Friday, April 19, 2024

నిమ్స్‌లో ఏడుగురికి కరోనా పాజిటివ్

- Advertisement -
- Advertisement -

Seven Covid 19 positive cases found in Panjagutta NIMS

హైదరాబాద్: తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. తాగాజా పంజాగుట్ట నిమ్స్ ఆస్పత్రిలో ఏడుగురికి కరోనా వైరస్ సోకింది. నిమ్స్ కార్డియాలజీ విభాగంలో విధులు నిర్వహిస్తున్న నలుగురు వైద్యులు, ముగ్గురు వైద్య సిబ్బందికి కరోనా పాజిటివ్ వచ్చినట్టు తెలుస్తోంది. దీంతో సిబ్బంది ఆందోళన చెందుతున్నారు. దీనిపై ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. మంగళవారం ఉస్మానియా మెడికల్ కాలేజీలో 12మంది విద్యార్ధులకు కరోనా సోకింది. దీంతో హస్టల్ లో ఉన్న 284 మందిని అధికారులు క్వారంటైన్ కు తరలించారు.

Seven Covid 19 positive cases found in Panjagutta NIMS

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News