Friday, April 19, 2024

సిరివెన్నెల అంతిమయాత్ర ప్రారంభం..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: సినీ సాహిత్య రచయిత సిరివెన్నెల సీతారామ‌శాస్త్రి అంతిమ‌యాత్ర ప్రారంభమైంది. నగరంలోని ఫిలిం ఛాంబర్ నుండి మహాప్రస్థానం వరకు అంతిమ‌యాత్ర జరగనుంది. దీంతో కడసారి సిరివెన్నెలను చూసి వీడ్కోలు పలికేందుకు భారీగా సినీ ప్రముఖులు, అభిమానులు తరలివస్తున్నారు. నిన్న సాయంత్ర కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సిరివెన్నెల కన్నుమూశారు. బుధవారం ఉదయం సినీ ప్రముఖులు, అభిమానులు సందర్శనార్థం ఆయన పార్థీవదేహాన్ని ఫిలిం ఛాంబర్ ఉంచారు. దీంతో సినీ, రాజకీయ ప్రముఖులు, అభిమానులు సిరివెన్నెలకు ఘన నివాళులర్పించారు.

Sirivennela Sitharama Sastry funeral begins

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News