Home Search
యెమెన్ - search results
If you're not happy with the results, please do another search
తొక్కిసలాటలో 85 మంది దుర్మరణం
సనా : పశ్చిమాసియా దేశం యెమన్లో గురువారం జరిగిన తొక్కిసలాటలో కనీసం 85 మంది ఊపిర్లాడక మృతి చెందారు. వందలాది మంది పేదలు, సాయంకోసం ఆశగా వచ్చిన వారు కాళ్లు చేతులు విరిగి...
హక్కులపై ద్వంద్వ ప్రమాణాలు!
ఉక్రెయిన్పై రష్యా పూర్తి స్థాయి దండయాత్రకు పాల్పడడం అనేక యుద్ధ నేరాలకు దారితీసింది. అంతర్జాతీయంగా ఇంధనం, ఆహార సంక్షోభానికి దారితీసింది. నిస్సహాయంగా ఉంటున్న అంతర్జాతీయ బహుళపక్ష వ్యవస్థలు మరింత బలహీనం కావడానికి దారితీసింది....
రష్యా-ఉక్రెయిన్ యుద్ధ కారణం
ఉక్రెయిన్ సంఘర్షణకు రష్యా పట్ల అమెరికా శత్రుత్వమే మూలకారణం. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి 23 ఫిబ్రవరి 2023 న ఒక తీర్మానన్ని ఆమోదించింది. దీని ప్రకారం వివాదానికి మూలకారణాన్ని పరిష్కరించని ఏ ప్రతిపాదన...
చైనా యుద్ధ కాంక్ష
సంపాదకీయం: ఒక దాని వెంట ఒకటిగా, కన్నుమూసి తెరిచేలోగా అనే మాదిరిగా జరిగిన రెండు సన్నివేశాలు ప్రపంచ ఆధిపత్యం కోసం చైనాలో పెరుగుతున్న ఆరాటాన్ని స్పష్టంగా రుజువు చేశాయి. కొంత కాలంగా ఆ...
మారణహోమాల్లో అష్టమ స్థానం!
భారత దేశంలో ఉన్న మైనారిటీల పట్ల బిజెపి ప్రభుత్వం విచక్షణా రహితంగా వ్యవహరిస్తోందని, ప్రపంచంలో జరిగే 14 సామూహిక హత్యకాండల్లో ఒకటి భారత దేశంలో జరుగుతోందని ‘ఎర్లీ వార్నింగ్ ప్రాజెక్టు’ హెచ్చరించింది. సామూహిక...
ప్రపంచవ్యాప్తంగా బానిసత్వంలో 5కోట్ల ప్రజలు
యూఎన్ఒ అనుబంధ సంస్థ ఐఎల్ఒ వెల్లడి
జెనీవా: ప్రపంచవ్యాప్తంగా సుమారు 50మిలియన్ల ప్రజలు గతేడాది కాలంగా ఆధునిక బానిసత్వంలో బతుకుతున్నారని యూఎన్ లేబర్ ఆర్గనైజేషన్ (ఐఎల్ఒ) వేసింది. కార్మిక లేదా వివాహ రూపంలో ఆధునిక...
రెండున్నర ఏళ్లలో విదేశాలకు చెక్కేసిన 28లక్షల మంది భారత పౌరులు!
న్యూఢిల్లీ: గడిచిన రెండున్నరేళ్లలో ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం 28 లక్షల మందికి పైగా భారతీయులు విదేశాలకు వెళ్లి పోయినట్లు తాజాగా కేంద్రం వెల్లడించిన డేటా ద్వారా తెలిసింది. ఇలా ఉపాధి కోసం...
భారతీయులు 60 దేశాలకు వీసా లేకుండా వెళ్లవచ్చు!
న్యూఢిల్లీ: భారత పాస్ పోర్ట్ కలిగిన వారు ఇకపై వీసా లేకుండా 60 దేశాలకు వెళ్లవచ్చు. గతంలో ఇది 23 దేశాలకే పరిమితమై ఉండేది. ఇటీవల విడుదల చేసిన గ్లోబల్ పాస్పోర్ట్ ర్యాంకింగ్...
‘ప్రజాస్వామ్యార్థం’ జాతీయ ధర్మార్పణం
ప్రజాస్వామ్యార్థం జాతీయ ధర్మార్పణం (నేషనల్ ఎండోమెంట్ ఫర్ డెమోక్రసీ - ఎన్.ఇ.డి.) అమెరికా ప్రభుత్వ నిధులతో ప్రైవేట్లు నడిపే సంస్థ. రాజకీయ- వ్యాపార సమూహాలు, కార్మిక సంఘాలు, స్వేచ్ఛా మార్కెట్లు వగైరా ప్రజాస్వామ్య...
మరో మానవ విషాదం!
ఎవరిది ధర్మపక్షం, మరెవరిది కాదు అనే దానిని అటుంచితే యుద్ధం సృష్టించే మానవ విషాదం అంతా ఇంతా అని చెప్పనలవికానిది. యుద్ధమంటే శత్రు సేనల ముఖాముఖీ పోరాటమే కావాలి గాని, అవతలి...
సౌదీలో ఒకే రోజు 81 మందికి మరణశిక్ష
ఉగ్రవాదుల ముద్రలతో మట్టుపెట్టారు
దుబాయ్ : సౌదీ అరేబియాలో చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఒకేరోజు 81 మందికి మరణశిక్ష అమలు పర్చారు. ప్రాణాలు తీశారు. ఉగ్రవాద ఘటనల నేరాలతో దోషులుగా నిర్థారణ అయిన...
టెర్రరిజం అంతమెప్పుడు?
దాదాపు 14ఏళ్ల కిందటి (2008 జూలై) అహ్మదాబాద్ వరుస బాంబు పేలుళ్ల కేసులో స్పెషల్ కోర్టు శుక్రవారం నాడు విధించిన శిక్షల్లో కొట్టవచ్చినట్టు కనిపించిన విశేషం ఒకేసారి 38మందికి ఉరిశిక్ష పడడం. గతంలో...
హుతీలపై సౌదీ భద్రతా బలగాల దాడులు: 14 మంది మృతి
సనా: యుఎఇ రాజధాని అబుధాబిపై యెమెన్ హుతీ తిరుగుబాటుదారులు దాడులు చేయడంతో ఇద్దరు భారతీయులతో సహా మరో ముగ్గురు దుర్మరణం చెందారు. దీనికి ప్రతీకారంగా సౌదీ అరేబియా సైన్యం యెమెన్ రాజధాని సనాపై...
అబుదాబి ఎయిర్ పోర్టుపై డ్రోన్ దాడి.. ఇద్దరు భారతీయులు మృతి
దుబాయి: యుఎఈ రాజధాని అబుదాబిపై డ్రోన్లతో ఉగ్రవాదులు దాడి జరిపారు. అబుదాబి ఎయిర్ పోర్టు సమీపంలో జరిగిన ఈ దాడిలో మూడు ఆయిల్ ట్యాంకర్లు పేలిపోయాయి. దీంతో భారీగా మంటలు చెలరేగాయి. వెంటనే...
మేఘ విచ్ఛిత్తికి మోక్షగుండం విరుగుడు
20వ శతాబ్దం మొదట్లో మోక్షగుండం విశ్వేశ్వరయ్య మైసూరులో గల ఆనకట్ట కృష్ణరాజ సాగర్కు చీఫ్ ఇంజినీరుగా పని చేశారు. హైదరాబాద్ను మూసీ నది వరదల నుంచి రక్షించడానికి పథకాలను రూపొందించారు. 1908లో స్వచ్ఛంద...
హౌతీ క్షిపణి దాడిని అడ్డుకున్న సౌదీ అరేబియా
దుబాయి : యెమెన్ హౌతీ తిరుగుబాటు వర్గాల క్షిపణి దాడిని సౌదీ అరేబియా అడ్డుకుంది. దీంతో ఆ క్షిపణి శిధిలాలు పొరుగున ఉన్న డమ్మంకు సమీపాన కూలడంతో ఇద్దరు పిల్లలు గాయపడ్డారు. ఈమేరకు...
కశ్మీర్నూ విడిపించుకుంటాం
అల్ఖైదా ప్రకటన
ప్రకటన వెనుక పాక్ హస్తముందని కేంద్రం అనుమానం
న్యూఢిల్లీ: ఆఫ్ఘన్నుంచి మంగళవారం రాత్రి అమెరికా చిట్టచివరి సైనికుడు వెళ్లిపోయిన వెంటనే అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ అల్ ఖౌదా తాలిబన్లకు కంగ్రాట్స్ చెప్పింది. ఇలాగే...
సౌదీ విమానాశ్రయంపై డ్రోన్ దాడి: విమానం ధ్వంసం
దుబాయి: నైరుతి సౌదీ అరేబియా లోని అభా విమానాశ్రయంపై మంగళవారం డ్రోన్తో బాంబు దాడి జరిగింది. ఈ సంఘటనలో ఎనిమిది మంది గాయపడ్డారు. ఒక విమానం దెబ్బ తిన్నట్టు ఆ దేశ మీడియా...
మూడేళ్ల ప్రయాణ నిషేధం తప్పదు
భారత్కు వెళ్లే పౌరులకు సౌదీ హెచ్చరిక
దుబాయ్: భారత్తోసహా తాము కొవిడ్-19 రెడ్ లిస్టులో చేర్చిన దేశాలకు తమ దేశ పౌరులు ఎవరైనా ప్రయాణించిన పక్షంలో మూడేళ్లపాటు ప్రయాణ నిషేధంతోపాటు భారీ జరిమానాలు ఎదుర్కోక...
మోడీకి చమురు ధరల పీడ కలలు!
సోమవారం నాడు అంతర్జాతీయ మార్కెట్లో పీపా ముడి చమురు ధర 70.82 డాలర్లు (2019 మే తరువాత ఇది గరిష్ఠం) పలికి 68 డాలర్లకు పడిపోయింది. మంగళవారం భారతీయ కాలమానం ప్రకారం ఉదయం...