Home Search
వినియోగదారులకు - search results
If you're not happy with the results, please do another search
తెలంగాణ ఐటికి మరో గౌరవం
రాష్ట్రానికి విన్స్ గోల్డ్ ఇ గవర్నెన్స్ అవార్డు ప్రదానం
మనతెలంగాణ/హైదరాబాద్: ఐటి రంగంలో తెలంగాణప్రభుత్వం మరోసారి జాతీయస్థాయి అవార్డును గెలుచుకుంది. కేంద్రప్రభుత్వం రిఫార్మ్ అండ్ పబ్లిక్ గ్రీవెన్స్సెస్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ...
రేషన్ దుకాణాల్లో ఇపాస్ యంత్రాల మొరాయింపు
హైదరాబాద్: గ్రేటర్లో రేషన్ దుకాణాల ద్వారా ప్రతి నెలా పంపిణీ చేసే రేషన్ దుకాణాల్లో ఈపాస్ యంత్రాలు మొరాయింపుతో సకాలంలో కార్డులదారులకు సరుకులు తీసుకోలేని పరిస్దితి ఏర్పడింది. దీంతో పేదలు గంటల తరబడి...
వడ్డీ రేట్లలో మార్పులేదు
రెపో రేటు 5.15% కొనసాగింపు, రిటైల్ ద్రవ్యోల్బణం పెరుగుదలే కారణం
2020-21లో జిడిపి 6%గా అంచనా, ఆర్బిఐ ద్రవ్య విధాన కమిటీ నిర్ణయాలు వెల్లడి
ముంబై: ఆర్బిఐ(భారతీయ రిజర్వు బ్యాంక్) ఈసారి కూడా రెపో రేటును...
వాస్తవిక ఆర్థిక సర్వే నివేదిక
సంపద -ఆనేది కాంతివంతమైన దీపం లాంటిది. ఎలాంటి తారతమ్యాలు లేకుండా అన్ని వైపులా తన కాంతిని వెదజల్లుతుంది. డబ్బు అన్నిటికంటే పదునైన ఆయుధం. మీ సమస్యలను అతివేగంగా పరిష్కరించగల గొప్ప సాధనం”. ఈ...
భారత్లో విడుదల కానున్న గెలాక్సీ ఎ51 స్మార్ట్ఫోన్
ముంబై: ప్రముఖ ఎలక్ట్రానిక్ దిగ్గజ సంస్థ శాంసంగ్ తన కొత్త స్మార్ట్ఫోన్ గెలాక్సీ ఎ51ను బుధవారం ఇండియన్ మార్కెట్ లో విడుదల చేయనుంది. ఈ స్మార్ట్ ఫోన్లో ఫాస్ట్ చార్జింగ్ తో పాటు...
జొమాటో చేతికి ఉబెర్ ఈట్స్
రూ.2500 కోట్లకు కొనుగోలు
జోమాటో ప్లాట్ఫామ్కు ఉబెర్ కస్టమర్ల మార్పు
న్యూఢిల్లీ : ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో తమ వ్యాపారాన్ని పెంచుకుంటోంది. వాటా ఒప్పందం ద్వారా ఫుడ్ డెలివరీ సంస్థ ఉబెర్ ఈట్స్ ఇండియాను...
కస్టమర్లకు ఆఫర్ను ప్రకటించిన బిఎస్ఎన్ఎల్
న్యూఢిల్లీ: బిఎస్ఎన్ఎల్ తన కస్టమర్లకు జబర్దస్త్ ఆఫర్ ను ప్రకటించింది. బిఎస్ఎన్ఎల్ ఫ్రీపెయిడ్ వినియోగదారులకు ప్లాన్ ముగిసిన తర్వాత కూడా వారం రోజుల పాటు వ్యాలిడిటీని అందిస్తున్నట్టు ప్రకటించింది. బిఎస్ఎన్ఎల్ ప్లాన్ 105,...
రూ.6299కే నయా స్మార్ట్ఫోన్…
ముంబై: స్మార్ట్ ఫోన్ కొనాలనుకునేవారికి ఇది ఖచ్చితంగా గుడ్న్యూస్ అని చెప్పవచ్చు. ప్రముఖ ఎలక్ట్రానిక్ మొబైల్స్ తయారీదారు లావా 'జడ్71' పేరిట తన కొత్త స్మార్ట్ఫోన్ను మార్కెట్లోకి విడుదల చేసింది. ఇందులో పలు...
తక్కువ ధరకే హానర్ బ్యాండ్ 5ఐ
ముంబై: ప్రముఖ ఎలక్ట్రానిక్స్ తయారీదారు హువావే తన కొత్త స్మార్ట్బ్యాండ్ హానర్ బ్యాండ్ 5ఐ ని ఇండియన్ మార్కెట్ లో తాజాగా విడుదల చేసింది. 7 రోజుల బ్యాటరీ బ్యాకప్ తదితర అద్భుత...
పతంగులు ఎగరవేస్తున్నారా…
విద్యుశాఖ ఆపరేషన్ డైరక్టర్ శ్రీనివారెడ్డి
హైదరాబాద్: ప్రతి సంవత్సరం సంక్రాంతి పండగ సందర్భంగా నగరంలో గాలిపటాలు ఎగరవేసేవారు ఏదో ఒక ప్రాంతంలో విద్యుత్ షాక్లకు గురవుతున్నారు. ఈ అంశంపై అధికారులు ప్రత్యేక జాగ్రత్తలు...
చేనేతకు ఇంజనీర్ల చేయూత
‘పిక్ మై క్లాత్’ యాప్, వెబ్సైట్లో వీవర్స్ ప్రాడక్ట్
ప్రపంచవ్యాప్తంగా అమ్మకాలకు ఆన్లైన్లో వేదికలు
హైదరాబాద్: ఇంజనీరింగ్ పూర్తిచేశాక ఓ పెద్ద కంపెనీలో ఉద్యోగం సంపాదించి ఐదంకెల జీతంతో హాయిగా గడపాలని అందరూ అనుకుంటారు.. కానీ...
నూతన ప్లాన్ను ప్రకటించిన బిఎస్ఎన్ఎల్
న్యూఢిల్లీ: భారత ప్రభుత్వ రంగ టెలికమ్యూనికేషన్స్ సంస్థ బిఎస్ఎన్ఎల్ తమ కస్టమర్లకు గుడ్ న్యూస్ వినిపించింది. ఇండియన్ మార్కెట్లో మరో నయా ప్లాన్ను ప్రవేశపెట్టింది. భారత ఫైబర్ బ్రాండ్బ్యాండ్ కాంబో ప్లాన్ను ప్రారంభించినట్టు...
డిజిటల్ చెల్లింపులు చేయకపోతే.. రూ.5 వేల జరిమానా
ఫిబ్రవరి 1 నుంచి అమలు
న్యూఢిల్లీ: నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం పలు చర్యలు చేపట్టింది. రూ.50 కోట్లకు పైగా వార్షిక టర్నోవర్ కంపెనీ వ్యాపార సంస్థలు వినియోగదారులకు తప్పనిసరిగా డిజిటల్ పేమెంట్...
భారత్-బంగ్లాదేశ్ సరిహద్దుల్లో మొబైల్ సర్వీస్ల రద్దు
ఢాకా : భద్రతా కారణాల దృష్టా భారత్బంగ్లాదేశ్ సరిహద్దుల్లో మొబైల్ సర్వీస్లను బంగ్లాదేశ్ ప్రభుత్వం రద్దు చేసింది. దీనివల్ల 10 మిలియన్ సబ్స్ర్కైబర్లకు అసౌకర్యం కలుగుతుందని మీడియా కథనాలు మంగళవారం వెల్లడించాయి. 2000...