Thursday, April 25, 2024

అంబానీ బ్రదర్స్‌కు రూ.25 కోట్ల జరిమానా

- Advertisement -
- Advertisement -

Sebi slaps Rs 25 crore fine on Ambani brothers

న్యూఢిల్లీ : గత 2000 సంవత్సరం నాటి రిలయ న్స్ ఇండస్ట్రీస్ కేసులో టేకోవర్ నిబంధనలను పాటించనందుకు గాను ముకేశ్ అంబానీ, అనిల్ అంబానీ, ఇతరులపై మార్కెట్ రెగ్యులేటరీ సెబీ రూ.25 కోట్ల జరిమానా విధించింది. ఇతరులు ముకేశ్ అంబానీ భార్య నీతా అంబానీ, అనిల్ అంబానీ భార్య టీనా అంబానీలు ఉన్నారు. 2000 సంవత్సరంలో కంపెనీలో 5 శాతానికి పైగా వాటా స్వాధీనం వివరాలను కంపెనీ వెల్లడించలేదని సెబీ 85 పేజీల ఆర్డర్‌లో పేర్కొంది.

Sebi slaps Rs 25 crore fine on Ambani brothers

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News