Home Search
రిమ్స్ - search results
If you're not happy with the results, please do another search
భార్య ఆత్మహత్య చేసుకుందని భర్త పురుగుల మందు తాగి
ఆదిలాబాద్: నవదంపతులు ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలంలోని కొల్హరి గ్రామంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... పది నెలల క్రితం మహారాష్ట్రకు చెందిన పల్లవిని కొల్హరి గ్రామానికి...
పురుగుల మందు తాగి నవ దంపతుల ఆత్మహత్య
గుడిహత్నూర్: ఆదిలాబాద్ జిల్లా, గుడిహత్నూర్ మండలం, కొలహరి గ్రామానికి చెందిన సేవాలే విజయ్, పల్లవి అనే నవ దంపతులు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారని ఎస్ఐ సయ్యద్ ఇమ్రాన్ తెలిపారు. ఎస్ఐతోపాటు...
కొల్హారిలో వ్యక్తి పై హత్యాయత్నం
గుడిహత్నూర్:మండలంలోని కొల్హారి గ్రామ శివారులో కొల్హారి గ్రామానికి చెందిన బెదాడే శంకర్ అనే వ్యక్తి పై గుర్తు తెలియని యువకులు గొడ్డలితో దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడిన సంఘటన మండలంలో కలకలం రేపింది....
బర్త్ డే వేడుకలో బాలుడిని పొడిచి చంపిన క్లాస్మెట్
రాంఛీ: 14 ఏళ్ల బాలుడు బర్త్ డే వేడుకలు జరుపుకుంటుండగా అతడిని క్లాస్మెట్ కత్తి పొడిచి చంపిన సంఘటన ఝార్ఖండ్లోని హజరిబాగ్లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... బాలుడు(14) తన స్నేహితులతో...
70 శాతం పోలింగ్ నమోదు
ప్రశాంతంగా ముగిసిన పోలింగ్...
అత్యధికంగా మెదక్, అత్యల్పంగా హైదరాబాద్
పట్టణాలకంటే, గ్రామీణ ప్రాంతాల్లో కదిలిన ఓటర్లు
మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో 4 గంటలకే ముగిసిన పోలింగ్
సాయంత్రం 5 గంటల వరకు క్యూలో ఉన్నవారికి ఓటు అవకాశం
ఆదిలాబాద్...
ఎన్నికలలో విషాదం..
ఆదిలాబాద్ ,పటాన్చెరు: అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా వేర్వేరు సంఘటనలో ముగ్గురు మృతి చెందారు. ఓటు వేసేందుకు వచ్చిన ఇద్దరు వృద్ధులతోపాటు, ఎన్నికల విధుల్లో పాల్గొనేందుకు వచ్చిన అధికారికి గుండెపోటుతో రావటంతో కుప్పకూలి అక్కడికక్కడే...
70% పోలింగ్ ప్రశాంతం
పల్లెల్లో ఓట్ల జోరు
అత్యధికం 91.51%, అత్యల్పం యాకుత్పుర 39%
పట్టణాలకంటే గ్రామీణ ప్రాంతాల్లోనే అధిక ఓటింగ్
అక్కడక్కడా చెదురుమదురు సంఘటనలు
మొరాయించిన ఇవిఎంలు..
ఆలస్యంగా ప్రారంభమైన పోలింగ్
సమస్యాత్మక నియోజకవర్గాల్లో సాయంత్రం 4...
భార్యపై భర్త కిరోసిన్ పోసి తగలబెట్టాడు….
రాంఛీ: మద్యం మత్తులో భార్యపై భర్త కిరోసిన్ పోసి తగలబెట్టిన సంఘటన ఝార్ఖండ్లోని ఛత్రా జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... సురహిబాగ్ గ్రామంలో కుల్దీప్ కుమార్ డంగి అనే వ్యక్తి...
తెలంగాణలో వైద్య విప్లవం
13MB01
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో వైద్య విద్య విప్లవం కొనసాగుతోంది. గతేడాది ఒకేసారి ఎనిమిది మెడికల్ కాలేజీలను ప్రారంభించిన ప్రభుత్వం, శుక్రవారం మరో తొమ్మిది మెడికల్ కాలేజీలను ప్రారంభించనుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక...
హైదరాబాద్లో నూతన కార్ కేర్స్టూడియోలు ప్రారంభించిన టర్టెల్ వ్యాక్స్
హైదరాబాద్: చికాగో కేంద్రంగా కార్ కేర్ సేవలనందిస్తున్న, అవార్డులు గెలుచుకున్న కంపెనీ టర్టెల్ వ్యాక్స్, ఇంక్ నేడు తమ మూడు సరికొత్త కో బ్రాండెడ్ కార్ కేర్ స్టూడియోలను హైదరాబాద్లో జెనెక్స్, ఎక్స్ప్లోడర్,...
మరో పది పదిహేను నిమిషాల్లో ఇంటికి.. అంతలోనే..
గుడిహత్నూర్ ః మరో పది పదిహేను నిమిషాల్లో ఇంటికి చేరుకోవాల్సిన వారి పట్ల విధి కన్నెర్ర చేసింది. వారు ప్రయాణిస్తున్నా ఆటో వెనుక నుండి వచ్చిన గుర్తు తెలియని వాహనం వారిపాలిట మృత్యు...
నెత్తురోడిన జాతీయ రహదారి
గుడిహత్నూర్ : మరో పదిహేను నిమిషాల్లో ఇంటికి చేరుకోవాల్సిన వారి పట్ల విధి కన్నెర్ర చేసింది. వారు ప్రయాణిస్తున్న ఆటో వెనుక నుంచి వచ్చిన గుర్తు తెలియని వాహనం మృత్యు శకటమైంది. గుడిహత్నూర్...
కొత్తగా మరో 8 మెడికల్ కాలేజీలు
హైదరాబాద్ : పేదలకు మెరుగైన వైద్యమే లక్ష్యంగా జిల్లాకో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలని భావించిన రాష్ట్ర ప్రభుత్వం, ఆ దిశగా వడివడిగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 26 వైద్య కళాశాలల్లో...
రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలు
గుడిహత్నూర్ : మండలంలోని డోంగర్గావ్ గ్రామ సమీపంలో బుధవారం జరిగిన ఘోర ప్రమాదంలో ఇద్దరు తీవ్ర గాయపడ్డారు. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం ... మండలంలోని కొల్హారి గ్రామానికి చెందిన తగిరే ప్రకాష్...
అడవి పంది దాడిలో బాలికకు తీవ్ర గాయాలు
గుడిహత్నూర్ః మండలంలోని డోండర్ గావ్ గ్రామ శివారులో గురువారం సాయంత్రం స్వప్న అనే బాలిక పై అడవి పంది దాడి చేసి తీవ్రంగా గాయపర్చింది. ప్రత్యేకక్ష సాక్షుల కథనం ప్రకారం .. బాలిక...
అడవి పంది దాడిలో బాలికకు గాయాలు
గుడిహత్నూర్: మండలంలోని డోండర్ గావ్ గ్రామ శివారులో గురువారం సాయంత్రం స్వప్న అనే బాలిక పై అడవి పంది దాడి చేసి తీవ్రంగా గాయపర్చింది. ప్రత్యేక్ష సాక్షుల కథనం ప్రకారం .. బాలిక...
ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ లక్షం
ఆదిలాబాద్ : పేద ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించడమే లక్షంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని , ప్రభుత్వ ఆసుపత్రులల్లో అన్ని సౌకర్యాలను అందుబాటులో ఉంచుతూ ఇబ్బంది తలెత్తకుండా చూస్తోందని ఎమ్మెల్యే జోగు...
ఎంఎల్ఎ లు బాపూరావు, రోహిత్రెడ్డిలకు త్రుటిలో తప్పిన ప్రమాదం
తాండూరు: ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావు రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో మంత్రి ఇంద్ర కరణ్రెడ్డిని కలిసి ఆదిలాబాద్ జిల్లాకు వస్తున్న క్రమంలో నేరడిగొండ మండలం కొరటికల్ రోడ్డు మూల వద్ద...
ఎమ్మెల్యేలు బాబురావు, రోహిత్రెడ్డిలకు తృటిలో తప్పిన ప్రమాదం
బోథ్/తాండూరు: ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో మంత్రి ఇంద్ర కరణ్రెడ్డిని కలిసి ఆదిలాబాద్ జిల్లాకు వస్తున్న క్రమంలో నేరడిగొండ మండలం కొరటికల్ రోడ్డు మూల వద్ద...
హజ్ యాత్రికుల చివరి బ్యాచ్
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రం నుండి హజ్ యాత్రకు వెళ్ళే పిలిగ్రిమ్స్ చివరి బ్యాచ్కు మంత్రి మహమూద్ అలీ జెండాఊపి ప్రారంభించారు. గురువారం సాయంత్రం హజ్హౌజ్ నుండి హజ్ యాత్రికుల చివరి బ్యాచ్...