Thursday, April 25, 2024

కవిత ఓటింగ్ వివాదంపై ఎస్ఈసి వివరణ..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఎంఎల్ సి కల్వకుంట్ల కవిత ఓటింగ్ వివాదంపై ఎస్ఈసి వివరణ ఇచ్చింది. గతేడాది నిజామాబాద్ లో ఓటు వేసిన కవిత.. ఇప్పుడు జిహెచ్ఎంసిలోనూ ఓట్ వేసిందని బిజెపి నేతలు ఎన్నికల సంఘానికి లేఖలో ఫిర్యాదు చేసింది.దీంతోపాటు కవితను డిస్ క్వాలిఫై చేయాలని బిజెపి ఎన్నికల సంఘాన్ని కోరింది. ఈ వివాదంపై స్పందించిన ఎస్ఈసి వివరణ ఇచ్చింది. కవిత నిజామాబాద్ లో తన ఓటు హక్కును రద్దు చేసుకున్నారని తెలిపింది.

SEC Reacts on Kavitha Voting dispute in GHMC

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News