Thursday, April 25, 2024

శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ లో ఏడుగురు గల్లంతు….

- Advertisement -
- Advertisement -

నిజామాబాద్: శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ వద్ద ఏడుగురు గల్లంతయ్యారు. స్థానికులు ఒకరిని కాపాడి రెండు మృతదేహాలు బయటకు తీశారు. మరో నలుగురు కోసం గాలింపు చర్యలు చేపట్టారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. గల్లంతైన వారిలో నిజామాబాద్ జిల్లా ఎల్లమ్మ గుట్టకు చెందిన తండ్రి, ఇద్దరు కుమారులు, డీకంపల్లికి చెందిన తండ్రీకొడుకులు, మరొకరు గుత్పకు చెందిన వారు ఉన్నట్టు సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News