Thursday, April 25, 2024

రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి

- Advertisement -
- Advertisement -

Six Members dead in Road Accident in Madhya pradesh

 

భోపాల్: మధ్య ప్రదేశ్ రాష్ట్రం భిండ్ జిల్లా మొహగామ్ ప్రాంతంలో శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వ్యాన్‌ను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో ఆరుగురు ఘటనా స్థలంలోనే చనిపోయారు. ఈ ప్రమాదంలో మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. ట్రాఫిక్‌కు అంతరాయ కలగకుండా వాహనాలను క్రేన్ సహాయంతో పక్కకు తొలగిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News