Friday, April 26, 2024

ఆక్సిజన్ అందక ఆరుగురు కరోనా రోగులు మృతి

- Advertisement -
- Advertisement -

Five corona patients died of oxygen deprivation in Kurnool

అమరావతి: కర్నూలు జిల్లాలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో దారుణం చోటుచేసుకుంది. ఆక్సిజన్ అందక ఆరుగురు కరోనా రోగులు మృతిచెందారు. అనంతరం యాజమాన్యం, వైద్యులు, సిబ్బంది ఆస్పత్రిని వదిలి వెళ్లిపోయారు. ప్రభుత్వ అనుమతి లేకుండా ఆస్పత్రివైద్యులు కరోనా చికిత్స చేస్తున్నారు. సిబ్బంది నిర్లక్ష్యం వల్లే తమ వాళ్లు ప్రాణాలు కోల్పోయారని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Six corona patients died of oxygen deprivation in Kurnool

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News