Friday, April 19, 2024

‘నా తల్లి సాక్షిగా చెబుతున్నా.. ఇక్కడ అభివృద్ధిని చూసి ముగ్ధుడినయ్యా’

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: ‘నా తల్లి సాక్షిగా చెబుతున్నా.. ఇక్కడ అభివృద్ధిని చూసి ముగ్ధుడినయ్యా’నని ప్రముఖ వ్యాపారవేత్త, శాంతా బయోటిక్ వ్యవస్థాపకులు వరప్రసాద్‌రెడ్డి తెలిపారు. సిద్ధిపేటలో మ్యాజిక్ ప్రదర్శనలో ఆయన పాల్గొన్నారు. సిద్ధిపేటకు తొలి సారి వచ్చానన్నారు. మన దేశంలో ఇలాంటి జిల్లా ఉంటుందా అని ఆశ్చర్యచకితుడినయ్యానని తెలిపారు. మంత్రి హరీష్‌రావు చాతుర్యం తెలుసు కానీ ఈ స్థాయిలో అభివృద్ధి చేస్తారని అనుకోలేదన్నారు.

Shantha Biotech Founder Varaprasad reddy visits Siddipet

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News