Wednesday, April 24, 2024

రోహిత్ ఔట్… భారత్-103/1

- Advertisement -
- Advertisement -

పుణే: భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న మూడో వన్డేలో 14.4 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 103 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. శిఖర్ ధావన్ హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు. రోహిత్ శర్మ 37 బంతుల్లో 37 పరుగుల చేసి రషీద్ బౌలింగ్ లో క్లీన్ బౌల్డయ్యాడు. శిఖర్ ధావన్ 51 బంతుల్లో 62 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News