Thursday, April 25, 2024

సిరివెన్నెల సీతారామ శాస్త్రీ కన్నుమూత..

- Advertisement -
- Advertisement -

Sirivennela Seetharama Sastry passed away

హైదరాబాద్: టాలీవుడ్ ప్రముఖ రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రీ కన్నుమూశారు. కిమ్స్ ఆస్పత్రిలో ఆయన చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. గత కొన్ని రోజులుగా సిరివెన్నెల న్యూమోనియాతో బాధపడుతున్నారు. దీంతో ఈనెల 24న ఆయన నగరంలోని కిమ్స్ ఆస్పత్రిలో చేరారు. ఈ క్రమంలో మంగళవారం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో సాయంత్రం 4.07గంటలకు చనిపోయినట్లు వైద్యులు వెల్లడించారు. సిరివెన్నెల ఎన్నో అద్భుతమైన పాటలను తెలుగు ప్రేక్షకులకు అందించారు. ఇటీవల ఆయన కలం నుంచి వచ్చిన అలా వైకుంఠపురంలోని సామజమరగన సాంగ్ రికార్డు సృష్టించింది. ఆయన విశాఖపట్నంలోని అనకాపల్లిలో 1955 మే 20న జన్మించారు. కాగా, సిరివెన్నెల హఠాన్మరణంతో తెలుగు చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది.

Sirivennela Seetharama Sastry passed away

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News