Friday, March 29, 2024

మద్యం కోసం తండ్రిని చంపిన కుమారుడు….

- Advertisement -
- Advertisement -

Son killed father for wine in Bhadradri

భద్రాద్రి కొత్తగూడెం: మద్యానికి డబ్బులు ఇవ్వలేదని తండ్రిని కుమారుడు చంపిన సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రం హనుమాన్ బస్తీలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…  కొమురయ్య (61) అనే వృద్ధుడికి శివ ప్రసాద్ అనే కుమారుడు ఉన్నాడు. శివ ప్రసాద్ రోజు మద్యం తాగొచ్చి కుటుంబ సభ్యులతో గొడవకు దిగేవాడు. మద్యం కోసం డబ్బులు ఇవ్వమని తల్లిదండ్రులను వేధించేవాడు. బుధవారం ఉదయం మద్యం కోసం డబ్బులు ఇవ్వాలని తండ్రిని కుమారుడు అడిగాడు. డబ్బులు లేవని చెప్పడంతో ఇద్దరు మధ్య గొడవ జరిగింది. విచక్షణ కోల్పోయిన కుమారుడు తండ్రి తలపై రొకలి బండతో కొట్టాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News