Thursday, April 25, 2024

ఎస్ఐ తుపాకీతో కాల్చుకొని ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఎస్ఐ తన సర్వీస్ రివ్వాలర్ తో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాకినాడ జిల్లా సర్పవరంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఎస్ఐ గోపాల కృష్ణ తన ఇంట్లోనే రివ్వాలర్ తో కాల్చుకున్నాడు. వెంటనే కుటుంబ సభ్యులు అతడిని జిజిహెచ్ కు తరలించారు. ఘటనా స్థలాన్ని ఎస్ పి రవీంద్రనాథ్ చేరుకొని పరిశీలించారు. ఆత్మహత్య చేసుకున్నాడా? లేక మిస్ పైర్ జరిగిందా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News