Thursday, April 25, 2024

పెళ్లి బస్సు బోల్తా: ఏడుగురు మృతి

- Advertisement -
- Advertisement -

Seven Members dead in Bus accident in Karnataka

 

తిరువనంతపురం: కేరళ రాష్ట్రం కాశరా గోడ్ దగ్గర పానాతూరు గ్రామ సమీపంలో ఆదివారం ఉదయం పెళ్లి బృందం బస్సు బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. మృతులు ఆదర్శ్(14), జయలక్ష్మి, సుమతి, రాజేష్, రవీచంద్ర, శ్రేయస్(11), మరోక వ్యక్తి గుర్తించారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. కర్నాటకలోని ఓ పెళ్లి వేడుకకు వెళ్లి కేరళకు వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టు సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News