Wednesday, April 24, 2024

రెండో వికెట్ కోల్పోయిన టీమిండియా..

- Advertisement -
- Advertisement -

కాన్పూర్: రెండు మ్యాచ్ ల టెస్టు సిరీస్ లో భాగంగా న్యూజిలాండ్ జట్టుతో జరుగుతున్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్ మొదటి రోజు బ్యాటింగ్ ప్రారంభించిన టీమిండియా రెండో వికెట్ కోల్పోయింది. దూకుడుగా ఆడుతున్న ఓపెనర్ శుభ్‌మన్ గిల్(52)ను జేమీసన్ ఔట్ చేశాడు. దీంతో భారత్ 82 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది. అంతకుముందు, మరో ఓపెనర్ మయాంక్ అగర్వాల్(13) తొలి వికెట్ రూపంలో వెనుదిరిగి నిరాశపర్చాడు. ప్రస్తుతం భారత్ 37 ఓవర్లు ముగిసేసరికి రెండు వికెట్లు కోల్పోయి 106 పరుగులు చేసింది. క్రీజులో ఛటేశ్వరా పుజారా (26), కెప్టెన్ రహానె(10) బ్యాటింగ్ చేస్తున్నారు.

Shubman Gill out on 52 against NZ in 1st Test

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News