Friday, April 26, 2024

శ్రేయస్ అయ్యర్ అర్థశతకం..

- Advertisement -
- Advertisement -

Shreyas Iyer hit 50 runs against NZ

కాన్పూర్: గ్రీన్ పార్క్ స్టేడియం వేదికగా న్యూజిలాండ్ జ్టుతో జరుగుతున్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్ లో టీమిండియా బ్యాట్స్ మెన్ శ్రేయస్ అయ్యార్ అర్థశతకం బాదాడు. 145 పరుగులకే ఓపెనర్లు మయాంక్(13), గిల్(52), అజింక్య రహానె(35), ఛటేశ్వరా పుజారా(26)ల వికెట్లు కోల్పోయిన దశలో రవీంద్ర జడేజాతో కలిసి శ్రేయస్ అయ్యర్ కివీస్ బౌలర్లను ధీటుగా ఎదుర్కొంటూ చెత్త బంతులను బౌండరీకి తరలిస్తున్నాడు. ఈ క్రమంలో ఆడుతున్న తొలి మ్యాచ్ లోనే అయ్యర్ అర్థశతకం పూర్తి చేసుకున్నాడు. దీంతో భారత జట్టు 200 పరుగుల మార్క్ దాటింది. ప్రస్తుతం 79 ఓవర్లకు నాలుగు వికెట్ల నష్టానికి భారత్ 212 పరుగులు చేసింది. క్రీజులో శ్రేయస్ అయ్యర్(54), రవీంద్ర జడేజా(26)లు బ్యాటింగ్ చేస్తున్నారు.

Shreyas Iyer hit 50 runs against NZ

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News