంభవించిన రాష్ట్రం తెలంగాణ అని పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం ప్రకటన
2018లో 900 రైతు ఆత్మహత్యలు...
వ్యాక్సినేషన్ ప్లాన్ సక్సెస్….!
విజయవంతంగా కొనసాగుతున్న టీకా పంపిణీ
మరే రాష్ట్రంలో లేని విధంగా హైరిస్క్ గ్రూప్లకు ప్రాధాన్యం
వీలైనంత ఎక్కువ మందికి ఇచ్చేందుకు ముమ్మరంగా ఏర్పాట్లు
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో వ్యాక్సినేషన్ ప్లాన్ సక్సెస్ అవుతోంది. సిఎం కెసిఆర్ ఆదేశాలతో...
కొవిడ్పై పోరులో యాంటీబాడీ థెరపీ కీలక పాత్ర
కొవిడ్ రోగుల్లో కొన్ని గంటల్లోనే సత్ఫలితాలు
ఢిల్లీ గంగారామ్, బిఎల్కె మాక్స్ ఆస్పత్రుల డాక్టర్ల భరోసా
న్యూఢిల్లీ :ఇద్దరు కొవిడ్ రోగుల్లో మోనోక్లోనల్ యాంటీబాడీ థెరపీతో 12 గంటల్లోనే సత్ఫలితాలు వచ్చాయని ఢిల్లీ లోని...
సరళీకృత విధానాల అపహాస్యం!
సరళీకృత విధానాల పేరుతో లాభదాయకమైన ప్రభుత్వ రంగ సంస్థలను వరుసగా ప్రైవేట్పరం చేయడం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పోటీ పడుతున్నాయి. ఆర్ధిక సంస్కరణలు అంటే కార్పొరేట్ సంస్థలకు మొత్తం ఆర్ధిక వ్యవస్థను...
కరోనా రోగులు కోలుకున్న 9 నెలల తర్వాత టీకా
ప్రభుత్వ ప్యానెల్ సిఫార్సు
న్యూఢిల్లీ : కరోనా రోగులు వైరస్ నుంచి కోలుకున్నాక నాలుగు నుంచి ఎనిమిది వారాల తరువాత కొవిడ్ టీకా తీసుకోవచ్చని కేంద్ర ఆరోగ్యశాఖ ప్రస్తుత నిబంధనలు చెబుతున్నాయి. కానీ ఇప్పుడు...
బెంగాల్లో ఎన్నికల ప్రచారానికి ఎఐఎంఐఎం శ్రీకారం
మెటియాబ్రజ్ స్థానం నుంచి ఓవైసీ తొలిర్యాలీ ప్రారంభం
హైదరాబాద్: ఎఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైపీ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. మైనారిటీల ఆధిపత్యం ఉన్న మెటియాబ్రజ్ ప్రాంతంలో ఈ నెల 25న ర్యాలీ తీయనున్నారు. గతేడాది...
జిహెచ్ఎంసి ఎన్నికల్లో ఎగిరేది గులాబీ జెండానే
గతంలో కన్నా మెరుగైన ఫలితాలు సాధిస్తాం...
ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బి.వినోద్కుమార్ వెల్లడి
మన తెలంగాణ/హైదరాబాద్ : జిహెచ్ఎంసి ఎన్నికల్లో ఎగిరేది గులాబీ జెండానేనని, గతంలో కన్నా మెరుగైన ఫలితాలు సాధిస్తామని ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు...
ట్రంప్ వీసా రుసరుసలతో సొంత నష్టం 100 బిలియన్ డాలర్లు
విదేశీ నిపుణులకు ఎసరుతో స్వదేశీ లాస్
చితికిన ఆర్థిక వ్యవస్థపై మరింత భారం
వాషింగ్టన్ : విదేశీ ఐటి ఇతరత్రా నిపుణుల వీసాలపై ట్రంప్ ప్రభుత్వం విధించిన ఆంక్షలతో అమెరికా కంపెనీలకు భారీ నష్టం...