Home Search
సెలవులు - search results
If you're not happy with the results, please do another search
రైఫిల్తో కాల్చుకొని జవాన్ ఆత్మహత్య
జైపూర్: రాజస్థాన్లో ఓ జవాన్ గన్తో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. జైసల్మేర్ జిల్లా షాగఢ్ ప్రాంతంలో సర్వీస్ రైఫిల్తో జవాన్ కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... బార్డర్ సెక్యూరిటీ...
ఆక్సిజన్పై జాతీయ విధానం?
ఇప్పటి వరకు అమెరికాలోనే అత్యధికంగా ఒక రోజులో కొత్త కేసులు నమోదైన రికార్డు ఉంది. దాన్ని పక్కకు నెట్టి 3,14,835 కేసులతో మనం కొత్త రికార్డు నెలకొల్పాము. దీంతో మన ప్రధాని మోడీ...
సాధారణ పరిస్థితులు వచ్చిన తర్వాత ఇంటర్ ప్రథమ సంవత్సరం విద్యార్థులకు పరీక్షలు
ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్
మనతెలంగాణ/హైదరాబాద్ : కొవిడ్ కేసులు తగ్గి సాధారణ పరిస్థితులు వచ్చిన తర్వాత ఇంటర్ ప్రథమ సంవత్సరం విద్యార్థులకు పరీక్షలు నిర్వహించనున్నట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్...
టెన్త్ పరీక్షలు రద్దు… 5.21లక్షల మంది విద్యార్థులు పాస్: సబితా
హైదరాబాద్: పదో తరగతి పరీక్షల రద్దుతో 5,21,392 మంది విద్యార్థులను పాస్ చేశామని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం స్కూళ్లు, జూనియర్ కాలేజీలకు సెలవులు ప్రకటించింది. ఈ...
ఎపిలో టెన్త్, ఇంటర పరీక్షలు యథాతథం
మనతెలంగాణ/హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్లో షెడ్యూల్ ప్రకారమే టెన్త్, ఇంటర్ పరీక్షలు జరుగుతాయని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ సోమవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. అయితే కరోనా వ్యాప్తి దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం...
కార్మికుల హక్కులపై కోడ్ల దాడి
పని గంటలు, ఒటిలు, లీవులు, భద్రత కార్మికుల హక్కులలో ముఖ్యమైన భాగాలు. ఇప్పుడు ఇవన్నీ నోటిఫికేషన్ల ద్వారా విస్తృతంగా మినహాయింపు ఇచ్చే అధికారాన్ని యాజమాన్యానికి ఇవ్వ డం అత్యంత ప్రమాదకరమని గత సంవత్సరం...
సమరోత్సాహంతో ‘సాగర’ సమరం..!
అధికార టిఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్సీ ఫలితాల ఆనందం
ఉప ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్న టిఆర్ఎస్ దళం
మూడు రోజుల్లో కారు పార్టీ అభ్యర్థ్ది ఖరారుకు ముహూర్తం
కాంగ్రెస్ అభ్యర్థిగా మాజీమంత్రి జానారెడ్డి క్షేత్రస్థాయి ప్రచారం
ప్రధాన ప్రతిపక్షాలను ఢీలాపడేసిన...
మధ్యప్రదేశ్లోని మూడు నగరాల్లో లాక్డౌన్
భోపాల్: కరోనా కేసులు ఆందోళన కలిగిస్తున్న నేపథ్యంలో మధ్యప్రదేశ్ లోని మూడు నగరాల్లో పూర్తిస్థాయిలో లాక్డౌన్ అమలు చేశారు. భోపాల్, ఇండోర్, జబల్ పూర్ తదితర నగరాల్లో ప్రతి ఆదివారం లాక్ డౌన్...
పెట్రో ధరల తగ్గింపు.. వంటగ్యాస్పై రాయితీ
పెట్రో ధరల తగ్గింపు.. వంటగ్యాస్పై రాయితీ
పరిశ్రమల్లో ఉద్యోగాలు 75 శాతం స్థానికులకే
మహిళలకు ప్రసూతి సెలవులు 12 నెలలకు పెంపు
డిఎంకె వరాల వర్షం
చెన్నై: వచ్చేనెల జరిగే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల కోసం డిఎంకె...
లేని పారిస్ బంగళాకు తాళాలా?
ఐటి దాడులపై హీరోయిన్ తాప్సీ వ్యంగ్యాస్త్రాలు
మరీ సస్తీ చేయవద్దని చురకలు
ముంబై : ఆదాయపు పన్ను శాఖ అధికారుల సోదాలపై సినీ నటి తాప్సీ పన్ను శనివారం స్పందించారు. మూడు ట్వీట్లను వెలువరిస్తూ తనపై...
జూన్లో బడులు ప్రారంభమయ్యేనా?
మే 27 నుంచి జూన్ 13 వరకు వేసవి సెలవులు
ఆ తర్వాత పరిస్థితులను బట్టి నిర్ణయం
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో కొత్త విద్యాసంవత్సరం జూన్ నాటికి ప్రారంభమవుతుందా లేదా అనే విషయంపై సందేహాలు తలెత్తుతున్నాయి....
నేటి నుంచి టీకా రెండో డోసు
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు నుంచి కొవిడ్ సెకండ్ డోసు కార్యక్రమం ప్రారంభం కానుంది. జనవరి 16వ తేదిన రాష్ట్రంలో వ్యాక్సినేషన్ షురూ కాగా, ఆ రోజు 3962 మంది...
రాష్ట్రంలో 9 ఆపై తరగతుల బడులు ప్రారంభం నేడే
10 నెలల తర్వాత బడిబాట పట్టనున్న విద్యార్థులు
పాఠశాలల్లో 9,10 తరగతులకే ప్రత్యక్ష తరగతులు
ప్రారంభం కానున్న ఇంటర్, ఆపై కోర్సుల క్లాసులు
హాజరు తప్పనిసరి కాదు....
హాజరయ్యేందుకు తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరి
ఈ ఏడాది 89 పనిదినాలలో ప్రత్యక్ష...
కాటన్ మిల్లులో అగ్ని ప్రమాదం… రూ.15 లక్షల ఆస్తి నష్టం
మనతెలంగాణ/కొండమల్లేపల్లి: నల్లగొండ జిల్లా కేశ్యతండా గ్రామపంచాయతీలోని హైదరాబాద్ కాటన్ మిల్లులో గురువారం సాయంత్రం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. మిల్లు యాజమాని టివిఎన్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.... మండల పరిధిలోని కేశ్యతండా గ్రామపంచాయతీ...
అమెరికాలో మానుకోట యువకుడు మృతి
మృతదేహం భారత్కు తీసుకురావడానికి అవరోధంగా మారిన న్యూ కరోనా స్ట్రెయిన్ నిబంధనలు
కెసిఆర్, కెటిఆర్లు కృషి చేసి తమ కుమారుడి మృత దేహాన్ని తమ వద్దకు చేర్చాలని వేడుకోలు
మన తెలంగాణ/ మహబూబాబాద్ ప్రతినిధి: అమెరికాలో...
లక్నవరం జలాశయంలో సాఫ్ట్వేర్ ఇంజినీర్ గల్లంతు
మనతెలంగాణ/హైదరాబాద్ : ములుగు జిల్లా గోవిందరావుపేట మండలంలోని లక్నవరంలో జలాశయంలో శుక్రవారం నాడు ప్రమాదవశాత్తు జారిపడి సాఫ్ట్వేర్ ఉద్యోగి సుధాకర్ (22) గల్లంతయ్యాడు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరానికి చెందిన సుధాకర్ హైదరాబాద్లోని ఓ...
కరోనా వ్యాక్సిన్ కోసం కోల్డ్ చైన్ స్టోరేజీలు సిద్దం
హైదరాబాద్: గ్రేటర్ నగరంలో కరోనా వ్యాక్సిన్ ఆరోగ్య కార్యకర్తలు పంపిణీ చేసేందుకు అధికారులు సిద్దం చేశారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో కలిపి లక్షమంది సిబ్బంది ఉన్నట్లు, అందులో మొదటి దశలో 42వేల మందికి...
డుమ్మా కొట్టిన ఓటు
చరిత్రలో ఎన్నడూ లేనంత తక్కువగా జిహెచ్ఎంసి ఎన్నికల పోలింగ్
మురికివాడలు, బస్తీల్లోనే అధికంగా ఓటింగ్
ఓపికగా వచ్చి ఓటేసిన వృద్ధులు, వికలాంగులు
పెన్షన్లు సక్రమంగా అందుతున్న ప్రాంతాల్లో భారీగా పోలింగ్, విద్యావంతుల ఓటింగ్...
ఓటు వేయనివారిపై సిసి సజ్జనార్ ఫైర్
మనతెలంగాణ/హైదరాబాద్: జిహెచ్ఎంసి ఎన్నికలలో పోలింగ్ శాతం తగ్గడంపై సైబరాబాద్ సిపి సజ్జనార్ సీరియస్ అయ్యారు. ఓటు వేసిన వారిని వేయనవారికి వేరే వేరేగా ట్రీట్ చేయాలన్నారు. గ్రేటర్ ఎన్నికల్లో పోలీంగ్ భారీగా తగ్గిన...
చినుకు వణుకు
భాగ్యనగరాన్ని వదిలిపెట్టని వర్షం
మంగళవారం తెల్లవారుజాము నుంచే వివిధ ప్రాంతాల్లో ప్రతాపం
పలుచోట్ల నేలకూలిన పురాతన ఇళ్లు
వరుస వానలతో బెంబేలెత్తుతున్న హైదరాబాదీయులు
మన తెలంగాణ/హైదరాబాద్: అల్పపీడన ప్రభావంతో భాగ్యనగరంతో సహా రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. మరో మూడు...