Friday, April 19, 2024

గిల్ ఔట్… టీమిండియా 24/1

- Advertisement -
- Advertisement -

ఇండోర్: హోల్కర్ క్రికెట్ స్టేడియంలో బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న మూడో టెస్టు రెండో రోజు రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా 11 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి 24 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. శుభ్‌మన్ గిల్ ఐదు పరుగులు చేసి లయాన్ బౌలింగ్ లో క్లీన్ బౌల్డయ్యాడు. ఇప్పటికి ఆస్ట్రేలియా 64 పరుగుల ఆధిక్యంలో ఉంది. ప్రస్తుతం క్రీజులో రోహిత్ శర్మ(11), ఛటేశ్వరా పుజారా(04) పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.

భారత్ తొలి ఇన్నింగ్స్: 109
ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్: 197

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News