Friday, March 29, 2024

గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశ వ్యాప్తంగా భద్రత పెంపు

- Advertisement -
- Advertisement -

గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా  ఆర్మీ, సీఆర్పీఎఫ్, బీఎస్ఎఫ్, పోలీసులు పెద్ద ఎత్తున భద్రత ఏర్పాట్లు చేపట్టారు. ఢిల్లీ, జమ్మూకశ్మీర్ పరిసరాల్లో భద్రతా బలగాలకు పటిష్ట చర్యలు చేపట్టారు. అడుగడుగునా భద్రతా బలగాలను తనీఖి చేస్తున్నారు. అదే విధంగా ట్రాఫిక్ పై ప్రత్యేక నిఘా పెట్టారు. ఢిల్లిలోని హోటళ్లు, లాడ్జిల్లో ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News