Home Search
సంగారెడ్డి - search results
If you're not happy with the results, please do another search
మూడో దశలో లేం
రాష్ట్రంలో కమ్యూనిటీ వ్యాప్తి జరగలేదు, కొత్తగా 43 కేసులు
హైదరాబాద్ నారాయణగూడలోని 46 మంది ఉండే ఓ కుటుంబంలో ఒకరికి పాజిటివ్
బాధితులంతా నిజాముద్దీన్ యాత్రికులు, వారి సంబంధీకులే, ఒకరు డిశ్చార్జి
అన్ని చికిత్సా కేంద్రాల్లో సరిపడా...
మద్యం డోర్ డెలివరీ..!
- లాక్ డౌన్ బేఖాతరు
- మూడు, నాలుగు రెట్ల్ల
అధిక ధరలకు సరఫరా
- మందు బాబుల జేబులు గుల్ల
మన తెలంగాణ/సంగారెడ్డి ప్రతినిధి: లాక్ డౌన్ కారణంగా మందు బాబులు అనేక ఇబ్బందులు పడుతున్నారు....
ఆపరేషన్ మర్కజ్
1030 మంది కోసం రాష్ట్రవ్యాప్తంగా జల్లెడ పడుతున్న పోలీసులు
యుద్ధప్రాతిపదికన స్పందించిన ప్రభుత్వం
నిజాముద్దీన్ యాత్రికులు, వారి కుటుంబాలు, సన్నిహితంగా మెదిలిన వారిపైనా ప్రత్యేక నిఘా
వివిధ జిల్లాల్లో వందలాది మంది గుర్తింపు, ఆసుపత్రులకు తరలించి పరీక్షలు...
లాక్డౌన్లో నిత్యావసరాల ధరలు
రేపు ఏమవుతుందో, ఎలా ఉంటుందో తెలియని భయోత్పాత వాతావరణంలో ప్రజల ముందస్తు జాగరూకత పరాకాష్ఠకు చేరుకుంటుంది. వేగంగా పుంజుకున్న నగరీకరణ, మధ్య తరగతి అసాధారణ పెరుగుదల నేపథ్యంలో ఇది మరింతగా రుజువవుతుంది. కరోనా...
కూలీలు, కార్మికులకు బియ్యం, నగదు అందజేత
గ్రేటర్ వ్యాప్తంగా లక్ష మందికి పంపిణీ
ప్రతి మనిషికి 12కిలోల బియ్యం, రూ.500 నగదు పంపిణీ n 1200 మెట్రిక్ టన్నుల బియ్యం, విలువ రూ.3.93 కోట్లు, నగదు రూ.50 కోట్లు
మన తెలంగాణ/హైదరాబాద్ :...
వలస కూలీలను ఆదుకున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ: హరీష్ రావు
సంగారెడ్డి: రాష్ట్రంలో 3.50 లక్షల మంది వలస కూలీలకు బియ్యం, రూ.500 ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని ఆర్థిక శాఖమంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు. మంగళవారం సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాలో...
క్వారంటైన్ కేంద్రాలు రెడీ
టార్గెట్ 12 వేలు...పూర్తయినవి 11వేల 900
పకడ్భందీగా బెడ్లు ఏర్పాట్లు
అత్యధికంగా నిజామాబాద్లో 2944, అతి తక్కువగా సిద్దిపేట్ లో 70 బెడ్స్
అనుమానిత లక్షణాలు కలిగిన వారిని కేంద్రాలకు తరలిస్తున్న అధికారులు
మన తెలంగాణ/హైదరాబాద్ :...
లాక్డౌన్ సక్సెస్ చేద్దాం
తెలంగాణ చరిత్రలో ఆదివారం అద్భుతమైన, అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. తెలంగాణ రాష్ట్రంలో కనీవినీ ఎరుగని రీతిలో ప్రజలు జనతా కర్ఫూను విజయవంతం చేశారు. హైదరాబాద్ మొదలుకొని మారుమూల గ్రామాల వరకు ప్రధాన రహదారులతో...
తెలంగాణలో…లాక్డౌన్… రెండోరోజు
రోడ్లపైకి వచ్చినవారికి క్లాస్ తీసుకున్న కలెక్టర్
రా.7 గం.ల నుంచి ఉ. 6 గం.ల వరకు బయటకు రావొద్దు
టూవీలర్పై ఒక్కరే వెళ్ళాలి... అంబులెన్స్ల్లో ప్రయాణికులు
డిఎస్పిపై కేసు... విదేశాల నుంచి వచ్చినవారిపై నిఘా
అంతరాష్ట్ర సరిహద్దుల వద్ద...
ఆ ఐదు జిల్లాల్లో ప్రజలు మరింత అలర్ట్గా ఉండాలి
హైదరాబాద్ : కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా ప్రభావిత జిల్లాల్లో లాక్డౌన్ చేయాలని అధికారులు నిర్ణయించుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 8 జిల్లాల్లో...
దారి మృత్యువుకు 9 మంది బలి
13 మందికి తీవ్ర గాయాలు, మృతుల్లో ఆరుగురు మహిళలు
n మెదక్ జిల్లా కొల్చారం మండలంలో ఏడుపాయలకు వెళుతున్న డిసిఎంను ఢీ కొట్టిన ఆర్టిసి బస్సు, ఆరుగురు మృతి, 11 మందికి తీవ్ర...
మెదక్ లో బస్సు-డిసిఎం ఢీ: ఐదుగురు మృతి
కొల్చారం: మెదక్ జిల్లా కొల్చారం మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. సంగాయిపేట దగ్గర ఆర్టిసి బస్సు-డిసిఎం ఢీకొనడంతో ఐదుగురు ఘటనా స్థలంలోనే దుర్మరణం చెందారు. ఈ ప్రమాదంలో మరో ఐదుగురు తీవ్రంగా...
రేవంత్ రెడ్డీ… తమాషాలు బంద్ చేయి
మన తెలంగాణ/హైదరాబాద్: తమాషాలు బంద్ చేయి.. లేదంటే సోనియాకు చెబుతానంటూ ఎంపి రేవంత్రెడ్డిపై ఎంఎల్ఎ జగ్గారెడ్డి విరుచుకుపడ్డారు. రేవంత్ అనుచరులు ఫేస్బుక్లో పెద్ద న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నారని మండిపడ్దారు. కాంగ్రెస్ ఎంఎల్ఏలంతా అసెంబ్లీలో...
సోనియా గాంధీతో ఎంపి కోమటిరెడ్డి భేటీ..
మన తెలంగాణ/హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీతో నల్గొండ ఎంపి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి గురువారం ఢిల్లీలో భేటీ అయ్యారు. టిపిసిసి అధ్యక్ష పదవిపై కాంగ్రెస్ అధిష్టానం కసరత్తు చేస్తున్న సమయంలో ఈ భేటీ...
సకాలంలో స్పందించిన పోలీసులు…. నిలిచిన ప్రాణం
రైలు పట్టాలపై ఆత్మహత్యకు యత్నించిన వ్యక్తిని కాపాడిన ఆర్సిపురం పోలీసులు
పోలీసులను అభినందించిన సైబరాబాద్ కమిషనర్ సజ్జనార్
మన తెలంగాణ/రామచంద్రాపురం: పోలీసులు సకాలంలో స్పందించడం ఒక నిండు ప్రాణం నిలిచింది. రోడ్డు పక్కన అనుమానస్పదంగా నిలిపి...
అకాల వర్షాలకు 10 వేల ఎకరాల్లో పంట నష్టం
హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 5వ తేదీ నుంచి 11వ తేదీ వరకు కురిసిన అకాల వర్షాలకు 10 వేల 610 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. ఈ మేరకు వ్యవసాయ శాఖ...
ఖాకీ కర్కశం
నెట్టి పడేశాడు.. బూటు కాలితో తన్నాడు.. అడ్డొచ్చిన విద్యార్థులపై లాఠీ ఝుళిపించాడు..
సోషల్ మీడియాలో వీడియో వైరల్.. ఘటనపై నెటిజన్ల మండిపాటు
చంపేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారు : బాధితురాలి తల్లి అనుమానం
మన తెలంగాణ/హైదరాబాద్/రామచంద్రాపురం : సంగారెడ్డిలో...
75 గజాల లోపు ఇంటికి ఒక్క రూపాయికే పర్మిషన్
సంగారెడ్డి : పల్లెప్రగతి రెండు దశల్లో జరగడంతో గ్రామాల్లో ఎంతో మార్పువచ్చిందని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్రావు అన్నారు. పట్టణ ప్రగతితో కూడా పట్టణాల్లో ఎంతో మార్పురావడం ఖాయమని పేర్కొన్నారు. సంగారెడ్డిలో సోమవారం...
రోడ్డు ప్రమాదం… ఇద్దరు మృతి
ఆదిలాబాద్: తెలంగాణలో వేర్వేరు ప్రదేశాల్లో రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. ఆదిలాబాద్ జిల్లా నేరేడిగొండ మండలం మామడ టోల్ప్లాజా దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కారు ఇంజిన్లో మంటలు చెలరేగడంతో కారు పూర్తి...
మహదేవశంభో
శివుడు సర్వంతర్యామి. విశ్వమంతా వ్యాపించినవాడు. శివ అనే రెండక్షరాలు అత్యంత మహిమాన్వితమైనవి, గొప్పవి. శివ అంటే మంగళకరమని అర్ధం. మంగళకరుడైన పరమశివుని అనుగ్రహం పొందడానికి హిందూవులు జరుపుకునే ముఖ్యమైన పండుగ మహాశివరాత్రి. ఏటా...